టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేసిన వారికే మద్దతుగా నిలిచారు. ఎప్పుడూ బాధితులకు అన్యాయమే చేసారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారికి అండగా నిలిచారు. గతంలోనూ ఎన్నోసార్లు ప్రజా వ్యతిరేకిగా చంద్రబాబు ముద్ర వేయించుకున్నారు. తాజాగా 14 కేసుల్లో నిందితుడు, కే టాక్స్ తో కల్లోలం సృష్టించిన, ఏకంగా అసెంబ్లీ ఫర్నిచర్ నే దొంగతనం చేసిన మాజీ స్పీకర్ కోడెల విషయంలోనూ చంద్రబాబు …
Read More »Blog Layout
బీరకాయ ఉండగా బీరు తాగడానికి ఎందుకు బెంగ…!
డైలీ మద్యం తాగే అలవాటు ఉన్నవారికి తొందరగా లివర్ చెడిపోతుంది. ఈ కాలేయం విఫలంతో ఎంతో మంది మరణిస్తున్నారు. అయితే మందు తాగే అలవాటు మానుకోలేని వారికి వైద్య నిపుణులు ఓ శుభవార్త చెబుతున్నారు. మందుబాబులు డైలీ ఆహారంలో బీరకాయను భాగంగా చేసుకుంటే వారి లివర్కు ఎటువంటి ఢోకా ఉండదు.. ఏంటీ..నమ్మలేకపోతున్నారా ఇది నిజం…బీరకాయ లివర్కు ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు. మన శరీరంలో రక్తశుద్ధికి బీరకాయ ఎంతో ఉపయోగపడుతుంది. …
Read More »2019-20తెలంగాణ బడ్జెట- సీఎం కేసీఆర్ పూర్తి ప్రసంగం
2014 జూన్ లో నూతన రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే అద్భుతమైన ప్రగతిని సాధించింది. రాష్ట్రం ఏర్పడేనాటికి నిర్దిష్టమైన ప్రాతిపదికలు ఏవీ లేనప్పటికీ స్థూల అంచనాలతో రాష్ట్ర ప్రయాణం ప్రారంభం అయింది. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన వినూత్న ప్రజోపయోగ పథకాలెన్నో యావత్ దేశాన్ని ఆశ్చర్య పరిచాయి. అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామి …
Read More »తెలంగాణ జాగృతి ఖతర్ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ మట్టి వాసనల మకరందం బతుకమ్మ. ప్రకృతిని అమ్మగా ఆది శక్తిగా కొలిచే ఘనమైన పండుగ ఇది. వందల వేల సంవత్సరాలుగా వస్తున్న మన ఈ పూల పండుగను నేడు తెలంగాణలోనే కాక తెలంగాణకు ఆవల ఉన్న తెలంగాణ ఆడబిడ్డలు అన్నదమ్ములు కూడా ప్రతీ ఏడు అత్యంత అనందోత్సాహాలతో జరుపుకోవడం తెలిసిన విషయమే. అదే క్రమంలో తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ ఆధ్వర్యంలో ఈ యేడు నిర్వహించనున్న -జానపద …
Read More »గతంలో జగన్ ని తిట్టిన వీరంతా ఇప్పుడు పొగుడుతున్నారు.. కారణం తెలుసా.?
సీఎం జగన్ పాలనకు 100 మార్కులంటున్నారు టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఒకప్పుడు ఇదే జేసీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై ఎన్నో ఆరోపణలు చేసారు. అనుభవం లేదని విమర్శించారు. కానీ వందరోజుల పాలనతో తానేంటో నిరూపించారు యువ ముఖ్యమంత్రి జగన్.. తనను విమర్శించిన వాళ్లతోనే జయహో జగన్ అనిపించుకున్నారు. సంక్షేమ పథకాలు, అవినీతి అరికట్టడం, ప్రభుత్వ పాలసీలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం, క్రమబద్ధమైన పరిపాలన …
Read More »లోకేశ్, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సహా ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారని వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి విమర్శించారు. పేదవాళ్లు తినగలిగే బియ్యాన్ని పంపిణీచేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన బియ్యం అందించాలనే ఆశయంతో సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తే బియ్యం బస్తాల్లో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇచ్చారంటూ ప్రభుత్వం నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్ శ్రీకాకుళం జిల్లాలో …
Read More »బాసర సరస్వతీ క్షేత్రంలో ముస్లిం చిన్నారికి అక్షరాభ్యాసం…!
గంగా, జమునా తెహజీబ్ సంస్కృతికి ఆలవాలంగా నిలుస్తోంది తెలంగాణ. రాష్ట్రమంతటా హిందూ, ముస్లింలు ఐక్యంగా ఉంటూ మతసామరస్యాన్ని చాటుతున్నారు. ముఖ్యంగా భాగ్యనగరం వినాయక నిమజ్జనం నాడు ఊరేగింపుగా వచ్చే భక్తులకు ముస్లింలు స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాదు గణేష్ మండపాల్లో లడ్డూ వేలంపాటల్లో ముస్లింలు కూడా పాల్గొని లడ్డూని దక్కించుకుని హిందూ, ముస్లింల మధ్య ఉన్న సోదరభావాన్ని చాటుతున్నారు. ఇక ముస్లిల ఉర్సు ఉత్సవాలు, దర్గాల జాతరలో …
Read More »రైతుల సంక్షేమమే మా ధ్యేయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు యధాతథంగా కొనసాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో, ఉన్న పరిమితుల్లోనే పేద ప్రజల సంక్షేమాన్ని, రైతుల సంక్షేమాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని బడ్జెట్ ప్రసంగంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు పథకం కింద రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పెంచాం. ఈ క్రమంలో …
Read More »సరికొత్త ఫీచర్స్ తో రియల్ మీ 5ప్రో మీ ముందుకు..!
ప్రస్తుత రోజుల్లో మార్కెట్ లో మంచి మంచి ఫోన్లు వస్తున్నాయి.ఇందులో భాగంగా అన్ని బ్రాండ్ లను తలదన్ని ముద్దున్న ఫోన్ రియల్ మీ. కెమెరా క్లారిటీ, ఫీచర్స్ తో మార్కెట్ లో టాప్ ప్లేస్ లో ఉందని చెప్పాలి. దీని రేట్ విషయానికి వస్తే 13,999/- నుండి ప్రారంభం కానుంది. ఈ నెల 11న 12గంటలు నుండి సేల్ మొదలవనుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. రియల్ మీ 5ప్రో: …
Read More »ముగిసిన గ్రామ సవివాలయ రాత పరీక్షలు ఎన్ని లక్షల మంది రాసారంటే…!
ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలు నిన్నటితో అంటే సెప్టెంబర్ 8 వ తేదీ ఆదివారంతో ముగిసాయి. సెప్టెంబర్ 1 నుంచి 11 రకాల పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించారు. గ్రామ సచివాయం పోస్టులు మొత్తం 1,26,728 కాగా, 21,69,529 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాతపరీక్షలకు మాత్రం 19,49,218 హాజరయ్యారు. సరాసరిన 89.84 శాతం హాజరయ్యారు. ఈ రాత పరీక్షల నిర్వహణకు ఏపీ …
Read More »