తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండలంలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో సుమారు 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. చనిపోయినవారిలో ఆ పార్టీ కీలక నేత హరిభూషణ్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయం ఇంకా నిర్ధారణ కావాల్సిఉంది. see also :”ఎన్టీఆర్కు రాజకీయాలు తెలియవు” చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..!! ఇప్పటివరకు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం..చర్ల మండలం తొండపాల్ …
Read More »డిటిజల్ లావాదేవీల్లో తెలంగాణ టాప్
తెలంగాణ రాష్ట్రం డిజిటల్ లావాదేవీల్లో దుసుకేల్లుతుంది.మొత్తం డిజిటల్ లావాదేవీలను సంఖ్యాపరంగా చూస్తే దేశంలో తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉన్నప్పటికీ ప్రతి వెయ్యి మంది జరుపుతున్న లావాదేవీల్లో మాత్రం తొలి స్థానం ఆక్రమించింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ప్రతి వెయ్యి మంది నిర్వహిస్తున్న డిజిటల్ లావాదేవీల సంఖ్య 64,213 గా నమోదైంది. తర్వాతి స్థానంలో 55,866 లావాదేవీలతో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. see also …
Read More »హైదరాబాద్కు వచ్చినందుకు మరో అమెరికన్ ఫిదా
హైదరాబాద్లో ప్రతిష్టాత్మక కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించడం పట్ల అమెరికా రాయబారి కెన్నెత్ జెస్టర్ సంతోషం వ్యక్తం చేశారు. టాటా, బోయింగ్ సంస్థల ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరవడం సంతోషాన్ని కలిగించిందని భారత్లో అమెరికా రాయబారి కెన్నెత్జెస్టర్ సంతోషం వ్యక్తంచేశారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమం అమెరికా, భారత్ల మధ్య బలపడనున్న బంధానికి నిదర్శనమని ట్విట్టర్లో పేర్కొన్నారు. see also :హోళీ రోజు ..ఎయిర్ టెల్ బిగ్ ఆఫర్..! జెస్టర్ ట్వీట్కు …
Read More »టాటా బోయింగ్ హైదరాబాద్కు వచ్చేందుకు మంత్రి కేటీఆర్ ఎలా కారణమంటే
ప్రచారానికి ఒకింత దూరంగా ఉంటూ…ఫలితం వచ్చినప్పుడు దాన్ని పంచుకొని సంతోషపడే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు,రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఖాతాలో మరో ప్రత్యేకత చేరింది. దేశీయ, అంతర్జాతీయ దిగ్గజాలకు చెందిన కంపెనీని హైదరాబాద్లో ఏర్పాటు చేయించారు కేటీఆర్. వైమానిక రంగానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్లలో ప్రారంభమైంది. టాటా బోయింగ్ ఏరోస్పేస్ …
Read More »మరో సారి వహ్వా అనిపించుకున్న మంత్రి హరీష్ రావు..!
నిజానికి ఇంతమంచి ప్రజల లీడర్ దొరకడం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ప్రజలు చేసుకున్న పుణ్యం అనే చెప్పాలి … కొద్దిసేపు క్రితందుద్దేడ దగ్గర ప్రమాదం జరిగింది.ఆ సమయంలో హైదరాబాద్ మహానగరం నుండి సిద్ధిపేటకు వెళ్ళుతున్న మంత్రి హరీష్ రావు ఆ విషయం తెలుసుకొని తన కాన్వాయ్ ను ఆపించేశాడు. తన కారులో నుండి దిగి అక్కడికి వెళ్ళి వారి ఆరోగ్య పరిస్తితి గురించి అడిగి మరి తెలుసుకున్నాడు.అయితే అక్కడ …
Read More »ఏపీ రాజధానిలో కేసీఆర్ కు పాలాభిషేకం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి అభిమానుల సంఖ్య పెరిగిపోతుంది.అందులో భాగంగా గత మూడు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం తీసుకునే ప్రతి నిర్ణయం పట్ల అక్కడ ఏపీలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఇటివల ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురష్కరించుకొని సైతం పాలాభిషేకాలు ..వేడుకలు ..అన్నదానాలు కూడా చేశారు. see also :టాటా గ్రూప్తో …
Read More »టీఆర్ఎస్ పార్టీ మళ్ళి అధికారంలోకి రావడం ఖాయం..మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మంజిల్లా లోని కూసుమంచి మండలంలో పర్యటించారు.పర్యటనలో భాగంగా ఇవాళ కూసుమంచి మండలం గైగొళ్లపల్లిలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ..వచ్చే ఉగాది నాటికి ప్రతి ఇంటికి త్రాగునీరు ఇస్తామన్నారు. see also :చంద్రబాబు, పవన్ కల్యాణ్ల పార్టనర్షిప్ను ఆధారాలతో సహా ఏకిపారేశాడు..!! భక్తరామదాసు ప్రాజెక్ట్ ద్వారా …
Read More »రైతులకు అండగా టీ సర్కార్..!
అందరికీ అన్నం పెట్టే రైతన్నకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చడం సమాజం బాధ్యత అని, ఈ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం గొప్పగా నెరవేరుస్తున్నది అమ్మగా అభిమానం పొందిన సద్గురు శ్రీ మాతా అమృతానందమయ దేవి ప్రశంసించారు. సముద్రం పాలవుతున్న నీటిని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల ద్వారా పొంట పొలాలకు తరలించడం మంచి ప్రయత్నమని అభినందించారు. అందరికీ అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని …
Read More »ఆలీబాబా కాదు.. జానాబాబా 40 దొంగలు.. కేటీఆర్
కాంగ్రెస్ బస్సు యాత్ర ఆలీబాబా 40 దొంగల్లా ఉందన్న మంత్రి కేటీఆర్.. ఆలీబాబా కాదు.. జానాబాబా 40 దొంగల్లా ఉందని చమత్కరించారు. తుంగతుర్తి ప్రగతి సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు ఇవాళ శుభదినమన్నారు. ఫ్లోరోసిస్ను తరిమికొట్టేందుకు మిషన్ భగీరథను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా 175 జనావాసాలకు మంచినీళ్లు ఇస్తున్నామన్నారు. రుద్రమదేవి చెరువు, వెంపటి చెరువును పూర్తి చేస్తమన్నారు. …
Read More »సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తా..ఎర్రోళ్ల
దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. తనకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పదవి అప్పగించినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఉంటదనే విషయం ఎవ్వరికీ తెలియదన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు …
Read More »