Home / TELANGANA (page 965)

TELANGANA

సభలో సీఎం కేసీఆర్ విసిరిన ఛలోక్తికి ప్రజలందరూ ఫిదా ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పీచ్ సందేశాత్మకంగా ..వివరణాత్మకంగా..ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులు ,సంఘటనలు ,ప్రజల జీవనశైలి ఇలా పలు అంశాల ఆధారంగా ఉంటుంది.అంతే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే స్పీచ్ లో మధ్య మధ్యలో వచ్చే ఛలోక్తులు ,సామెతలు ,కథలు అందర్నీ ఆకట్టుకుంటాయి. అంతగా ప్రభావితం చేస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీచ్ .తాజాగా రాష్ట్రంలో కరీంనగర్ లో రైతుసమన్వయ సమితి ప్రాంతీయ …

Read More »

మరో పోరాటానికి సిద్ధమైన సీఎం కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో వినూత్న ఉద్యమానికి సిద్ధమయ్యరా ..!.ఇప్పటికే సరిగ్గా పదిహేడు ఏళ్ల కిందట ప్రస్తుత నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి టీఆర్ఎస్ పార్టీ స్థాపించి..దాదాపు పద్నాలుగు ఏళ్ళ పాటు ఎన్నో ఉద్యమాలు ..పోరాటాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించి అందరిచేత శబాష్ అనిపించుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ …

Read More »

ఫలించిన మంత్రి హరీష్ రావు కృషి..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కృషి ఫలించింది. రాష్ట్రంలోని సిద్దిపేట కు గతంలో మంజూరీ అయిన పాస్ పోర్ట్ కేంద్రం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని హెడ్ పోస్టాఫీస్ లో ఏర్పాటు కానుంది..ఈనెల 28న మంత్రి హరీష్ రావు ,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించనున్నారు  .అసులు పాస్ పోర్ట్ కావాలి అంటే హైద్రబాద్ ,కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లే వారు.ఉదయం వెళ్తే రోజుంత క్యూ …

Read More »

రైతును రాజు చేయడమే టీ సర్కార్ లక్ష్యం..! – కేసీఆర్

రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు.భారతదేశంలో 70వేల టీఎంసీల సాగు నీరు లభ్యమైనప్పుడు రైతు రాజు ఎందుకు కాలేదని ప్రశ్నించారు.రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఇవాళ నిర్వహించిన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సు కు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..దేశ రైతాంగానికి తెలంగాణ రైతు సమన్వయ సమితులే నాయకత్వం వహించే పరిస్థితి రావాలని సూచించారు. see also :హాట్సాఫ్ కేసీఆర్..! …

Read More »

టీఆర్ఎస్ పార్టీపై కోదండరాం ప్రశంసలు…

మీరు చదివిన టైటిల్ అక్షరాల నిజం.త్వరలో రాజకీయ పార్టీను ప్రకటించబోతున్న..తెలంగాణ పొలిటికల్ జాక్ చైర్మన్ ప్రో కోదండ రాం ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పై ప్రశంసలు వర్షం కురిపించారు.ఆగండి ఆగండి ..నిత్యం ఏదో ఒక కారణంతో టీఆర్ఎస్ పార్టీను విమర్శించే కోదండరాం ఆ పార్టీను పొగడటం ఏమిటి అని ఆలోచిస్తున్నారా.అసలు విషయానికి వస్తే ప్రో కోదండరాం డల్లాస్ పర్యటనలో ఉన్నారు. see also : హాట్సాఫ్ కేసీఆర్..! …

Read More »

ఈ – గవర్నెన్స్ తో ప్రజలకు ఇంకా మెరుగైన పౌర సేవలు..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా హెచ్ఐసీసీలో జరుగుతున్న ఈ – గవర్నెన్స్ జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి సీఆర్ చౌదరి,రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రికల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు. see also : హాట్సాఫ్ కేసీఆర్..! ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఈ గవర్నెన్స్ తో ప్రజలకు ఇంకా మెరుగైన పౌర సేవలు  అందించొచ్చని స్పష్టం చేశారు.పౌర సేవల కోసం ఆర్టీఎ ఎం వ్యాలిట్ …

Read More »

హాట్సాఫ్ కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న హైదరాబాద్ మహానగరం పరిధిలోని రాజేంద్రనగర్ లో రైతు సమన్వయ సమితి సదస్సు కు సీఎం కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రైతులతో మాట్లాడిన అంతరం రైతుల నుండి సలహాలు ,సూచనలు కోరుతున్న సమయంలో ఓ రైతు సభా వేదిక ఎదురుగా ఉన్న గ్యాలరీ లో సూర్యాపేట జిల్లాకు చెందిన మాలోతు కృష్ణా …

Read More »

ఈ రోజు నుంచే కాంగ్రెస్‌ ‘ప్రజా చైతన్య యాత్ర’

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజా చైతన్య బస్సు యాత్రకు ఈ రోజు (  సోమవారం ) శ్రీకారం చుడుతోంది.టీ కాంగ్రెస్   ముఖ్యనేతలంతా కలసికట్టుగా పాల్గొంటున్న బస్సు యాత్ర చేవెళ్ల బహిరంగసభతో ప్రారంభం కానుంది. మొదటి విడత యాత్రను తొమ్మిదిరోజులపాటు నిర్వహించనుంది. see also : ప్రత్యేక హోదా కోసం..ఎంపీ మిథున్‌రెడ్డి 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీ చేవెళ్ల నుంచే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా ఈసారి కూడా …

Read More »

ఈ రోజు నుంచి ఈ-గవర్నెన్స్ సదస్సు..హాజరుకానున్న కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా మరో ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది.ఈ రోజు నుండి రెండు రోజుల పాటు హైదరాబాద్ మహానగరంలోని హెచ్ఐసీసీ లో ఈ – గవర్నెన్స్ 21వ జాతీయ సదస్సు జరగనుంది.ఈ సదస్సును కేంద్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నాయి. SEE ALSO :ప్రత్యేక హోదా కోసం..ఎంపీ మిథున్‌రెడ్డి …

Read More »

రెండు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ ,అదిలాబాద్ జిల్లాల్లో మూడు రోజులు పర్యటించనున్నారు.ఈ క్రమంలో  ఈ రోజు (సోమవారం-26) ఉదయం పదిన్నరకు ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి కరీంనగర్ కు వెళ్లనున్నారు.రైతు సమన్వయ సదస్సులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ మైదానంలో 15జిల్లాల రైతు సమన్వయ సభ్యులతో సమావేశం అవుతారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు సదస్సు జరగనుంది. సదస్సుకు దాదాపు 10 వేల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat