రాష్ట్ర మహిళలకు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి వారికి ఆసరా పెన్షన్ ఇచ్చే వరకు ప్రతి స్థాయిలో చేయూతనిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతోందన్నారు. గర్భిణీ మహిళలకు ప్రసవానికి ముందు మూడు నెలలు, ప్రసవం తర్వాత మరో మూడు నెలలు పని చేయకుండా ఉండేందుకు నెలకు 2వేల రూపాయల చొప్పున …
Read More »మహిళా స్టార్టప్లకు ‘వీ-హబ్’..! నేడు ప్రారంభించనున్న కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ-హబ్తో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని ఆర్జిస్తున్న తెలంగాణ రాష్ట్రం మరో వినూత్న పథకానికి సిద్ధమైంది. స్టార్ట్పలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంప్సలో ఏర్పాటుచేసిన టీ-హబ్ తరహాలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకంగా వీ-హబ్(విమెన్ ఆంత్రప్రెన్యూర్ హబ్)ను అందుబాటులోకి తేనుంది. see also :ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ వార్నింగ్..మరోకసారి..! అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా …
Read More »ఆడపడుచులకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు.మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందినప్పుడే ఏ సమాజం అయినా సంపూర్ణంగా పురోగమిస్తుందన్నారు . మహిళలు సాధికారత సాధించడం కోసం యావత్ సమాజం అండగా నిలవాలని సూచించారు .మహిళల అభ్యున్నతి, స్వేచ్ఛ, భద్రత,ప్రోత్సాహం కల్పించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు.
Read More »ఒక్క బస్సు కాదు..మనిషికో బస్సు వేసుకొని తిరిగినా కాంగ్రెస్కు ఏం మిగలదు
కాంగ్రెస్ నాయకుల బస్ యాత్ర కాస్త తుస్ యాత్రగా మారిందని, అందుకే అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల మద్య ఐకమత్యం లేదు, వారికి ప్రజల నుండి స్పందన లేదని ఎద్దేవా చేశారు. ఈరోజు నిజామాబాద్ లో మీడియా సమావేశంలో మంత్రి పోచారం మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు తప్ప, సామాన్య ప్రజలకు మీ బస్ యాత్ర …
Read More »కాళేశ్వరంతో శనిగరం అనుసంధానం..!
కాళేశ్వరం ప్రాజెక్టును కాళేశ్వరంతో అనుసంధానం చేస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.దీంతో రెండు పంటలు సాగవుతాయని చెప్పారు.నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల చారిత్రక శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు ఆధునీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు.వచ్చే ఖరీఫ్ లో 5,100 ఎకరాలను సాగులోకి తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని ఆయన బుధవారం శనిగరం దగ్గర విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు రైతుల …
Read More »కూలీ పనికి వెళ్తున్న మహిళలతో నీళ్ల మంత్రి హరీశ్ ముచ్చట్లు
70 ఏండ్ల సంది ఈ శనిగరం చెరువును పట్టించుకున్న పాపాన పోలే సారూ., ఇయ్యాల నువ్వొచ్చినవ్ సారూ అని నీళ్ల మంత్రి హరీశ్ రావుతో శనిగరం మధ్య తరహా ప్రాజెక్టు చెరువు సందర్శనలో ఆ గ్రామానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు వీరయ్య కాసేపు చర్చించారు. నువ్వు వచ్చుడు మొదలైన తర్వతే.. చెరువు మంచిగ అయితందని తనదైన శైలిలో వివరించారు. – వచ్చే వాన కాలం నాటికి చెరువులు ఎండటం …
Read More »జూన్ నెలాఖరుకు విశ్వవిద్యాలయాల్లో కొత్త అధ్యాపకులు..కడియం
యూనివర్శిటీలలో మెరుగైన విద్యనందించే ఏకైక లక్ష్యంతో వాటిని పటిష్టం చేయాలని, అకాడమిక్ షెడ్యూల్ కచ్చితంగా పాటించాలని, పి.హెచ్.డి అడ్మిషన్లలో పారదర్శకత ఉండాలని, కొత్త అధ్యాపకుల నియామకం జూన్ నాటికి పూర్తి కావాలని, యూనివర్శిటీల్లోవసతుల కల్పన కోసం ఇచ్చిన 420 కోట్ల రూపాయలను డెడ్ లైన్ లోపు ఖర్చు చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విశ్వవిద్యాలయాల వీసీలను కోరారు. విశ్వవిద్యాలయాల వీసీలతో గవర్నర్ నరసింహ్మన్ ఆధ్వర్యంలో పది …
Read More »ఏప్రిల్ 29న 10లక్షల మందితో భారీ బహిరంగ సభ..మంత్రి తలసాని
మార్చ్ 29న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో గొల్ల ,కురుమల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.గొల్ల ,కురుమ ప్రభంజనం పేరిట సుమారు పది లక్షల మందితో సభ నిర్వహిస్తామని చెప్పారు. see also :పొత్తులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇవాళ మంత్రి తలసాని బహిరంగ సభ విషయమై యాదవ సంఘం …
Read More »విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి-ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య..!
తెలంగాణ రాష్ట్రంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో కాసిపెట్ మండలంలోని ధర్మారావు పేట గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ మరియు మండల ప్రజాపరిషత్ పాఠశాలల్లో జరిగిన వార్షికోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొని, జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల విద్యార్థుల చదువులకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో పెద్ద ఎత్తున మోడల్ స్కూళ్లను, సాంఘీక సంక్షేమ పాఠశాలలను, గురుకుల పాఠశాలలను, మైనారిటీ …
Read More »పొత్తులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్ర పేరుతో బస్ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ వేములవాడ లో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికలు ఎప్పుడు జరిగిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందన్నారు. see also : రంగంలోకి దిగిన సోనియాగాంధీ..! అందుకేనా..? రాష్ట్ర ఏర్పడినతరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్లలో ఒక్క హామీ …
Read More »