ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఆదివారం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా బంగ్లాదేశ్ తలపడ్డాయి.అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు సఫారీ జట్టు కెప్టెన్ డుప్లేసిస్.దీంతో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ కు వచ్చారు.ఓపెనర్స్ తమీమ్ ఇక్బాల్,సౌమ్య సర్కార్ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ ను ముందుకు నడిపించారు.ఆ కొద్దిసేపటికే ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యారు.దీంతో బంగ్లాదేశ్ పని అయిపోయిందని అందరు అనుకున్నారు.అనంతరం వచ్చిన సఖీబ్,రహీమ్ మంచి భాగ్యస్వామ్యంతో టీమ్ ను …
Read More »Blog Layout
తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ భవనాలు..సీఎం కేసీఆర్ హర్షం
తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో పడిన కీలక ముందడుగు పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.హైదరాబాద్ లోని ప్రభుత్వ భవనాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అమరావతి నుండే జరుగుతున్నందున హైదరాబాద్ లోని భవనాలన్నీ ఖీళీగా ఉన్నాయన్నారు. అలా ఖాళీగా ఉండే బదులు ఉపయోగంలోకి తీసుక రావాలనే ఆలోచన ఉత్తమం అయినదని సిఎం …
Read More »బాబు చేయలేనిది…కేసీఆర్ జగన్ చేసి చూపించారు
పరిపాలన అంటే ఎలా ఉండాలో సంయుక్తంగా చూపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్. తెలుగు రాష్ట్రాల మధ్య పరిపాలనకు నూతన నిర్వచనం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి కేటాయించిన భవనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ …
Read More »ఫలించిన కేటీఆర్ కృషి…స్వదేశానికి సమీర్
దేశం కాని దేశంలో అష్టకష్టాలు పడుతున్న తెలంగాణ యువకుడికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన హామీ నెరవేరింది. ట్వీట్ ద్వారా వచ్చిన విజ్ఞప్తికి తక్షణం స్పందించిన కేటీఆర్…ఆయన్ను విముక్తి చేసేందుకు చేసిన కృషి ఫలితంగా త్వరలోనే ఆయన స్వగ్రామానికి చేరుకోనున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన సమీర్ సౌదీకి వెళ్లాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ సౌదీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సమీర్ను సౌదీకి …
Read More »మరోసారి మావోయిస్టుల కలకలం …భారీ ఎన్కౌంటర్
జార్ఖండ్లో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. జార్ఖండ్లోని డుంకాలో ఆదివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టులు, పోలీసులు పరస్పరం ఎదురుపడటంతో పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు స్థానికంగా కూంబింగ్ను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
Read More »టీడీపీ నుంచి మరో వికెట్ ఔట్..రాజీనామా
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అలా దిగిపోవడంతో.. దాని ప్రభావం నామినేటెడ్ పోస్టులపై పడుతోంది. సాధారణంగా రాష్ట్రంలో అధికారం ఓ పార్టీ నుంచి మరో పార్టీకి చేతులు మారినప్పుడు.. అధికార పార్టీ నామినేట్ చేసిన పదవుల్లో వారు కూడా రాజీనామాలు చేయడం పరిపాటే. తాజాగా.. డిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిది కంభంపాటి రామ్మోహన్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు …
Read More »నారా లోకేశ్కు షాక్.. రూ.3,640 కోట్ల విలువైన పనులు రద్దు చేసిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో అవినీతి నిర్మూలనే తమ ప్రభుత్వ ధ్యేయమని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యవస్థలను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. అవినీతి చోటుచేసుకున్న టెండర్లను రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మంత్రిగా పనిచేసిన పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో అప్పట్లో అనుమతి తెలిపి, ఇప్పటికీ ప్రారంభం కాని రూ.3,640 …
Read More »‘అమ్మా’ అని పిలవగానే పలుకుతా..వైసీపీ ఎమ్మెల్యే
కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజకవర్గ చరిత్రలోనే చిరస్థాయిగా నిలచిపోయేలా వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మొదటిసారిగా పత్తికొండ కి వస్తున్న సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది స్వాగతం పలికారు. నియోజక వర్గంలోని..పగిరాయి.. జోన్నగిరి నుండి దాదాపుగా 500 వాహానాలతో ర్యాలీగా వెళ్లి ఘన స్వాగతం పలికారు. స్థానిక చక్రాళ్లరోడ్డులో దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ర్యాలీగా పత్తికొండ–గుత్తిరోడ్డు కూడలికి వచ్చారు. …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన.. రాష్ట్రపతి
జూన్ 2న తెలంగాణ రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఆనందమయంగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాష్ట్రపతి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. Greetings and good wishes to the people of Telangana on statehood day. My best wishes to all the residents of the state for a …
Read More »నేడు చిరకాల వాంఛ నెరవేరిన రోజు..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, బాల్కసుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ “ 60 ఏళ్ళ …
Read More »