Blog Layout

పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలను ఇంత చులకనగా చూస్తాడా.?

ఒక్కోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోటి వెంట ఆణిముత్యాలు దొర్లుతుంటాయి. అలాంటి ఆణిముత్యాలే విజయవాడ జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడుతూ దొర్లించారు..ప్రజారాజ్యం పార్టీ ఉండి ఉంటే సామాజిక న్యాయం జరిగేది. కానీ ఓపిక లేని నాయకులు పీఆర్పీలో చేరడం వల్ల ఆ అవకాశం చేజారిపోయింది. ఆ రోజు ప్రజారాజ్యంలోకి వచ్చినవారంతా పదవీ వ్యామోహంతో చిరంజీవి లాంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చేశారు. ప్రజారాజ్యం పార్టీ వుండి వుంటే సామాజిక …

Read More »

ఒక్కో పోస్టుకు 144 మంది

ఏపీలో 2,723 పోస్టులకు కానిస్టేబుల్ ప్రాధమికి రాత పరిక్ష ఇవాళ జరుగుతుంది.ఈ పోస్టులకు 3.20లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా…ఒక్కొక్క పోస్టుకు 144 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 704 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం గం.1 వరకు పరిక్ష జరుగుతుంది.ఇక ఈరోజు కేంద్ర సంబంధిత పరిక్ష కూడా ఉండడంతో దీనికి కూడా దరఖాస్తు చేసుకున్న వారికీ రేపు లేదా మరుసటి రోజుకు మార్చడం జరిగిందని సమాచారం.రాష్ట్ర …

Read More »

బ్రేకింగ్ న్యూస్:పెరీరా విధ్వంసకర ఇన్నింగ్స్

న్యూజిలాండ్ పై చిచ్చరపిడుగులా విరుచుకుపడ్డాడు పెరీరా..వచ్చిన ప్రతి బంతిని స్టాండ్స్ లోకి పంపించేవాడు.గ్రౌండ్ కి నలువైపులా బౌండరీలు కొట్టాడు.ఏకంగా 13సిక్స్ లు,8ఫోర్స్ తో 74బంతుల్లో 140పరుగులు చేసాడు.సింగల్ హ్యాండ్ తో మ్యాచ్ ను గెలిపించే ప్రయత్నం చేసాడు కానీ తనకి ఏ ప్లేయర్ స్టాండింగ్ ఇవ్వకపోవడంతో తృటిలో లో మ్యాచ్ చేజారిపాయింది.మ్యాచ్ ఓడిన భాదకన్నపెరీరా ఆటను చూసి అందరు ఆనందం వ్యక్తం చేసారు.న్యూజిలాండ్ కెప్టెన్ కూడా ప్రశంసలు జల్లు కురిపించాడు.అతని …

Read More »

ప్రభాస్ కోసం అనుష్కనైన వెనక్కి నెట్టేస్తా..

శుక్రవారం ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అరుణారెడ్డి పంచుకున్నవిశేషాలివీ..ఇక విషయానికి వస్తే బుద్దా అరుణారెడ్డి ఒక జిమ్నాస్ట్.. తన నిజజీవితం కోసం మీడియాతో మాట్లాడుతూ ..నా లక్ష్యం 2020 ఒలింపిక్స్‌ పైనే అని,నా దృష్టి అంతా దానిపైనే అని చెప్పుకొచ్చింది.కాలికి గాయంతో మూడు నెలలు చికిత్స తీసుకున్న ఇప్పుడే గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాను. ఒలింపిక్స్‌కు ఎంపికయ్యే అవకాశం అక్టోబర్‌లో ఉంది కాబట్టి అప్పుడు జరిగే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ …

Read More »

జగన్ కేసులో షాకింగ్ ట్విస్ట్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జగన్ పై గత ఏడాది వైజాగ్ విమనాశ్రయంలో కోడి కత్తితో అక్కడ ఉన్న రెస్టారెంట్లో పని చేసే శ్రీనివాస్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో జగన్ పై జరిగిన ఈ దాడి గురించి ఏపీ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కేసును ఎన్ఐఏకు అప్పచెబుతూ …

Read More »

టీడీపీ..సీపీఎం నేతలు వైసీపీలో చేరిక

వైఎస్ జగన్‌ సమక్షంలో మామిడిపల్లి, పలాస నియోజకవర్గ టీడీపీ, సీపీఎం నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి జననేత జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సంరద్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ..చంద్రబాబును నమ్మి మోసపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లలో జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు.రేషన్‌కార్డులు,పెన్షన్‌కు రూ.1000,ఇల్లు కావాలంటే రూ.10 వేలు వసూలు చేస్తున్నారని …

Read More »

ఆ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉన్న మాజీ ఎమ్మెల్యే…వైసీపీలోకి

ఏపీ రాష్ట్రంలో త్వరలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు హోరాహోరిగా తలపడనున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ , ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ మరోక పార్టీ జనసేనా . 2014 ఎన్నిక‌ల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ ఈ సారి అలాంటి పొర‌పాట్లు లేకుండా వ్యూహాత్మకంగా ముందుకెల్తోంది.ఎన్నిక‌ల స‌మ‌యం కాబ‌ట్టి జంపింగ్‌లు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ‌గా ఇత‌ర పార్టీల‌నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగ‌తున్నాయి. …

Read More »

తురకశాసనం నుండి ప్రారంభమైన జగన్ పాదయాత్ర

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. జగన్ 337వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం ఇచ్చాపురం నియోజకవర్గంలోని తురక శాసనం క్రాస్‌ రోడ్డు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి సోంపేట మండలంలోని పాలవలస, కొర్లాం, బారువకూడలి మీదుగా లక్కవరం వరకు జగన్‌ పాదయాత్ర చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల మాదిరిగానే ఇచ్చాపురంలోనూ అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు …

Read More »

కోర్టు ప్రాంగణంలోనే చేనిపోయిన జడ్జి ఐశ్వర్య

నరసరావుపేట కోర్టు ప్రాంగణంలో ఒకటైన ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఐశ్వర్య (25) హఠాన్మరణం చెందారు. ఈ వార్త ఒక్కసారిగా తెలియటంతో న్యాయవాదులు కోర్టు ప్రాంగణానికి తరలివస్తున్నారు.ఆమె కోర్టు బంగళా లోని నివసిస్తున్నారు. ఆమె కు ఇంకా పెళ్ళి కాలేదు తల్లిదండ్రుల తో కలిసి ఉంటున్నారు. నిన్న అనుకోని విధంగా ఇంటిలో జారిపడినట్లు తెలిసింది. ఒకింత అస్వస్థతకు గురికావడంతో నిన్న కోర్టు కు కుడా సెలవు పెట్టారని తెలిసింది. …

Read More »

బోగస్ కంపెనీలపై విచారణ 21కి వాయిదా

బోగస్ కంపెనీలకు ప్రభుత్వ భూములను కట్టబెట్టారనే పిటిషన్ పై విచారణను ఈ నెల 21కి విజయవాడ హైకోర్టు వాయిదా వేసింది. ఏపిఐఐసి కీలక సూత్రధారి అని శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి పిల్ వేశారు. రాష్ట్రంలో 14,900 ఎకరాలను సుమారు 4వేల కంపెనీలకు ఏపీఐఐసీసీ కేటాయించిందని పిటిషనర్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు.వీటిల్లో ఎక్కువశాతం బోగస్, షెల్ కంపెనీలేనని పిటీషన్ లో పేర్కొన్నారు. రైట్ టూ ఇన్ఫర్ మేషన్ ద్వారా నాలుగు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat