కేసీఆర్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించిన డబుల్బెడ్రూమ్ ఇండ్లను భద్రాచలం పట్టణంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. తొలి విడతలో నిర్మించిన 88 ఇండ్ల నిర్మాణాలు పూర్తికాగా, మంత్రి వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ….నిరుపేదలకు ఆసరాగా నిర్మించిన ఈ డబుల్బెడ్రూమ్ ఇండ్లను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకే అన్ని వసతులతో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోందన్నారు. …
Read More »తెలంగాణ ఎన్నారై బడ్జెట్ పై ప్రవాసుల హర్షం..అనిల్ కూర్మాచలం
లండన్ లో ఎన్నారై తెరాస యూకే ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ,ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2018 – 2019 బడ్జెట్లో, చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా ఎన్నారై శాఖకు రు.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేసారని తెలిపారు. ఈ సందర్బంగా ప్రవాసుల పక్షాన ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారికి మరియు …
Read More »హైదరాబాద్ లో ఫ్లైఓవర్ మీద జారుతున్న బైకులు..ఏం..జరిగిందో వీడియో చూడండి
హైదరాబాద్ నగరంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఆయిల్ పడిపోవడంతో శుక్రవారం ఉదయం వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆయిల్ ట్యాంకర్ నుంచి లీకైన చమురు ఫ్లై ఓవర్ మీద ఒలికిపోయింది. ఈ విషయం తెలియకుండా బైక్ మీద వేగంగా వెళ్తున్నారు జారిపడిపోతున్నారు. లక్డీ కపూల్ నుంచి ఇందిరా పార్క్ వైపు టూవీలర్స్ మీద వెళ్తున్న వారు ఫ్లైఓవర్ మీద తమ వాహనాలను కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు.ఒకరి తరువాత …
Read More »ఏపీ లో రేపటి సీఎం నారా లోకేష్ -టీడీపీ నేత జోష్యం ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు ,మంత్రి నారా లోకేష్ నాయుడు మీద పలు ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.దీంతో టీడీపీ పార్టీకి చెందిన ఇరు రాష్ట్రాల నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీపీ పార్టీ సీనియర్ నేత ,పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కురిపించారు .ఆయన మాట్లాడుతూ …
Read More »బడ్జెట్పై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు..!!
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..2017 -18 బడ్జెట్ లో ప్రతిపాదించిన కేటాయింపుల్లో 95 శాతం ఖర్చు చేసిన ఘనత తెలంగాణ దే అని చెప్పారు.ప్రస్తుత బడ్జెట్ ఫలాలు ప్రతి సామాన్యుడికి కి చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యంమన్నారు.ప్రతీ సంవత్సరం బడ్జెట్ స్థాయి పెరుగుతున్న తీరు తెలంగాణ ప్రగతి ని ప్రతిబింబిస్తోందని.. …
Read More »చలించిన మంత్రి కేటీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.పర్యటనలో భాగంగా మంత్రి గంబీ రావు పేట మండలం కొత్తపల్లి లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు.అనంతరం ఓ పార్కు ను ప్రారభించారు.అయితే అక్కడే కేటీఆర్ ముందు, పోచమ్మల రజిత ‘సార్ నన్ను ఆదుకోండి’ అంటూ ప్లకార్డును ప్రదర్శించింది. see also :ఏన్నారై శాఖకు చరిత్రలో ఏన్నడు లేనన్ని నిధులు..! సిరిసిల్ల …
Read More »కందిరైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి..!!
కంది రైతుల బకాయిల చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని మార్క్ ఫెడ్, హాకా, నాఫెడ్ సంస్థలను మార్కెటింగ్ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. అసెంబ్లీ కమిటీ హాలులో గురువారం కందులు, మినుములు, శెనగలు, ఎర్ర జొన్న ల కొనుగోళ్ళు, చెల్లింపుల పై మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు సమీక్షించారు.తెలంగాణ అంతటా 2 లక్షల 58 వేల 347 మెట్రిక్ టన్నుల కందులను ప్రభుత్వం సేకరించింది.ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిమితి …
Read More »ఏన్నారై శాఖకు చరిత్రలో ఏన్నడు లేనన్ని నిధులు..!
ఈ సారి బడ్జెట్ లో తెలంగాణ ఏన్నారై శాఖకు ప్రభుత్వంలో చరిత్రలో ఎన్నడు లేన్నన్ని భారీ నిధులను కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర 2018-19 బడ్జెట్లో ఎన్నారై శాఖకు రు.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారు. గత కొంత కాలంగా ప్రవాస తెలంగాణీయుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. ఏన్నారై శాఖ మంత్రిగా భాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రి కెటి రామారావు తెలంగాణ ఏన్నారైల కోసం చేపట్టాల్సిన చర్యలపైన …
Read More »కేసీఆర్ మానవీయ బడ్జెట్..!!
తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ గురువారం అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ ను జాగ్రత్తగా గమనిస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ లోని మానవతా కోణం చాలా స్పష్టంగా కనపడుతుంది . రాష్ట్రంలో అన్ని వర్గాల పేద ప్రజల సంక్షేమం, ఎక్కువ శాతం మంది రైతుల మేలును కాంక్షించి ఆయన ఈ బడ్జెట్ కు ప్రాణం పోసినట్లుగా అర్ధమవుతుంది . కీలకమైన ఏ ఒక్క …
Read More »ఇది సంపూర్ణ బడ్జెట్..!!
బంగారు తెలంగాణ సాకారం చేసే దిశగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా బడ్జెట్ రూపకల్పన జరగిందని, ఇది సంపూర్ణ బడ్జెట్ అని గృహ నిర్మాణ,న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బడ్జెట్ వాస్తవిక కోణంలో ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాను నిర్వహిస్తున్న గృహ నిర్మాణ, దేవాదాయ,న్యాయ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు మంత్రి ఇంద్రకరణ్ …
Read More »