వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 234వ రోజుకు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో అడుగు పెట్టిన వైఎస్ జగన్కు అడుగడుగునా.. ఘన స్వాగతం లభిస్తోంది. కాగా, ప్రజా సమస్యలపై జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో తుని 103వ నియోజవర్గం. వైఎస్ జగన్ రాకతో తుని నియోజకవర్గంలో పండుగ వాతావరణం …
Read More »Blog Layout
టీడీపీ సీనియర్ నేత మృతి..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన కర్నూల్ జిల్లాలో యాళ్ళూరు గ్రామానికి చెందిన సీనియర్ నేత గంగుల విజయభాస్కర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.యాళ్ళూరు గ్రామం నుండి ప్రకాశం జిల్లా గిద్దలూరుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దారి మధ్యలో దిగువమెట్ట వద్ద కారును లారీ ఢీకోనడంతో ఆయన అక్కడక్కడే మృతి చెందారు.విజయ్ భాస్కర్ కు భార్య,కొడుకు ,కూతురు ఉన్నారు…
Read More »కేఈ కుటుంబ రాజకీయ చరిత్ర ముగిసినట్టేనా.? నారాయణ రెడ్డి హత్యోదంతంతో వైసీపీ రగిలిపోతోందా.?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఫ్యామీలీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందా…ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ మహిళ నేత భారీ మెజార్టీతో గెలుస్తుందా…లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే. కర్నూలు జిల్లా, డోన్ సమీపంలోని కంబాలపాడుకు చెందిన కృష్ణమూర్తి బీసీ వర్గమమయిన ఈడిగ కులానికి చెందిన నాయకుడు. రెడ్ల రాజకీయాధిపత్యం కొనసాగుతున్న రాయలసీమలో నాయకుడిగా ఎదిగిన ఏకైక బీసీ నేత కేఈ కృష్ణమూర్తియే. కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో కోట్ల …
Read More »ఎన్టీఆర్, త్రివిక్రమ్ టెన్షన్.. టెన్షన్..!
పైరసీతో చచ్చిపోతున్న ఇండస్ట్రీని లీక్స్ కూడా భయపెడుతున్నాయి. కనీసం, పైరసీ అయినా నయం.. విడుదల తరువాత వస్తుంది. కానీ, లీక్స్ మాత్రం విడుదలకు ముందే రచ్చ చేస్తున్నాయి. ఇదే నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ చిత్రంపై పగపట్టినట్టు పనికట్టుకుని మరీ లీక్ చేస్తున్నారు. తాజాగా, టీజర్ కూడా రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన స్ర్కీన్ షాట్స్ నెట్లో కనిపిస్తున్నాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో అరవింద సమేత …
Read More »ఆదాయానికి మించిన ఆస్తుల్లో బ్రదర్ అనిల్ పేరు…!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే అనేక కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈకేసులకు సంబంధించి మొదటిసారిగా జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి పేరును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ లో చేర్చింది అని ఏపీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి చెందిన ఆస్థాన మీడియా ప్రచారం చేసిన సంగతి …
Read More »డైలమాలో కేరళ కుట్టీ..!
కెరీర్ మొదట్లోనే వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది అను ఇమ్మాన్యుయేల్. నాని, పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, ఇలా వెంట వెంటనే భారీ స్టార్ కాస్టింగ్ ఉన్న చిత్రాలతోపాటు.. భారీ బడ్జెట్ చిత్రాల్లోనూ నటించింది ఈ భామ. ఆఫర్లు వచ్చినప్పటికీ.. కెరీర్కు మాత్రం కోరుకున్న బ్రేకులు ఇవ్వలేకపోయారు. మజ్ను యావరేజ్గా ఆడింది. అజ్ఞాతవాసి, ఆక్సీజన్, నా పేరు సూర్య చిత్రాలు డిజాస్టర్గా నిలిచిపోయాయి. దాంతో అను ఇమ్మాన్యుయేల్పై ఐరన్ …
Read More »రైతులతో రేణు దేశాయ్..!
రేణుదేశాయ్, పదిహేనేళ్ల క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పినా.. ఇప్పటికీ ఆమె క్రేజ్ అలానే ఉంది. పవన్ కళ్యాణ్, ఆయన మాజీ భార్య అన్న ట్యాగ్ లైన్ ఇప్పటికీ ఉంది. తనను పవన్ కళ్యాన్ మాజీ భార్య అని పిలవడం ఇష్టం లేదని చెబుతున్నా కూడా అభిమానులు మాత్రం ఇప్పటికీ ఇలానే చూస్తున్నారు. అయితే, రేణు దేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో తన జీవితానికి సంబంధించిన కీలక …
Read More »అర్జున్రెడ్డి సరికొత్త అవతారం..!
అర్జున్రెడ్డి, చిన్న సినిమాగా మొదలై ఇండస్ట్రీ గతిని మార్చేసిన పెద్ద సంచలనం. ఈ చిత్రం తరువాత మేకింగ్ మారిపోయింది. కొత్త కథలు రావడం మొదలైంది. అన్నిటికంటే ముందు బోల్డ్ కథలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇవన్నీ ఇలా ఉంటే. .ఈ చిత్రంతో విజయ దేవరకొండ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దాంతోపాటే అడల్డ్ ఇమేజ్ కూడా పెగింది. దీంతో ఆ అడల్ట్ ఇమేజ్ను చెరిపేసుకునే పనిలో పడ్డాడు ఈ కుర్ర హీరో. …
Read More »టీడీపీ ఎమ్మెల్యే స్మగ్లర్లకే డాన్ …భార్యను బెదిరించి ఏం చేశాడో తెలుసా
గుంటూరు జిల్లా వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించారని, ఆయన స్మగ్లర్లకే డాన్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. హత్యా రాజకీయాలు, శవరాజకీయాలు చేసే చరిత్ర ఆంజనేయులుదేనని మండిపడ్డారు. వ్యాపారంలో సొంత భాగస్వామిని హత్య చేయించిన వ్యక్తి ఆంజనేయులు అని అన్నారు. భాగస్వామి భార్యను బెదిరించి.. వారి ఆస్తులన్నీ బలవంతంగా ఆంనేయులు లాక్కున్నారని అన్నారు. ఆంజనేయులు వేలకోట్ల రూపాయలు …
Read More »బ్రేకింగ్ న్యూస్.. వ్యభిచారంలో రెడ్ హ్యండెడ్ గా చిక్కిన ముగ్గురు ఎమ్మెల్యేలు..!
దేశంలో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. ప్రతి రోజు పోలీసుల జరిపే దాడుల్లో ఖచ్చితంగా విటలు పట్టుబడుతున్నారు. అయితే ఈ వ్యబిచారంలో వ్యాపారస్తులు..సినిమా వాళ్లు, సామన్య ప్రజలు పట్టుబడడం తెలిసిందే. కాని తాజాగా వ్యభిచార రాకెట్ బాగోతంలో సాక్షాత్తూ ముగ్గురు శాసనసభ్యుల పాత్ర ఉందని తేలిన ఘటన అసోం రాష్ట్రంలోని సిల్చార్ పట్టణంలో సంచలనం రేపింది. సిల్చార్ పట్టణంలోని మేహర్ పూర్ ప్రాంతంలోని విహార్ లైన్ లో గుట్టుగా …
Read More »