వందల ఏళ్ళ చరిత్ర ఉన్న అఖండ భారతావనికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే దానిపై అవగాహన ఉన్న చిన్న పోరడు దగ్గర నుండి పండు ముసలి వరకు చెప్తారు ఆగస్టు 15,1947 అని .అయితే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అవుతున్న కానీ ఇంతవరకూ వందల ఏళ్ళ చరిత్ర ఉన్న జాతీయ పార్టీ కానీ ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ తీసుకొని చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది …
Read More »Blog Layout
వైసీపీ బాటలో టీడీపీ ఎంపీ సతీమణి ..!
ఏపీ అధికార పార్టీ టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ తోట నరసింహం సతీమణి అయిన తోట వాణి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ బాటలో నడుస్తున్నారా ..ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటుగా విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదాను తుంగలో తొక్కడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అలుపు ఎరగని పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది. sEE aLsO:V6యాంకర్ రాధిక రెడ్డి ఆత్మహత్యపై రష్మి …
Read More »కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 485 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మరియు బీసీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 628 లో 543 పోస్ట్ గ్రాడుయేట్ టీచర్స్, 60 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అనుమతిచ్చింది. అయితే కానిస్టేబుల్ పోస్టులను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులను రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. …
Read More »విజయ్ మాల్యాను కల్సిన చంద్రబాబు ..!
నారా చంద్రబాబు నాయుడు దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులను మోసం చేసి కొన్ని వేల కోట్లను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి ఇటివల మూడో పెళ్లి చేస్కోబోతున్నాడు అని వార్తలు వస్తున్నా ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను కలిశారా ..?.ఇప్పటికే రాష్ట్రంలో ఇంట బయట పలు అవినీతి ఆరోపణలు వస్తున్న క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణల వర్షం …
Read More »V6యాంకర్ రాధిక రెడ్డి ఆత్మహత్యపై రష్మి ఏమని ట్వీట్ చేసిందంటే..?
ప్రముఖ ఛానెల్ v6 సీనియర్ న్యూస్ ప్రజెంటర్ రాధిక రెడ్డి నిన్న ఆదివారం ఉద్యోగ విధులు ముగించుకొని హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూసాపేట్ లో తాను నివాసం ఉంటున్న శ్రీ సువిల అపార్ట్ మెంట్ లో పై అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.అయితే ఆత్మహత్యపై యాంకర్ రష్మి ట్విట్టర్ వేదికగా స్పందించారు.శరీరకంగా బలంగా ఉండటం కాదు.. మానసికంగా బలంగా ఉండాలని ఈ …
Read More »కళ్లు బయర్లుకమ్మే వాస్తవ కథనం మీ కోసం..!!
2 లక్షలా 20 వేల కోట్లు.. ఇది ఏపీ అప్పుకాదు..!! ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు సంబంధించి దుబాయ్లోని నల్లధనం విలువ..!! ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతదేశంలోని ముఖ్యమంత్రుల్లో అతి సంపన్నుడు అన్న వాస్తవాన్ని ఇటీవల జరిగిన సర్వే తేల్చిన విషయం తెలిసిందే.చంద్రబాబు నాయుడు దేశంలోని ముఖ్యమంత్రుల్లో సంపన్నుడు మాత్రమే కాదు, విదేశాల్లో అత్యధిక నల్లధనం కలిగిన ముఖ్యమంత్రుల్లోనూ ఫస్ట్ప్లేస్ను కొట్టేశారు. చంద్రబాబు నాయుడు తాను చేసిన …
Read More »రైతులను రాజులను చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం..!!
రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ అన్నారు.ఇవాళ ఆయన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో శెనిగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ… శెనిగ పంట పండించిన రైతుల కోరిక మేరకు మంత్రి హరీష్ రావు సహకారంతో శెనిగల కొనుగోలు కేంద్రాన్నిప్రారంబించమన్నారు.అన్ని రంగాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి చేస్తుంది. ఎకరాకు ఎనిమిదివేల …
Read More »2017 బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచిన చిత్ర దర్శకుడు పేరును బయటపెట్టిన శ్రీరెడ్డి ..!
ప్రస్తుతం తెలుగుఫిల్మ్ ఇండస్ట్రీమీద బాంబులు విసురుతోన్న నటి. కాస్టింగ్ కౌచ్ అంశంపై కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ క్రియేట్ చేసిన నటి శ్రీరెడ్డి పలు సంచలన విషయాలు బయట పెడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ అవ్వాలని వచ్చే అమ్మాయిలు అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని… కామాంధులైన కొందరు నిర్మాతలు, దర్శకుల చేతికి చిక్కి ఎందరో జీవితాలు నాశనం అవుతున్నాయంటూ పలు టీవీ చానల్స్ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి వెల్లడించారు. …
Read More »నాడు ఉద్యమనేతగా ఇచ్చిన హామీని.. నేడు నిలబెట్టుకున్నసీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ అధినేత కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉద్యమనేతగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.తెలంగాణ ఉద్యమసమయంలో కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం నేలబండతండాలో 2008 ఏప్రిల్ 11న పర్యటించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వాల్యానాయక్ ఇంట్లో బస చేశారు. మరుసటి రోజంతా తండాలో పర్యటించారు. లంబాడీల సమస్యలపై స్వయంగా …
Read More »ఏపీలో జాతీయ మీడియా లేటెస్ట్ సర్వే.. పక్క సమచారం ఇదే..!
ఏపీ రాష్ట్ర రాజకీయాలను గత కొద్ది రోజులుగా స్పెషల్ స్టేటస్ అనే అంశం ఒక ఊపు ఊపుతున్న సంగతి తెల్సిందే.కేవలం ఈ ఒకే ఒక్క కారణంతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో గత నాలుగు ఏళ్ళుగా ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు. అధికారంలోకి రాక ముందు ఒకమాట…అధికారంలోకి వచ్చాక ఒకమాట చెప్పి అత్యతం దారుణమైన పాలన సాగించారు. అయితే వీరి ఆనందం ఇక మరెన్నో రోజులు లేదు. వీరి పాలన …
Read More »