నాలుగేళ్ల చంద్రబాబు పాలనను ఎండకడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్కు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రోజు ఆయనతో పా వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ఈ ప్రజాసంకల్పయాత్రలో శుక్రవారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర @2800 కిమీ: వెల్లువలా జనం వెంటనడువగా… విశాఖ జిల్లా …
Read More »Blog Layout
వైసీపీకి సీనియర్ నేత రాజీనామా..!
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి ఆర్ సూర్యప్రకాశరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా నిన్న గురువారం విజేత హోటల్ లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ గత కొన్నాళ్ళుగా వైసీపీ పార్టీ బలోపేతం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న కానీ పలు అవమానాలకు..తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన వారు ఇలా చేస్తే పార్టీ అధిష్టానానికి పిర్యాదు చేస్తాం. అట్లాంటీది సొంతపార్టీ వాళ్ళే చేస్తే …
Read More »టాలీవుడ్ లో స్టార్ హీరోలకంటే కౌశల్ కు ఎక్కవమంది ఫ్యాన్స్ ఉన్నారా.?
కౌశల్.. గత కొన్నేళ్లుగా టీవీ సీరియళ్లు, అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు.. ఇప్పటివరకూ కౌశల్ అంటే కేవలం ఒక చిన్న నటుడు మాత్రమే అని అందరూ అనుకున్నారు. కానీ అతనిలోని నిజమైన హీరో బిగ్ బాస్ లోకి వెళ్లాకే బయటకు వచ్చాడు.. అతని వ్యక్తిత్వంతో కోట్లాదిమంది అతనికి అభిమానులయ్యారు. బిగ్ బాస్ లో ఎవరైనా కౌశల్ ని టార్గెట్ చేస్తే కౌశల్ ఆర్మీ వారిని టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం అతనికి …
Read More »సీఎం కేసీఆర్ కీలక ప్రకటన..!!
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాల వారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తమ ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె . చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వీటికోసం నగరంలోని కోకాపేట, ఘట్ కేసర్, మేడిపల్లి, మేడ్చల్, అబ్దుల్లా పూర్ మెట్, ఇంజాపూర్ ప్రాంతాల్లో స్థలాలను గుర్తించినట్లు వెల్లడించారు. ప్రగతి భవన్ లో శుక్రవారం వివిధ కులాలకు స్థలాల కేటాయించే …
Read More »ఆ హాస్పిటల్లో పనిచేసే 16మంది సీనియర్ నర్సులు ఒకేసారి గర్భం…. ఏం జరిగింది?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇ వార్త హలచల్ చేస్తుంది,అదేమిటంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 16 మంది ICUలో పనిచేసే సీనియర్ నర్సులు ఒకేసారి గర్భం దాల్చారు.ప్రతిరోజూ ఒకే హాస్పిటల్ లో పనిచేస్తున్నాసరే ఆ విషయం వారికి తెలియలేదు. అసలు ఇదంతా ఎప్పుడు, ఎక్కడ ఎలా జరిగిందో మీరే చూడండి.. ఇక్కడ కనిపిస్తున్న ఈ 16 మంది మహిళలు అరిజోనాలోని మెసాలో గల బ్యానర్ డిజర్ట్ మెడికల్ సెంటర్ …
Read More »జనసేన అధ్యక్షుడి కంటికి ఏమైంది.? భార్యతో కలిసి బయటకు వస్తున్న ఈ ఫొటో ఎక్కడిది.?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కంటికి కట్టుతో వెను భార్య ఉండి ఓ హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్న ఫొటో వైరల్ గా మారింది. కారణం.. పవన్ కు రెండోసారి కంటి ఆపరేషన్ జరిగింది. గత నాలుగు నెలలుగా కంటి సమస్యతో ఇబ్బంది పడిన పవన్ కళ్యాణ్ జూన్ నెలలో హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా.. ఎడమ కన్నులో చిన్న కురుపు ఉందని గుర్తించిన వైద్యులు …
Read More »వైసీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేత ..!
ఆయన దాదాపు పదేళ్ళుకుపైగా టీడీపీలో ఉన్న నేత.. అంతేనా రెండు సార్లు కౌన్సిలర్ గా .నాలుగేళ్ళుగా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిలో ఉన్నారు.. అప్పుడు అధికారం లేనపుడు పార్టీకోసమే పని చేశారు. ఇప్పుడు అధికారమున్న కానీ ఏనాడు కూడా పార్టీకోసమే పని చేశాడు తప్పా తన స్వార్ధం కోసం పని చేయలేదు. అలాంటి నేత ఇప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారు. ఇంతకు ఎవరు అని ఆలోచిస్తున్నారా.. …
Read More »టీడీపీ బిగ్ షాక్…30 ఏళ్లుగా రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ నేత వైసీపీలోకి..!
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది . అధికారంలో టీడీపీ నుండి ప్రతిపక్ష పార్టీలోకి వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఆసక్తి రేపుతుంది. తాజాగా వైసీపీలోకి మరో టీడీపీ నేత చేరబోతున్నారు. వైసీపీలోకి చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, ప్రస్తుత టీడీపీ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టిని బుధ వారం కావలి పట్టణంలోని నమస్కార్ హోటల్లో …
Read More »బుగ్గన నెగ్గుతాడా.? ప్రతాప్ ప్రతాపం చూపిస్తాడా.? డోన్ లో పరిస్థితి ఏంటి.?
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం.. కేఈ కుటుంబానికి కంచుకోట అయిన డోన్ లో బుగ్గన 2014లో గెలిచారు. డోన్, ప్యాపిలి, బేతంచర్ల మండలాలున్నాయి. 2లక్షల 20వేల ఓట్లున్నాయి. డోన్ నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు గెలిచారు.. నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి గెలిచారు. త్రాగునీటి సమస్యలతో జనం అల్లాడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కావడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేయట్లేదు. పార్టీ పరంగా మంచి గ్రిప్ ఉంది. పార్టీలో స్పోక్స్ పర్సన్ గా …
Read More »మంత్రి హారీష్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..!
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్ళుగా సాగుతున్న ప్రజరంజక పాలనకు ..అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సఫలీకృతం అయిందన్నారు భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .మంత్రి హారీష్ రావు సమక్షంలో సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూర్ మండలం అంకుశపూర్ గ్రామానికి చెందిన బూసిరెడ్డి నారోత్తం రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీజేపీ,టీడీపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు,ఆయా పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు …
Read More »