ఓ బేబీ సినిమా చూశారుగా…ఆ సిన్మాలో అరవై ఏళ్ల లక్ష్మీ..ఇరవై ఏళ్ల సమంతలా మారిపోయి తెగ అల్లరి చేస్తుంది. అయితే అది రీల్ లైఫ్..రియల్ లైఫ్లో సాధ్యం కాదంటారా..అబ్బే ఎందుకు సాధ్యం కాదండి.. 60 ఏళ్ల బామ్మలు కూడా 20 ఏళ్ల భామల్లా మెరిసిపోవచ్చు అనేది నేటి టెక్నాలజీ మాట. ప్రెజెంట్ బిజీ బిజీ లైఫ్లో జెంట్స్, లేడీస్ ఎవరికైనా 30 ఏళ్లు దాటాయంటే..ముఖంపై ముడతలు, కళ్ల కింద చారలు …
Read More »Blog Layout
పూజా హెగ్డే నడుముపై రాఘవేంద్రరావు ఏం పండుతో కోడతాడో తెలుసా
హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘వాల్మీకి’ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, పూజా హెగ్డేలు జంటగా నటించారు. తాజాగా వాల్మీకి మూవీలోని ‘ఎల్లువచ్చి గోదారమ్మ’ సాంగ్ ప్రోమోను రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. పూజాను చూసిన మొదటి రోజే పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పాను, ఇప్పుడు అలాగే జరిగింది. పూజా నడుముపై పాట చిత్రీకరించాల్సి …
Read More »బిగ్ బాస్ కు షాక్…ఫైనల్ కు వెళ్తే భారీ మొత్తంలో..?
టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో నే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే హౌస్ మేట్ ఎవరైనా సరే షో నిర్వాహకులు వారికి …
Read More »సైరా ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా( ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ). చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు.ఈ చిత్రంలో ప్రముఖ నటీ నటులు నటిస్తున్నారు.. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను చిత్రం యూనిట్ ఈ రోజు బుధవారం సాయంత్రం విడుదల చేసింది..మీరు ఒక లుక్ వేయండి
Read More »ఇంకా 17మంది మృతదేహాలు లభించాల్సిఉంది.. 300 అడుగుల లోతులో బోటు ఉంది
గోదావరిలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ఎఫ్, నేవీ, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ అండ్ ఓఎన్జీసీ బృందాలు హెలికాప్టర్లతో గోదావరిని జల్లెడపడుతున్నాయి. మూడ్రోజులుగా రాజమండ్రి, దేవీపట్నం, కచ్చులూరులో ముమ్మర గాలింపు చేపట్టారు. ఇప్పటివరకూ మొత్తం మృతదేహాలను వెలికితీయలేకపోయారు. మూడోరోజు సెర్చ్ ఆపరేషన్స్ లోఎక్కడైతే బోటు మునిగిందో… అక్కడ లంగరేసి బోటును కదపడంతో మృతదేహాలు బయటికి వచ్చాయి. దాంతో ఒక్కరోజే 22 మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటివరకు మొత్తం 30 మృతదేహాలను బయటికి తీసారు. …
Read More »షాకింగ్..పట్టపగలు పూజారే దొంగతనం చేయించే అమ్మవారి ఆలయం దేశంలో ఎక్కడ ఉందో తెలుసా..?
ఏంటీ టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా…పట్టపగలు అమ్మవారి ఆలయంలో పూజారే దొంగతనం చేయించడం ఏంటని అనుకుంటున్నారా…అవును..ఇది నిజం..ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ జిల్లాలోని చూడియాలలోని ఓ ఆలయంలో కొందరు పట్టపగలే దొంగతనం చేసి అక్కడ నుంచి మళ్లీ వెనుదిరిగి చూడకుండా పారిపోతారు. అక్కడ ఉన్న పూజారీ, పోలీసులు కూడా దొంగతనం చేసి పారిపోయే వారిని పట్టుకోవడానికి ప్రయత్నించరు. స్థానిక చూడామణి ఆలయంలో ప్రతి రోజూ జరిగే తంతు ఇది. కొందరు భక్తులు రావడం …
Read More »ఈ ఆర్టికల్ చదివితే జన్మలో టూత్పేస్ట్తో బ్రష్ చేయరు..!
పూర్వం పొద్దున్నే పళ్లు తోముకోవడానికి వేపపుల్లలు వాడేవారు, లేకుంటే బొగ్గువాడేవారు..కానీ కాలక్రమేణా టూత్పేస్ట్లు అందుబాటులో వచ్చాయి. ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా వేపపుల్లలు, బొగ్గుతో పళ్లు రుద్దుకోవడం మాయమైపోయింది. మారుమూల పల్లెలలో కూడా టూత్ పేస్ట్ల వాడకం పెరిగిపోయింది. మార్కెట్లో రకరకాల టూత్పేస్ట్లు అందుబాటులోకి వచ్చాయి. మనందరికీ …పొద్దున్నే లేవగానే టూత్పేస్ట్తో బ్రష్ చేసుకోవడం అలవాటైపోయింది. ఒకోసారి మనకు తెలియకుండానే టూత్పేస్ట్ మింగేస్తుంటాం కూడా. అయితే డైలీ టూత్పేస్ట్తో బ్రష్ చేయడం …
Read More »గోదావరిలో మునిగిన బోటు జాడ దొరికింది
నవ్యాంధ్రలో నాలుగు రోజుల కిందట తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన బోటు జాడ లభ్యమైంది. సోనార్ సిస్టమ్ (నీటిలోకి తరంగాలు పంపి వస్తువు ఉందా లేదా అని పెట్టడం) ద్వారా డెబ్బై నుంచి ఎనబై మీటర్లలోతులో బోటు జాడను ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం గురించింది. దీంతో ఈ బోటును బయటకు ఎలా తీయాలనే దానిపై ఉత్తరాఖండ్ బృందంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరుపుతున్నారు.
Read More »దారుణంగా అవమానించాడు.. వాయ్యా.. కనీసం విలువ ఇవ్వలేదా.? తమ్ముళ్ల ఆందోళన..
నిన్న మోడీ పుట్టినరోజు సందర్బంగా ట్విట్టర్లో చాలామంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారిలో రాజకీయ నాయకులే కాకుండా, వివిధరంగాలవాళ్ళుకూడా విష్ చేశారు. ఈక్రమంలో సందట్లోసడేమియాలా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. అయితే మోడి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే గత ఎన్నికల ముందు థర్డ్ ఫంట్ పెట్టినపుడు మోడీని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిన మమతా బెనర్జీ, కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, వైఎస్ జగన్, కేసీఆర్, …
Read More »హుజూర్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడైన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి గెలుపొందడంతో తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూర్ నగర్ కు నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఉప ఎన్నిక జరగనున్నట్లు సమాచారం. దీంతో …
Read More »