Home / TELANGANA (page 940)

TELANGANA

శంషాబాద్‌ విమానాశ్రయంలో తప్పిన ప్రమాదం.. ఎమ్మెల్యే రోజా సహా మరో 70 మంది

ల్యాండింగ్‌ అవుతున్న విమానం టైర్‌ పేలి నిప్పురవ్వలు చెలరేగిన ఘటన బుధవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయంలో చోటుచేసుకొంది. ఒక్కసారిగా జరిగిన సంఘటనతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇండిగో ఫ్లైట్‌.. తిరుపతి నుంచి బుధవారం రాత్రి 8.50 గంటలకు బయల్దేరింది.. రాత్రి 10 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయింది… ఇంతలో ఒక్కసారిగా టైర్‌ పేలిపోయింది.. మంటలు వ్యాపించాయి.. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది! వెంటనే అగ్నిమాపక …

Read More »

హైదరాబాద్ వాసులకు శుభవార్త ..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ను ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు కార్యక్రమాలను అమలు చేస్తూ విశ్వనగరంగా తీర్చి దిద్దుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన మెట్రో సేవలను మరింత విస్తరించడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది.అందులో భాగంగా నగరంలో పలు మార్గాలను కల్పుతూ రెండో విడత మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందుకు …

Read More »

అవసరమైతే అమ్మ ఒడి వాహనాలు పెంపు ..!

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మ ఒడి వాహనాలను ఇటివల ప్రవేశపెట్టిన సంగతి విదితమే.అందులో భాగంగా ఇప్పటికే నియోజకవర్గానికి ఒకటి చొప్పున వాహనాలను ప్రభుత్వం చేకూర్చింది.తాజాగా ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పిల్లలకు వ్యాక్సిన్ల కోసం పలుమార్లు ఆస్పత్రికి వెళ్ళాల్సి ఉంటుంది.ఈ క్రమంలో తల్లిబిడ్డలను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రస్తుతం ఇప్పటికే రెండు వందల నలబై ఒకటి …

Read More »

మరో 18వేల పోస్టుల భర్తీకి సర్కారు సిద్ధం ..!

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కొలువు కోసం ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురును అందజేసింది.ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖాలో ఉన్న మొత్తం పద్దెనిమిది వేల ఖాళీలను భర్తీ చేయాలనీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా వచ్చే నెలలో రెండో వారం లేదా మూడో వారంలో నోటిపికేషన్ విడుదల చేయడానికి పోలీసు శాఖ సిద్ధమవుతుంది.ఇప్పటికే రాష్ట్ర విభజన తర్వాత 2015లో తొమ్మిది వేల ఆరువందల కానిస్టేబుల్ పోస్టులు,ఐదు …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో మరో 14 వేల కొలువులు ..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా అన్ని వర్గాల కోసం పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు పదకొండు వేల కానిస్టేబుల్ …

Read More »

తెలంగాణలో మున్సిపాలిటీలుగా 23నగర పంచాయితీలు ..!

తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు నగర పంచాయితీలను మున్సిపాలిటీలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది.అందులో భాగంగా రాష్ట్రంలో సత్తుపల్లి ,మధిర,బడంగ్ పేట్,పెద్ద అంబర్ పేట్ ,నర్సంపేట్ ,గజ్వేల్ ,వేములవాడ ,కొల్లాపూర్ ,అయిజ,అచ్చంపేట్ ,నాగర్ కర్నూల్ ,కల్వకుర్తి ,ఇబ్రహీం పట్నం ,హుజూర్ నగర్ ,జమ్మికుంట,పరకాల ,హుస్నాబాద్ ,బాదేపల్లి ,దేవరకొండ,ఆందోల్,జోగిపేట్ ,హుజురాబాద్ లను మున్సిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ..  

Read More »

బాసర శ్రీ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న తాడూరి శ్రీనివాస్..!

తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి. కార్పొరేషన్ ఛైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్  బాసర శ్రీ సరస్వతి అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. స్థానిక నాయకులు దేవాలయ అర్చకులు చైర్మన్ గారికి ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవాలయ నిర్వాహణ, పరిసరాల పరిశుభ్రత పై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సర్వధర్మ పరిపాలన సాగిస్తూ రంజాన్, క్రిస్టమస్, బతుకమ్మ లాంటి పండుగలను ప్రభుత్వమే నిర్వహించేలా కార్యక్రమాలను రూపొందించారు. …

Read More »

టీఆర్ఎస్ లోకి స్టార్ హీరో ..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో ,ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీను వరస సినిమాలతో ఒక ఊపు ఊపి నేడు సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న సీనియర్ నటుడు సుమన్ తానూ వస్తాను అనే సంకేతాలు ఇచ్చారు. నిన్న శుక్రవారం యదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామీను దర్శించుకున్న సుమన్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తాం..మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. నాలుగేళ్లుగా భారతదేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచిందని తెలిపారు. గతంలో పురపాలికలకు పెద్ద మొత్తంలో నిధులు వచ్చిన సందర్భాలు లేవు అని గుర్తు చేశారు. 43 పట్టణాలకు రూ. వెయ్యి కోట్లకు పైగా మంజూరు చేస్తున్నామని తెలిపారు. పట్టణాల్లో పార్కులు, రోడ్లు, కూడళ్లు, కనీస అవసరాలకు నిధులు …

Read More »

హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లు…వాటి టిక్కెట్ల్

బాగ్య నగరవాసులకు శుభవార్త. 2018 హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అభిమానులు ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్‌ అమ్మకాలను శుక్రవారం ప్రారంభించింది. టిక్కెట్లు కావాల్సిన వారు sunrisershyderabad.inను ఆశ్రయించాలి. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్‌ 9 నుంచి మే 19 వరకు జరిగే మొత్తం 7 మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat