గాలి జనార్ధన్ రెడ్డి వేసిన స్కెచ్ తో కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా పెను సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది .అందులో భాగంగా తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత బలం లేకపోయిన కానీ నిన్న బుధవారం బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఏకంగా గవర్నర్ వాజ్ భాయ్ ను కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరారు . దీంతో ఈ రోజు …
Read More »Blog Layout
అబ్బాయిలు పెళ్లికి ముందు శృంగారాన్ని ఇష్టపడతారో..అమ్మాయిలూ అంతే
పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదని గతంలో సినీ నటి ఖుష్భూ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి వాఖ్యలు మరోనటి చేసింది. తమిళంలో రిలీజై విడుదలైన ఓ అడల్ట్ సినిమాలో నటించి.. పాపులర్ అయిన యాషిక ఆనంద్.. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో పలు వివాదాస్పదమైన కామెంట్లు చేసింది. పెళ్లికి ముందే అమ్మాయిలు శృంగారం పాల్గొనడం సరైందా అనే ప్రశ్నకు …
Read More »ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు + మంత్రి పదవి..!!
ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు + మంత్రి పదవి..!! మా ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి వంద కోట్ల రూపాయలతోపాటు మంత్రి పదవి ఆశ చూపి లాక్కుంటున్నారు. అంతే కాకుండా, కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉందన్న ధీమాతో రాష్ట్రంలోని బీజేపీ నేతలు విచ్చల విడిగా చెలరేగిపోతూ తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని జేడీఎస్ చీఫ్ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, కుమార స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ సీఎంగా …
Read More »కర్నూల్ జిల్లా టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు..!
కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన మినీ మహానాడు సభలో తెలుగుతమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. మహానాడు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఘర్షణ మొదలైంది. సభ జరుగుతుండగా ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వీరభద్రగౌడ్, నియోజకవర్గ టీడీపీ మాజీ ఇంచార్జ్ వైకుంఠం మల్లికార్జున చౌదరి వర్గీయుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అంతటితో ఆగకుండా ఒకరిపై మరొకవర్గం దూషణకు …
Read More »“2019లో జగన్ అనే నేను ఏపీ సీఎం” గా…!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోనున్నారా ..గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం అంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే గెలుపొందిన చంద్రబాబు రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అధికారాని పూలలో పెట్టి ఇస్తారా అంటే అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు .అసలు …
Read More »కేసీఆర్ సార్..మాకూ మీ చల్లని పాలన కావాలి..!!
మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కలిపేసుకోండి.. మీ పథకాలు మాకూ అమలు చేయండి. ఇది మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజల కోరిక. తాము కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో ఉండాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ము ఖ్యంగా ఇదివరకు హైదరాబాద్ రాష్ట్రంలో ఉండి రాష్ర్టాల పునర్విభజనలో మహారాష్ట్రలో కలిసిపోయిన గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలిపేయాలని కోరుకుంటున్నారు. మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు సరిహద్దు గ్రామాల సర్పంచ్లు తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో …
Read More »22ఏళ్ల పగను తీర్చుకున్న వాజ్ భాయ్ ..ఏమిటి ఆ పగ ..?
ఒకటి కాదు రెండు కాదు ఎకంగా ఇరవై రెండు ఏళ్ళ పగను తీర్చుకున్నాడు కర్నాటక రాష్ట్ర గవర్నర్ వాజ్ భాయ్ .రెండు దశాబ్ధాల కింద తను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నారు వాజ్ భాయ్ .1996లో దేవేగౌడ ప్రధాన మంత్రిగా ఉన్నసమయంలో గుజరాత్ రాష్ట్రంలో సురేష్ మెహతా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. దీంతో ప్రస్తుతం గవర్నర్ గా ఉన్న వాజ్ భాయ్ అప్పటికే మూడు …
Read More »పవన్ కల్యాణ్ జస్ట్ మిస్..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే సినిమాలకు గుడ్బై చెప్పేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయ జీవితాన్ని గడుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న గడువు దగ్గరపడుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయ వాతావరణం వేసవి కాలాన్ని సైతం తలదన్నేలా వేడిని రాజేస్తున్నాయి. అంతేకాకుండా, ఒకరికొకరు వ్యక్తిగత ధూషణల వరకు వెళ్లి.. మీపై కేసులు పెడతాం అంటూ ఒకరంటే.. మీపై కూడా కేసులు పెడతామంటూ మరొకరు ఇలా రాజకీయ నాయకులు …
Read More »యడ్యూరప్ప అనే నేను..!!
మొత్తానికి యడ్యూరప్ప తన కోరికను నెరవేర్చుకున్నారు. ఎన్నికల ముందునుంచే మే 17 న ఉదయం నేను సీ ఎం గా ప్రమాణం చేస్తా అని ముందు చెప్పినట్టుగానే నేడు కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ వాజూభాయ్ ఆయనతో ప్రమాణం చేయించారు. #Bengaluru: BJP's BS Yeddyurappa takes oath as the Chief Minister of Karnataka. pic.twitter.com/f33w4GZjrS — ANI …
Read More »యడ్యూరప్ప గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు..!!
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప ఈ రోజు ప్రమాణం చేయనున్న క్రమంలో ఆయన గురించి మీకు తెలియని విషయాలు.. యడ్యూరప్ప తల్లిదండ్రులు సిద్ధిలింగప్ప, పుట్టథాయమ్మ. యడ్యూరప్ప భార్య పేరు మైత్రిదేవి.ఆయనకు ఇద్దరు కుమారులు (రాఘవేంద్ర, విజయేంద్ర) మరియు ముగ్గురు కుమారైలు (అరుణాదేవి, పద్మావతి, ఉమాదేవి) 2004లో యడ్యూరప్ప భార్య మైత్రిదేవి ప్రమాదావశాత్తు మరణించింది. యడ్యూరప్ప అసలుపేరు యడియూరప్ప . 1943, ఫిబ్రవరి 27న మాండ్యా జిల్లాలోని బూకనాకెరెలో …
Read More »