తెలుగు రాజకీయాలను కుదిపేసిన ఓటుకు నోటు బాగోతం అనగానే టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తుకువస్తారు. మావాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో స్వయంగా చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన మాటలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే అప్పుడప్పుడే విభజనతో తెలుగు ప్రజల మధ్య మనస్పర్థలు తీవ్రంగా ఉన్న తరుణంలో చంద్రబాబు తెలివిగా సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ అంటూ బుకాయించి ఆ కేసు నుంచి అప్పటికీ తప్పించుకున్నాడు. కానీ ఇప్పటికీ …
Read More »చంద్రబాబుకు డబుల్ షాక్.. వైసీసీలోకి అనంత తల్లీకూతుర్లు..!
స్థానిక సంస్థల వేళ టీడీపీ సీనియర్ నేతలంతా చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చి వైసీపీ గూటిలోకి చేరుకుంటున్నారు. దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన నేతలంతా ఇక చంద్రబాబుతో పని చేయలేమంటూ జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. జమ్మలమడుగు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో రాయలసీమలో మొదలైన వలసల పర్వం ఇంకా కొనసాగుతోంది. రేపో మాపో పులివెందుల టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వైసీపీలో చేరబోతుండగా తాజాగా …
Read More »బ్రహ్మాండంగా పట్టణ ప్రగతి..!!
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా నగరాలను, పట్టణాలను గ్రీన్ సిటీ లుగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.మంగళవారం నాడు నిజామాబాద్ ఆర్ అండ్ బి అతిథిగృహంలో స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, మేయర్ తదితరులతో కలిసి నాలుగు మున్సిపాలిటీలకు కొత్తగా అందజేస్తున్న ట్రాక్టర్లను పూజలు చేయించి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఏసీబీ వరుసదాడులు…అవినీతిపరుల గుండెల్లో రైళ్లు..!
సీతారామాంజనేయులు…ఈ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఒక్కసారి బరిలోకి దిగాడంటే..అవినీతిపరులకు మూడుకున్నట్లే..అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్లే…నీతి, నిజాయితీ, కర్తవ్యపాలనలో రాజీలేని తత్వం, అవినీతిని సహించలేని తత్వం..ఆయన్ని పోలీస్ శాఖలో ప్రత్యేకంగా నిలిపాయి..అందుకే అందరూ ఆయన్ని ఆంధ్రా సింగం అంటూ ముద్దుగా పిలుస్తుంటారు…1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సీతారామాంజనేయులు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం, గుంటూరు కర్నూలు జిల్లాలకు ఎస్పీగా చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గా …
Read More »ఎంపీ నందిగం సురేష్పై దాడి చేసింది టీడీపీ మహిళా కార్యకర్తే…ఇదిగో సాక్ష్యం…!
వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్పై జరిగిన హత్యా ప్రయత్నం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 23, ఆదివారం సాయంత్రం అమరావతిలో జరిగిన రథోత్సవం కార్యక్రమానికి వైసీపీ ఎంపీ నందిగం సురేష్ హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డితో కలిసి ఒకే కారులో గుంటూరు బయలుదేరిన క్రమంలో లేమల్లె గ్రామంలో టీడీపీ నేతలు తాము వస్తున్న బస్సును అడ్డంపెట్టి ఎంపీని దించారు. బస్సు దిగిన కొందరు …
Read More »ఏపీలో పెళ్లికానుక భారీగా పెంపు..వివాహనికి ముందు యువతి ఖతాలో జమ..అర్హత
తెల్లరేషన్ కార్డు గల పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందించే పెళ్లికానుక నగదును సీఎం జగన్మోహన్రెడ్డి రెండింతలు పెంచారు. సాధారణంగా ఇల్లు, పెళ్లి అనేవి ప్రతి కుటంబంలో ఆర్థిక పరిస్థితులపై ప్రభావితం చేస్తాయి. వీటికోసం ఆస్తులైనా అమ్ముకోవాలి లేదంటే అప్పులైనా చేసి ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వివాహం చేసుకునే యువతి కుటుంబానికి వైఎస్సార్ పెళ్లికానుక పథకంలో ఆర్థికసాయం అందించి బాసటగా …
Read More »తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మారిన టీడీపీ అధ్యక్షుడు..!
ఏపీలో దశలవారీగా మద్యనిషేదం అమలు చేస్తానని పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ ముందడుగు వేస్తున్నారు. బెల్ట్ షాపులను రద్దు చేసి, ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు.అంతే కాదు మద్యం రేట్లు భారీగా పెంచారు. మద్యం అమ్మే సమయాలను కూడా కుదించారు. మద్యం రేట్లు భారీగా పెరగడంతో కొందరు మద్యం ప్రియులు క్రమంగా తాగుడు అలవాటును మానుకుంటున్నారు. రెగ్యులర్గా ఫుల్బాటిల్ ఎత్తనిదే నిద్రపట్టని మందుబాబులు కూడా మితంగా …
Read More »సంచలనం..బస్సుయాత్ర వెనుక చంద్రబాబు అసలు కుట్రను బయటపెట్టిన మంత్రి పెద్దిరెడ్డి..!
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఐటీ దాడులతో మొదలైన రాజకీయరగడ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్రతో మరింతగా రగులుతోంది. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఒంగోలు జిల్లాలో రెండో రోజు ప్రజా చైతన్య యాత్ర (బస్సు యాత్ర) కొనసాగిస్తున్న చంద్రబాబు వైసీసీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ పాలనలో స్పీకర్తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, సాక్షాత్తూ స్పీకర్ …
Read More »తన బయోపిక్ పై మహేష్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ ,స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు తన బయోపిక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక ప్రముఖ తెలుగు మీడియాకిచ్చిన ఇంటర్వూలో హీరో మహేష్ బాబు మాట్లాడుతూ” తన బయోపిక్ తీసిన అది హిట్ అవ్వదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితం చాలా బోరింగ్ అండ్ సింపుల్. అందుకే బయోపిక్ తీస్తే హిట్ కాదు అని మహేష్ బాబు అన్నారు. మీరు …
Read More »ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా నల్గొండలో కొవ్వొత్తి ర్యాలీ
ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నర్సుల సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా శనివారం కొవ్వొత్తి ర్యాలీని నల్గొండ లో నిర్వహించారు* కొనేదెటి మల్లయ్య ఫౌండర్ చైర్మన్ దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు. శాంతి నగర్ దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుండి క్లాక్ టవర్ వరకు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. కొనేదెటి …
Read More »