Blog Layout

బహుభాషా కోవిదుడు పీవీ.. మంత్రి కేటీఆర్

ఢిల్లీ పీఠం ఎక్కిన తొలి తెలుగుతేజం…పట్టాలు తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సమోన్నత వ్యక్తి. బహుభాషావేత్తా…రచయిత.. అపరచాణుక్యుడు.. ఇలా ఎన్నో ఆయనకు అలంకరణలు… ఆయనే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఇవాళ ఆ మహోన్నత వ్యక్తి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. see also:ఆసుపత్రి బెడ్ మీద నుంచే అధికారులతో మంత్రి పోచారం సమీక్ష..!! ఈ క్రమంలోనే తెలంగాణ ప్రాంతం నుంచి ఎదిగి …

Read More »

 ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం ఎన్ని కష్టాలెదురైనా తట్టుకుని శక్తి వైఎస్ జగన్‌ ఇచ్చాడు…మహిళ ఎమ్మల్యే

ఆంధ్రప్రదేశ్ లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు రావడంతో రాజ‌కీయ అప్పుడే వెడెక్కుతుంది. రాష్ట్ర రాజకీయాలు రివర్స్ గేర్‌లోకి మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ నుంచి చీమైనా కదలని పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొండలే కదిలిపోతున్నాయి. అది కూడా ఏ జనసేనలోకో.. కాదు.. కన్నా లక్ష్మీనారాయణ అభయం చూసుకుని బీజేపీలోకా.. అంటే అదీకాదు.. టీడీపీ నేతలు పొద్దున లేస్తే.. తిట్టి పోసే ప్రధాన, ఏకైక …

Read More »

ఆసుపత్రి బెడ్ మీద నుంచే అధికారులతో మంత్రి పోచారం సమీక్ష..!!

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పని రాక్షసుడు అని మరోసారి తేలిపోయింది.ఇప్పటికే రైతు బంధు,రైతు బీమా అవగాహనా సదస్సులకు ఎండా వానా అని తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన మంత్రి పోచారం..తాజాగా ఆసుపత్రి నుంచే.. రైతుబీమా వివరాల సేకరణ, వానాకాలం పంటల సాగుకు సన్నహాలపై వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులకు పలు సూచనలను చేసి తన పని తనాన్ని నిరూపించుకున్నారు. …

Read More »

వివాదాల్లో బ్రాహ్మణుల అమ్మాయి.. నవాబుల అబ్బాయి..

“బ్రాహ్మణుల అమ్మాయి.. నవాబుల అబ్బాయి” ప్రస్తుతం ఎక్కడ చుసిన ఈ షార్ట్ ఫిల్మ్‌ గురించే మాట్లాడుకుంటున్నారు.ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల కాకముందే వివాదాలు చుట్టుముడుతున్నా యి.ఈ షార్ట్ ఫిల్మ్‌పై తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని లాలాగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. see also: ఇది బ్రాహ్మణుల మనోభావాలను కించపరచేలా ఉందని కొంతమంది బ్రాహ్మణులు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ షార్ట్ ఫిల్మ్‌ బ్రాహ్మణులను అవమానించేలా, లవ్ జీహాద్‌ను …

Read More »

ఘనంగా బోనాల పండుగ..!!

బోనాల పండుగను వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని రాష్ట్ర హోం శాఖమంత్రి నాయిని నరసింహా రెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి పద్మారావు గౌడ్, రాష్ట్ర పశు సంవర్థక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలతో కలసి బోనాల పండుగ ఏర్పాట్ల పై …

Read More »

హ్యాట్సాఫ్ వైసీపీ ఎమ్మెల్యే పుష్పాశ్రీవాణి..!!

ఏపీలోని కురుపాం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పుష్పాశ్రీవాణి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.నిత్యం తన నియోజకవర్గంలో పర్యటిస్తూ..ప్రజలతో మమేకమవుతూ..తనను ఎన్నుకున్న ప్రజల భాధలను తీరుస్తూ..ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ కురుపాం నియోజకవర్గంలో శ్రీవాని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. see also:ప‌వ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న..కేసీఆర్‌ను త్వ‌ర‌లో క‌లుస్తా ఈ క్రమంలోనే ఆమె తన మానవత్వాన్ని చాటుకుంది.వివరాల్లోకి వెళ్తే..ఎమ్మెల్యే శ్రీవాని ఇవాళ నియోజకవర్గంలో పర్యటన అనంతరం ఇంటికి వెళ్ళుతున్న సమయంలో దారిలో ఘోర …

Read More »

ప‌వ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న..కేసీఆర్‌ను త్వ‌ర‌లో క‌లుస్తా

జ‌న‌సేన అధినేత, సినీన‌టుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ మేర‌కు ఆయ‌న ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో భాగంగా తాజాగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖపట్నంలో  ఉత్తరాంధ్ర మేధావులతో ‘జనస్వరం’ పేరిట చర్చ కార్యక్రమం చేపట్టారు. కుప్పం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కేఎస్ చలం సమన్వయ కర్తగా వ్యవహరించగా ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ …

Read More »

వ‌చ్చే మార్చి నాటికి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి

దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా నిర్మిత‌మ‌వుతున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ ప‌నులు అత్యంత వేగంగా జ‌రుగుతున్నాయి. రూ. 184 కోట్ల వ్య‌యంతో నిర్మిస్తున్న 754.38 మీట‌ర్ల పొడవుగ‌ల బ్రిడ్జి నిర్మాణ ప‌నుల్లో పునాధులు (ఫౌండేష‌న్లు), ఉప నిర్మాణాలు (స‌బ్‌-స్ట‌క్చ‌ర్లు) పూర్తికాగా సూప‌ర్ స్ట‌క్చ‌ర్ల నిర్మాణాలు శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్నాయి. గుజ‌రాత్ రాష్ట్రంలోని బ‌రూచ్‌ జిల్లాలోని 144 మీట‌ర్ల కేబుల్ బ్రిడ్జి ఇప్ప‌టి వ‌ర‌కు అతి పెద్ద‌దిగా ఉంది. దుర్గం …

Read More »

రైతాంగానికి పెద్ద‌న్న‌గా సీఎం కేసీఆర్

రైతాంగానికి అన్న‌గా సీఎం కేసీఆర్  ఉన్నార‌ని, అందుకే రాష్ట్రంలోని మొత్తం రైతుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అండ‌గా ఉంద‌న్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి. రైతుల‌కు రైతు బంధు కింద పంట‌ల పెట్టుబ‌డుల‌తోపాటు, రైతుల‌కు బీమా చెల్లించ‌డం దేశంలో ఎక్క‌డా లేద‌న్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని బాలాన‌గ‌ర్ మండ‌లంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు మంత్రి ప్రారంభోత్స‌వాలు చేశారు. see also:వచ్చే నెల …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌.. ఓ క‌రప్ష‌న్ కింగ్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయ‌న.. సీఎం చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. సీఎం చంద్ర‌బాబు ప్ర‌జా రంజ‌క పాల‌న చేస్తున్నార‌ని, చంద్ర‌బాబు ప్ర‌వేశ‌పెట్టే ప్ర‌తీ సంక్షేమ కార్య‌క్ర‌మం.. ప్ర‌తీ పేద‌వాడికి చేరుతుంద‌న్నారు. 2019లోనూ టీడీపీనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని మంత్రి అచ్చెన్నాయుడు ధీమా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat