ఔను. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ ఇది. పార్టీ జెండా పీకేయ్యాలనే సంచలన వ్యాఖ్యలు చేసినప్పటికీ సదరు నాయకుడిపై చర్య తీసుకునేందుకు…పార్టీ అధినేత అయిన చంద్రబాబు జంకుతున్నారు. ఆయనపై క్రమశిక్షణ వేటు వేస్తే..తన సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందో అని వణికిపోతున్నారు. ఇంతకీ బాబును ఆ స్థాయిలో వణికిస్తున్న నాయకుడు ఎవరంటే..టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు see also : సీఎం కేసీఆర్ షాకింగ్ నిర్ణయం … see also …
Read More »సీఎం కేసీఆర్ షాకింగ్ నిర్ణయం …
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనటి నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో రానున్న కాలంలో ప్రతి రైతుకు ఎకరాకు ఎనిమిది వేల రూపాయలను పెట్టుబడి కింద ఆర్థిక సాయమందిస్తాం.వ్యవసాయం అనేది వ్యాపారం కాదు.అది ఒక జీవన విధానం …
Read More »రైతు బాగుపడిన రోజే నిజమైన పండుగ.. సీఎం కేసీఆర్
రైతులకు కనీస మద్దతు ధర వచ్చి.. రైతు బాగుపడిన రోజే నిజమైన పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రైతు సమన్వయ సమితుల తొలి ప్రాంతీయ సదస్సు జరిగింది . ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..ఏ మండలానికి ఆ మండల ఎమ్మార్వోనే రిజిస్టర్ గా …
Read More »వ్యవసాయానికి రైతే రాజు..! సీఎం కేసీఆర్
వ్యవసాయానికి రైతే రాజు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రైతు సమన్వయ సమితుల తొలి ప్రాంతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..వ్యవసాయం వ్యాపారం కాదు..ఒక జీవన విధానం అని పేర్కొన్నారు . see also :శ్రీదేవి గురించి మీకు ఈ విషయాలు …
Read More »శ్రీదేవి మరణం పట్ల మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి
అందాల తార ,ప్రముఖ నటి శ్రీదేవి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తీవ్ర ద్రిగ్బంతి వ్యక్తం చేశారు.ఆమె హఠాన్మరణం షాకు కు గురిచేసిందని తెలిపారు.శ్రీదేవి వినయం తను ఎంతగానో ఆకట్టుకుందని మంత్రి కేటీ ఆర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా రెండు సంవత్సరాల క్రితం టెక్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీదేవి హాజరయ్యారు. నాటి ఫోటోను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. see also :శ్రీదేవి …
Read More »ఈ నెల 26 నుండి ఈ-గవర్నెన్స్ సదస్సు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని HICC వేదికగా ఈ నెల 26 నుండి 27 వరకు జరిగే ఈ-గవర్నెన్స్ సదస్సును రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ప్రారంభించ నున్నారు.రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో దాదాపు 1000మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. SEE ALSO :ఉమెన్స్ T-20.. భారత్ దే సిరీస్ కాగా ఈ సదస్సును 8 కేటగిరిల లో … 5 ప్లీనరీ సెషన్ …
Read More »డబుల్ బెడ్ రూం ఇళ్లకు హడ్కో డిజైన్- 2017 అవార్డు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ మానసపుత్రిక ఐనటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు హడ్కో డిజైన్-2017 అవార్డు దక్కింది.రాబోయే ఏప్రిల్ చివరి వారంలో హడ్కో వ్యవస్థాపక దినోత్సవం జరగనుంది.హడ్కో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశరాజధాని డిల్లీ నగరంలో ఈ అవార్డ్ ను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రదానం చేయనున్నారు. see also :కేటీఆర్ చమత్కారానికి ఫిదా అయిన కేంద్రమంత్రి టీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలోని పేదలకోసం నిర్మించి ఇస్తున్న డబుల్ …
Read More »కేటీఆర్ చమత్కారానికి ఫిదా అయిన కేంద్రమంత్రి
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ఫిదా అయ్యారు. హైదరాబాద్లో జరుగుతున్న బయో ఆసియా సదస్సులో మూడో రోజు ఆయన మంత్రి కేటీఆర్తో కలిసి చర్చాగోష్టిలో పాల్గొన్నారు. వైద్యరంగంలో మందుల వాడకం తప్పనిసరి అయిందని, అయితే పరిశ్రమను, ప్రజలను సమన్వయం చేయడం తప్పదని పేర్కొన్నారు. ఫార్మారంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవ అభినందనీయమన్నారు. ఫార్మా రంగం అనూహ్యంగా అభివృద్ధి చెందుతోందని, …
Read More »సీఎం కేసీఆర్ సంచలనం.. ఆ ఉద్యోగులకు నెల జీతం గిఫ్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం చూసే నాయకుడిగా పేరున్న గులాబీ దళపతి వారి మేలు కోసం మరో తీపి కబురు అందించారు. అత్యంత క్లిష్టమైన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని అందివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది …
Read More »తక్కువ మందితో ఎక్కువ వ్యాపారం చెయ్యడమే టీ రిచ్ ఆలోచన..కేటీఆర్
తక్కువ మందితో ఎక్కువ వ్యాపారం చెయ్యడమే టీ రిచ్ ఆలోచన అని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.ఇవాళ టీ రిచ్ వార్షిక దినోత్సవం లో మంత్రి కేటీ ఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..టీ రిచ్ ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలోనే అద్బుతమైన పరిశోధనలు చేసిందని చెప్పారు. see also :ఫార్మా పరిశ్రమకు హైదరాబాద్ రాజధాని..మంత్రి కేటీఆర్ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడున్నరేళ్లలో ఎన్నో …
Read More »