పార్లమెంట్ చివరి విడుత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ డిల్లీలో సమావేశం అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లపై హక్కు రాష్ట్రాలకు ఉండాలన్నదే టిఆర్ఎస్ ప్రధాన డిమాండ్ అని ఆమె తెలిపారు.50 శాతం రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా పొందుపర్చలేదన్నారు. ఎక్కువ రిజర్వేషన్లు కొనసాగుతున్న రాష్ట్రాల్లాగే తెలంగాణలో ఉండాలని ఆమె పేర్కొన్నారు. see also …
Read More »అర్హులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులందజేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య..!
తెలంగాణ రాష్ట్రంలో బెల్లంపల్లి నియోజక వర్గంలో కన్నెపల్లి మండల కేంద్రంలో 33 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముభారఖ్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందజేశారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరూ దళారులను, మధ్యవర్తులను ఆశ్రయించవద్దన్నారు . అర్హులు నేరుగా తననే కలసి సంక్షేమ పథకాల ఫలితాలు పొందాలని సూచించారు .. ఈ కార్యక్రమంలో కన్నెపల్లి మండల ఎంపీపీ ,జెడ్పీటీసీ,ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, …
Read More »టీఆర్ఎస్ లో చేరికపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి క్లారీటీ..!
తెలంగాణ బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే జి కిషన్ రెడ్డి త్వరలోనే రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.అయితే నిజంగా కిషన్ రెడ్డి బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ..?.పూవును విడిచి కారు ఎక్కనున్నారా ..?.అనే వార్తలపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు సమాచారం. see …
Read More »సీఎం కేసీఆర్ ఎంపీగా బరిలోకి దిగేది నిజమా ..!అయితే ఎక్కడ నుండి..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటివల దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను అని ప్రకటించి యావత్తు దేశ రాజకీయాలనే తెలంగాణ వైపు చూసేలా చేశారు.ఆ రోజు నుండి నేటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి పోవడం ఖాయం కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా ,ఎంపీగా పోటి చేస్తారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో వార్తలు …
Read More »థర్డ్ ఫ్రంట్ నడిపించే నాయకత్వ సత్తా ఉన్నది ఒక్క కేసీఆర్ కే..!
దేశంలో అధికార వికేంద్రీకరణ , రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి మరియు రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాల నిర్ణయాలలో కేంద్రం జోక్యం కలుగ జేసుకోకూడదు.ఇలాంటి అంశాలతో తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయ అరంగేట్రాన్ని తెరాస నార్వే వింగ్ స్వాగతిస్తుంది . యూస్ మరియు స్కాండినేవియన్ కంట్రీస్ ఇదే తరహాలో అభివృద్ధి చెందాయి . కేసీఆర్ ఇండియా ని కూడా అభివృద్ధి చెందిన కంట్రీస్ జాబితాలో చేరుస్తారని …
Read More »కోదాడ నుంచే టీఆర్ఎస్ విజయయాత్ర..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ,విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని కోదాడలో టీఆర్ఎస్ నియోజకవర్గ ప్రగతి సభ లో మంత్రులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రగతి సభలో మంత్రి ప్రసంగిస్తూ..వచ్చే ఎన్నికల్లో కోదాడ నుంచే టీఆర్ఎస్ పార్టీ విజయ యాత్ర ప్రారంభమవుతుందని అన్నారు.తెలంగాణ రాష్ర్టానికే ముఖద్వారం కోదాడ. 2019 …
Read More »”భారతంలో ”కేసీఆర్”
సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉండే నెటిజన్ ” తెలంగాణ విజయ్ ” జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంట్రీ పై ఒక చక్కటి విశ్లేషణ రాశాడు..ఆ పోస్ట్ సవివరంగా మీకోసం.. నేడు దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది.70ఏండ్ల బారత స్వాతంత్ర దేశంలో పేదవాని ఎదుగుదల ఇప్పటికి ప్రశ్నార్దకంగానే మిగిలింది..తరాలు మారుతున్నా తలరాతలు మారలేని స్థితి.అదికారంలో తలా పదేళ్ళు పాలకులు మారుతున్నా పరిస్థితుల్లో మార్పులేదు.ఇంకా బారత్ అభివృద్ది చెందుతున్న దేశంగానే …
Read More »లైఫ్సైన్సెస్ రంగంలో తెలంగాణ ముందడుగు..మంత్రి కేటీఆర్ కీలక సమావేశం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరో మందడుగు వేశారు. తెలంగాణను లైప్ సైన్సెస్ రంగంలో మరింత ముందుకు తీసుకుపోయేందుకు కీలక సమావేశం నిర్వహించారు. రానున్న ఈ రంగంలో విజన్ 2030 పేరుతో ఒక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు అయన తెలిపారు. ఈరోజు తెలంగాణ లైప్ సైన్సెస్ అడ్వయిజరీ కమీటీతో హైదరాబాద్ లోని నోవాటెల్ లో సమావేశం అయ్యారు. ఈ మేరకు కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ర్టానికి ఈ …
Read More »టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ ధపతి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు వస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు మంత్రులు,నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన 250 …
Read More »తెలంగాణ వ్యవసాయ రంగం దేశంలోనే అగ్రగామి..మంత్రి పోచారం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడానికి, రైతు పండించిన పంటకు లాభసాటి ధర అందడానికి, మాటలతో కాకుండా చేతలతో తెలంగాణ రైతుల ఆధాయాన్ని రెట్టింపు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. see also :ఒక్క మహిళ..ఒకేసారి ఇద్దరితో అక్రమ సంబంధం..ఇంట్లోనే ఎంజాయ్..! రాష్ట్రంలో …
Read More »