కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద ఇవాళ ( గురువారం ) నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.పర్యటనలో భాగంగా 127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని రంగారెడ్డి నగర్ స్థానిక కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్ తొ కలసి మంచినీటి సరఫరా పైపులైను పనులను ప్రారంబించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృధ్దే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని అన్నారు.మంచినీటి సమస్య పరిష్కరిండానికి రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోందని, ప్రతి ఇంటికి మంచినీటిని అందించడమే తన …
Read More »సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం..మంత్రి హరీష్
సేంద్రియ వ్యవసాయంతో పండించిన బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు దాతర్ పల్లి గ్రామస్తులు గురువారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో అందజేశారు.సేంద్రియ వ్యవసాయం తో పండించిన బియ్యం ఆరోగ్యానికి ఎంతో మంచిదని మంత్రి అన్నారు.అంతే కాకుండ సేంద్రియ వ్యవసాయం తక్కువ ఖర్చుతోఅధిక దిగుబడి ఉంటుందన్నారు.గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వెల్ మండలం దాతర్ పల్లి గ్రామంలో సేంద్రియవ్యవసాయ విధానంలో పండించిన బియ్యాన్ని మంత్రి హరీష్ రావుకు …
Read More »ఢిల్లీకి వెళ్లిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ ( గురువారం ) దేశ రాజధాని అయిన ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్రమంత్రులను, రేపు ( శుక్రవారం) రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి, ప్రపంచ ఐటి సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆహ్వానించే అవకాశమున్నట్లు సమాచారం.కాగా ఈ నెల 14 నుంచి 16 వరకు మైనింగ్టుడే సదస్సు .. ఈనెల 19 నుంచి 22 …
Read More »ప్రజా సమస్యలపై బైక్ పై డివిజన్ లో సందర్శించిన మేయర్ నరేందర్..!
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా తన డివిజన్ అయిన 19వ డివిజన్ ను ఈ రోజు మేయర్ నన్నపునేని నరేందర్ బైక్ పై సందర్శించారు.వీది వీది కలియదిరుగుతూ రోడ్లు,డ్రైనేజీల పరిస్థితిని పరిశీలించారు .స్థానికి DE ప్రబాకర్ కు అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆదేశాలు జారీ చేసారు.ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తను చిన్నప్పటినుండి పుట్టి పెరిగిన ఏరియా కావడంతో అందరిని పేరు పేరున పలకరిస్తూ ర్యాలీ కొనసాగింది.డివిజన్ చేపట్టవలసిన అభివృద్ది పనులు,పారిశుద్య …
Read More »రేవంత్ రెడ్డి తమ్ముడిని రోడ్డ్ పై ఉరికించిన వృద్దులు.. !
రాహుల్ పప్పే..ఉత్తమ్ చాలెంజ్కు రెడీనా..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తన కామెంట్లకు కట్టుబడ్డారు. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి దిమ్మతిరిగే సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తాననే తన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. `జీహెచ్ఎంసీ, పాలేరు ఉప ఎన్నికల్లో సవాల్ చేశాను.కాంగ్రెస్ పారిపోయింది. 25 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పణంగా …
Read More »కోదండరాంకు..బీజేపీకి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన కేటీఆర్
పార్టీలు ఏర్పాటు చేయడం సులభమేనని ప్రజల అభిమానాన్ని పొందడమే కష్టమైన పని అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో నూతన పార్టీల ఏర్పాట్లపై వస్తున్న కథనాలపై మంత్రి స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని, పార్టీలు పెట్టుకోవచ్చన్నారు. వాటి ఫలితం ఏంటనేది ఎన్నికల్లో తెలుస్తదన్నారు. తద్వారా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ` కేంద్ర బడ్జెట్ ఎవరిని మెప్పించలేదు. …
Read More »వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తానో చెప్పిన కేటీఆర్
రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. విలేకరులతో ఇష్టాగోస్టిగా మాట్లాడిన మత్రి కేటీఆర్ ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు. `ప్రభుత్వం వేరు.. పార్టీ వేరు కాదు.. ప్రభుత్వం బాగా పనిచేస్తే పార్టీకే లాభం.. ఆ విధంగానే మేం ముందుకు సాగుతున్నాం` అని తెలిపారు. see also : రాహుల్ పప్పే..ఉత్తమ్ చాలెంజ్కు రెడీనా..? …
Read More »ఐఎమ్ఎల్ డిపోను తనిఖీ చేసిన దేవీప్రసాద్ రావు
తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా కూల్చారం మండల్ చిన్నఘన్పూర్ లోని ఐ ఎమ్ ల్ డిపోను ఎక్ససైజ్ అధికారులతో కలిసి రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ రావు తణికీ చేశారు.ఈ సందర్బంగా డిపో అధికారులతో మాట్లాడుటూ ఎలాంటి ఇబ్బందులు ..జాప్యం లేకుండ లోడింగ్..అన్లోడింగ్ జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని మరియు… పార్కింగ్ సౌకర్యంను మెరుగుపరిచేవిధంగా చెరియలుతేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు…. అదేవిధంగా రోడ్డు మరమ్మతుల కోసం అంచనాలు పంపించాలని ఆదేశించారు…తెలంగాణ కు హరితాహారం …
Read More »రాజ్యసభలో ఎంపీ రేణుక చౌదరికి ప్రధాని మోదీ అదిరిపోయే పంచ్..
రాజ్యసభలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు అయిన రేణుక చౌదరికి అదిరిపోయే పంచ్ వేశారు .బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రధాని మోదీ మాట్లాడారు .అయితే ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు పలుమార్లు అడ్డుతగిలే ప్రయత్నాలు చేశారు . ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు …
Read More »