Blog Layout

ఢిల్లీ నుంచి వచ్చేయండి..ఎంపీలకు సీఎం కేసీఆర్ ఆదేశం..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ ఎంపీలకు కీలక సూచన చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న మలి విడుత బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటు ఉభయసభలు కొన్ని గంటలు కూడా సాగని సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగని నేపథ్యంలో ఎంపీలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరి రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.గురువారం, శుక్రవారం జరుగనున్న పార్లమెంటు సమావేశాలకు హాజరుకావద్దని ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. సభలో ఎలాంటి …

Read More »

స్వీటీతో కేటీఆర్‌..పిక్‌ ఆఫ్‌ ది డే..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్ మహానగరంలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మొదటగా కుడా కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ అమ్రపాలి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. సమీక్షా సమావేశానికి వచ్చిన జిల్లా పోలీసు అధికారులు కూడా స్వీటీ అనే జాగిలాన్ని …

Read More »

అన్న‌దాత‌కు ఆస‌రా…రైతుబంధు ప‌థ‌కానికి మార్గ‌ద‌ర్శ‌కాల విడుద‌ల‌

రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతుబంధు పథకం విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండే విధంగా పథకాన్ని రూపొందించింది. 2018-19 వ్యవసాయ సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరానికి పంటకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నది. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్ లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. పట్టాదారులకే నేరుగా చెక్కులు అందించనున్నది. ఒక్కో రైతుకు పెట్టుబడి సాయం రూ.50 వేల …

Read More »

ఎంపీగా ప్ర‌మాణం చేసిన మొద‌టిరోజే..సంత‌న్న కీల‌క భేటీ

టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు ఎన్నికై ప్ర‌మాణ స్వీకారం చేసిన మొద‌టిరోజే టీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో క‌లిసి ఆయ‌న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను క‌లిశారు. టీఆర్ఎస్ పార్టీ పార్ల‌మెంట‌రీ ప‌క్ష నేత జితేందర్ రెడ్డితో పాటు ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌తో ఎంపీ సంతోష్ కుమార్ కేంద్ర మంత్రిని క‌లిశారు. షెడ్యూల్ 9, …

Read More »

మహబూబాబాద్‌ను జిల్లాగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే..మంత్రి కేటీఆర్

మహబూబాబాద్‌ను జిల్లాగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ కేటీఆర్ అన్నారు.ఇవాళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం , మహబూబాబాద్‌ జిల్లాలో మంత్రులు కేటీఆర్ ,కడియం శ్రీహరి, పర్యటించారు.పర్యటనలో భాగంగా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలోని ఆడబిడ్డల కష్టాలను తీర్చేందుకు ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వబోతున్నామని .. ప్రతీ …

Read More »

కాంగ్రెస్ కు బిగ్ షాక్..మంత్రి కేటీఆర్ సమక్షంలో 2000మంది కార్యకర్తలు చేరిక

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్ నగరంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా మంత్రి మొదటగా వరంగల్ నగర అభివృద్ధి పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.ఈ క్రమంలో నర్సంపేట నియోజకవర్గం కాగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు మాజీ ఎంపీపీలు,సర్పంచ్ తో పాటు ముఖ్య నాయకులు ,కార్యకర్తలు 2000మంది కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి …

Read More »

మూడు పెళ్లిళ్లు చేసుకున్న నీవా.. రాష్ట్రాన్ని ఉద్ద‌రించేది..??

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ రాసిన డైలాగ్స్ స్ఫూర్తితో మూడు పెళ్లిళ్లు చేసుకున్న నీవా..!! రాష్ట్రాన్ని ఉద్ద‌రించేది. అన్నద‌మ్ముళ్లు ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టారు. స‌రే. పార్టీ పెట్టారు ఒప్పుకుంటా..!! ఆ పార్టీలోకి సినిమా అభిమానుల‌ను రెచ్చ‌గొట్టి మ‌రీ లాక్కున్నారు. అంత‌టితో ఆగ‌క, ప్ర‌తీ మెగా అభిమాని నుంచి పార్టీ ఫండ్ అంటూ డ‌బ్బులు వ‌సూలు చేశారు. అలా ఒక్కో అభిమాని నుంచి వ‌సూలు చేసిన న‌గ‌దుతో కోట్ల‌కుపైగా సొత్తును …

Read More »

2019 ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో ఢిల్లీలో చెప్పిన ఎంపీ

దేశ రాజదానిలో గత కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. కాని పార్లమెంట్‌లో చంద్రబాబు తీరు మాత్రం బ్లాక్‌లో టికెట్లు అమ్ముకునేవారిలా ఉందన్నారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు యూ టర్న్‌ రోడ్డు కనిపిస్తే చాలు తనకు చంద్రబాబు గుర్తుకు వస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. సినిమా థియేటర్ల వద్ద బ్లాక్‌ టికెట్లు అమ్ముకునే వారు బతిమలాడుకున్నట్టు చంద్రబాబు పార్లమెంట్‌ హాల్‌లో ప్రవర్తించారన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి …

Read More »

“అనంతపురంలో “టీడీపీ నేతతో సహా 200మంది వైసీపీలోకి ..? టీడీపీ పతనం మొదలు..!

ఏపీలో అదికార పార్టీ టీడీపీ నుండి ప్రతి పక్షంలో ఉన్న వైసీపీలోకి వలసలు మొదలైయినాయి. తెలుగుదేశం పార్టీపై అంతకు అంత తీవ్రమైన వ్యతిరేకత రావడంతో నాయకులు, రైతులు, యువకులు ఇలా ప్రతి ఒక్కరు వైఎస్ జగన్ కు మద్దతు పలుకుతున్నారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు అమలు చెయలేని 600 హామిలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. 4 సంవత్సారాలుగా 600 హామిల్లో ఒక్కటి అంటే ఒక్కటి …

Read More »

ఆళ్లగడ్డకు చెందిన వ్యక్తి కర్నూలులో వ్యభిచార గృహాలు..!

ఏపీలో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. ఎక్కడ చూసిన నేరాలు వీపరితంగా జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా కర్నూల్ నగర శివారులోని సంతోష్‌నగర్‌ టీజీవీ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును షీటీమ్స్‌ రట్టు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం ఉదయం షీ–టీమ్స్‌ ఎస్‌ఐ విజయలక్ష్మి నేతృత్వంలో సభ్యులు దాడులు జరిపారు. నిర్వాహకులు రాజగోపాల్‌ అలియాస్‌ గోపాల్, సైదా అలియాస్‌ రజిత, లక్ష్మీ, ఓ విటుడిని అరెస్టు చేసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat