తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చూడలేక కేసిఆర్ ఆనాడు ఉద్యమం చేసి ఆత్మగౌరవ అస్తిత్వాన్ని కాపాడిండు. ఇప్పుడు దేశంలో అంధకారాన్ని తొలగించడానికి టీఆరెఎస్ ను బీ ఆర్ ఎస్ గా మార్చిండు. రాజ్యంలో అంధకారం అలుముకున్నప్పుడు చైతన్యపు వెలుగులను తీసుకురావడానికి ఒక గొప్ప వ్యక్తి బాటలో నడవాల్సిన అవసరం ఉంటుంది. కేసిఆర్ భావాలను అర్దం చేసుకుంటే అతని ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తారు. తెలంగాణ కీర్తిని అంతర్జాతీయ డయాస్ లో వ్యాప్తి …
Read More »Blog Layout
సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు కృషి చేస్తా
తెలంగాణ రాష్ట్రంలో కుత్బుల్లాపూర్ గౌరవ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి తో కలిసి గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు ఇంఛార్జి కమిషనర్ రామకృష్ణా రావు గారు, 17వ డివిజన్ పరిధిలో కౌసల్య కాలనీ లో స్థానిక కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ గారితో కలిసి SNDP నాలా నిర్మాణ పనులను, లైబ్రెరీ మరియు డ్వాక్రా భవన …
Read More »శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ స్ప్రింగ్ విల్లా కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాలనీలో నెలకొన్న దోమల బెడద, డ్రైనేజీ, …
Read More »minister indrakaran: సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్
minister indrakaran: నిర్మల్ లోని దివ్యానగర్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సమాజ శ్రేయస్సుకు సంత్ సేవాలాల్ చూపిన మార్గం ప్రజలకు ఆదర్శమని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జగదాంబ – సేవాలాల్ మందిరానికి రూ. కోటి మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి, తండాల నిర్మాణానికి సేవాలాల్ తన జీవితాన్ని త్యాగం చేశారని గొప్ప మహనీయుడని మంత్రి కీర్తించారు. సేవాలాల్ …
Read More »jagadeesh: మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో భారాసలో చేరికలు
jagadeesh: సూర్యాపేటకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో భారాసలో చేరారు. వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్రం తప్పుడు చర్యలకు పూనుకుంటోందని మంత్రి మండిపడ్డారు. కేంద్రం చేసే పనులకు దేశ ప్రజలంతా భారం మోయాల్సి వస్తోందని విరుచుకుపడ్డారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదానీలను పెంచి పోషించడానికే ప్రధాని మోదీ …
Read More »gangula: సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మంత్రి గంగుల
gangula: కరీంనగర్ నియోజకవర్గంలోని తీగలగుట్టపల్లి, ఖాజీపూర్ గ్రామాల్లో 5.5 కోట్ల రూపాయలతో నూతనంగా మంజూరైన సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి గంగుల భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి గంగుల స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ను తీగలగుట్టపల్లి, ఖాజీపూర్ గ్రామస్థులు ఘనంగా సత్కరించారు. సబ్ స్టేషన్ నిర్మాణం వల్ల పలు గ్రామాలకు లో ఓల్టేజీ సమస్య తీరడంతో …
Read More »MAGUNTA: రాఘవరెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు: మాగుంట
MAGUNTA: తమ కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. తన కుమారుడు రాఘవరెడ్డి కూడా ఏ తప్పు చేయలేదని తెలిపారు. ఒంగోలులో మాగుంట నివాసంలో ఆయనను మాజీ బాలినేని పరామర్శించారు. మంత్రి మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు. అలాంటి మాగుంట కుటుంబంపై రాజకీయంగా కుట్రలు చేయడం సరికాదని బాలినేని అన్నారు. తమ కుటుంబం 70 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తోందని …
Read More »SAJJALA: వివేకా హత్యకేసులో దర్శకత్వం, స్క్రీన్ ప్లే అంతా చంద్రబాబుదే
SAJJALA: వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు వివేకా హత్య కేసుతో జగన్ ను నైతికంగా, మానసికంగా దెబ్బతీసేందుకే తెదేపా ప్రయత్నించిందని తెలిపారు. అవినాష్ రెడ్డికి సంబంధమున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని గుర్తు చేశారు. బీటెక్ రవికి, ఆదినారాయణరెడ్డికి సంబంధమున్నట్లు తమ దగ్గర ఆధారాలున్నాయని తెలిపారు. వివేకా పార్టీలోకి వస్తానంటే ఆహ్వానించింది జగనే అని సజ్జల వెల్లడించారు. అసలు …
Read More »CM JAGAN: ఇంధనశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష
CM JAGAN: ఇంధనశాఖపై ముఖ్యమంత్రి జగన్ తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎండాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ కొరత ఉండకూడదని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కరెంట్ కొరత వల్ల విద్యుత్ కోత సమస్యలు రాకూడదని….ఆ విధంగా తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులెప్పుడూ పరిస్థితికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బొగ్గు …
Read More »నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ఈ వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 141 పాయింట్ల నష్టంతో 59,463 వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 17,465 వద్ద స్థిరపడింది. రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సెర్వ్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించాయి.. అదానీ ఎంటర్ప్రైజెస్, HDFC బ్యాంక్, M&M, JSW స్టీల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
Read More »