Blog Layout

వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుండి అత్యంత దారుణంగా ఓడిపోతున్న మంత్రి ఎవరో తెలుసా…!

ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్ది ఫిరాయింపు రాజకీయాల సైడ్ ఎఫెక్ట్స్ టీడీపీని షేక్‌ చేస్తున్నాయి. ఇప్పటికే కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ పంచాయితీని సెటిల్‌ చేయలేక చంద్రబాబు సతమతమవుతుంటే.. ఇప్పుడు కడప జిల్లా జమ్మలమడుగులోనూ వివాదం రాజుకుంది. ఆదాయంలో 50-50గా పంచుకుని హ్యాపీగా ఉండండని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు, రామసుబ్బారెడ్డికి మధ్య సెటిల్‌ మెంట్‌ చేశారని మంత్రి ఆదినారాయణరెడ్డి ఆ మధ్య చెప్పారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో టికెట్ల గోల …

Read More »

ఛీ ఇంతదారుణమా.? చనిపోయిన వ్యక్తిపైనా నీచ రాజకీయాలా.? అటల్ ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండి కూడా

మచ్చలేని నాయకుడు ,ఉత్తమ పార్లమెంటేరియన్, 3 సార్లు ప్రధాని అయిన అటల్ బిహారీ వాజపేయి మృతికి సంతాపసూచకంగా అన్ని రాష్ట్రాలు సెలవుదినంగా ప్రకటించాయి.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవాళ సెలవు దినంగా ప్రకటించాయి.. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సెలవుగా ప్రకటించలేదు.. కారణం బీజేపీపై ఉన్న కోపంతోనేనని ఆపార్టీ నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. చివరకు బీజేపీయేతర రాష్ట్రాలుగా ఉన్న డిల్లీ, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాలు సైతం ఇవాళ …

Read More »

యాంకర్ మొదటి భర్తకు రెండవ వివాహం..!

తెలుగు టీవీ యాంకర్ మొదటి భర్త ..వర్ధమాన సినీ నటుడు జోగినాయుడు రెండవ వివాహం గురువారం అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో జరిగింది. విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన జోగినాయుడు తెలుగు సినీరంగంలో నటుడిగా రాణిస్తున్నారు. తొలుత ఓ యాంకర్ ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారు విడిపోయారు. దీంతో తన స్వగ్రామం చెర్లోపాలేనికి చెందిన సౌజన్యను రెండవ వివాహం చేసుకున్నారు.

Read More »

వైఎస్ జ‌గ‌న్ విష‌యంలో జ‌రుగుంటే..వ‌దిలిపెట్టేదేనా ? చీల్చి చెండాడి భ‌య‌క‌రంగా సీన్ క్రియేట్

భారత దేశమంతా జై భారత్ మాట నినాదం తో నిన్న స్వాతంత్ర దినోత్సవం పండగ చేసుకొన్నారు. పేద నించి గొప్ప వరకు తమకు తోచిన విధంగా జండా పండగ చేసుకున్న వేళ…రాజకీయ నేత లు మాత్రం చాలా బిజీ బిజీ గా గడిపారు. జండా ఎగరవేయటం లాంటి ప్రోగ్రాములతో గడిపారు.అయితే ఏపీ మంత్రి నారా లోకేష్ ఆగ‌ష్టు 15వ తేదీ ఉద‌యం జెండా వంద‌నం చేయ‌టం వివాద‌మ‌వుతోంది. భారత స్వాతంత్ర్య …

Read More »

వాజ్ పేయి..ఎల్ కే అద్వాని 65 ఏళ్ల స్నేహం

మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వాని, ఐ మిస్‌ యూ అటల్‌ జీ అంటూ తన బాధను వ్యక్తం చేశారు. భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి …

Read More »

అటల్‌ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో మధురానుబంధం..!

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో మధురానుబంధం ఉంది. విశాఖపై ఆయన ప్రత్యేక అభిమానం ఉండటంతో రావడానికి ఆసక్తి చూపేవారు. విశాఖకు జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చిపెట్టిన స్టీల్‌ప్లాంట్, విశాఖ పోర్టు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల అభివృద్ధి, మనుగడకు ఆయన ఎంతో కృషి చేశారు. వాజ్‌పేయి ప్రధాని హోదాతో పాటు వివిధ హోదాల్లో పలుసార్లు వైజాగ్‌ వచ్చారు. ఇక్కడ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార సభల్లో …

Read More »

కంటి వెలుగు శిబిరాలను సందర్శించిన మంత్రి కేటీఆర్

కంటి వెలుగు కార్యక్రమం ప్రజావైద్యంలో చారిత్రకమైన ముందడుగు అని, “సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అన్న స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని సదుద్దేశంతో “కంటి వెలుగు” కార్యక్రమం చేపట్టడం జరిగిందని మంత్రి కెటి రామరావు తెలిపారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వైద్య శిభిరాలను ఈ రోజు మంత్రి కెటి రామారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో చందానగర్ మరియు హఫీజ్పేట్ …

Read More »

ఆధునిక రాజకీయాలలో ధ్రువతార వాజపేయి.. కెప్టెన్ లక్ష్మీకాంతరావు

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి మృతిపట్ల రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మీకాంత రావు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత రాజకీయాల్లో వాజపేయి తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు ఆధునిక భారత రాజకీయాల్లో వాజపేయి ఇటు ప్రతిపక్ష నేతగా, మరోవైపు ప్రధానిగా, సీనియర్ పార్లమెంటేరియన్ గా ఒక ఆదర్శనీయమైన పాత్రను పోషించారని గుర్తుచేశారు. నేటితరం రాజకీయనాయకులు వాజపేయి జీవితాన్ని, …

Read More »

రేపు సాయంత్రం వాజ్‌ పేయి అంతిమ సంస్కారాలు

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌ పేయి ఇవాళ సాయంత్రం ఎయిమ్స్‌ లో తుది శ్వాస విడిచారు. దీంతో దేశమంతా ఒక్కసారిగా మూగబోయింది.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు వాజ్‌ పేయితో తమకు ఉన్న బంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఆయనకు నివాళులు అర్పించారు. భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కాగా శుక్రవారం ఉదయం 9గంటలకు …

Read More »

వాజ్ పేయి మృతిపట్ల ప్రముఖుల నివాళులు

భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇవాళ సాయంత్రం ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘‘మన మాజీ ప్రధాన మంత్రి, నిజమైన భారతీయ రాజనీతిజ్ఞుడు శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి పరమపదించినట్లు వినడం చాలా విచారకరం. ఆయన నాయకత్వ లక్షణాలు, దూరదృష్టి, పరిణతి, వాగ్ధాటి ఆయనను తనదైన సొంత జట్టులో నిలిపాయి. మృదు స్వభావి అయిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat