Blog Layout

జ‌గ‌న్ ఆల్ టైమ్ రికార్డ్‌.. వైసీపీ అభిమానులు కాల‌ర్ ఎగ‌రేస్తూ షేర్లు కొట్టిండి..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర నేటితో 100రోజులకు చురుకుంది. గ‌త ఏడాది క‌డ‌ప‌జిల్లా ఇడుపుల‌పాయ‌లో మొద‌లైన జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కంప్లీట్ చేసుకొని ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలో కొన‌సాగుతోంది. See Also:B.Comలో ఫిజిక్స్ .మండలంలో ఫుడ్ పాయిజన్ సెంటర్-టీడీపీ నేతల తీరు..! ఇక ప్ర‌కాశం జిల్లా ప్ర‌త్యేక‌త ఏంటంటే జ‌గ‌న్ పాద‌యాత్ర ఇక్క‌డే సెంచ‌రీ కొట్ట‌డం విశేషం. ఇక వంద‌రోజుల …

Read More »

నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే ..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విషయంలో పెద్ద తప్పు చేశాను అని తేల్చి చెప్పారు. See Also:జ‌గ‌న్ ఆల్ టైమ్ రికార్డ్‌.. వైసీపీ అభిమానులు కాల‌ర్ ఎగ‌రేస్తూ షేర్లు కొట్టిండి..! అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటిదాకా తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల వ్యవహరిస్తున్న …

Read More »

జనసేనతో పొత్తుపై చంద్రబాబు క్లారీటీ ..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో జనసేన పొత్తు మీద క్లారీటీ ఇచ్చారు.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అధినేత,ప్రముఖ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు గత నాలుగు ఏండ్లుగా పలుమార్లు ప్రస్తావించారు. See Also:B.Comలో ఫిజిక్స్ .మండలంలో ఫుడ్ పాయిజన్ సెంటర్-టీడీపీ నేతల తీరు..! అయితే తాజాగా తను …

Read More »

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్…

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.ఈ రోజు సాయంత్రం ( ఫిబ్రవరి 28)6 గంటల నుండి వచ్చే నెల ( మార్చ్ ) 2 వ తారీఖు ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ నగర పోలిస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలను ముసివేయనున్నట్లు నగర సీపీ vvశ్రీనివాస రావు తెలిపారు.ఈ మేరకు అయన ఆదేశాలు జారీ చేశారు.హోలీ పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీ సుకున్నట్లు తెలిపారు.మద్యం, కల్లు …

Read More »

సోది చెప్ప‌కు.. అసలు విషయం చూడు..! పవన్ పై శివాజీ ఫైర్..!!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, త‌న పార్ట‌న‌ర్, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌టుడు శివాజీ మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. అయితే, ప్ర‌త్యేక హోదా అంశంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్య‌క్షంగా పోరాడ‌కుండా జేఎఫ్‌సీ అంటూ వేసిన క‌మిటీ కాల‌యాప‌న చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హీరో శివాజీ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఏపీ సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, జేఎఫ్‌సీ క‌మిటీపై విరుచుకుప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది..? ఆ …

Read More »

కార్తీ చిదంబరం అరెస్ట్‌..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం కు షాక్ తగిలింది.అయన   తనయుడు కార్తీని సీసీఐ అధికారులు అరెస్ట్ చేశారు.ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 10 లక్షలు లంచం తీస్కున్నారన్నది కార్తీపై అభియోగం. దీనిపై గత కొన్ని నెలలుగా చిదంబరం న్యాయపోరాటం చేస్తున్నారు. see also :జ‌గ‌న్ భ‌యంతోనే చంద్ర‌బాబు హ‌డావుడి..! బీజేపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!! నిన్న (మంగళవారం ) రాత్రి లండన్ నుంచి చెన్నై …

Read More »

బ్రేకింగ్ : కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కన్నుమూత

కాంచీ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఇవాళ ఉదయం (బుధవారం ) కన్ను మూశారు.అనారోగ్యంతో నిన్న కాంచీపురం లోని ఏబీసీడి ఆసుపత్రిలో చేరారు..చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించారు.అయన గత కొంతకాలంగా శ్వాసకోశ కోశ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.కాగా కాంచీ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి 1935జులై 18వ తేదీ న తంజావూరు జిల్లాలో జన్మించారు .కాంచీ పీఠానికి 1994 జనవరి 3 నుండి జయేంద్ర సరస్వతి పీఠాధిపతిగా కొనసాగుతున్నారు.జయేంద్ర …

Read More »

జ‌గ‌న్ భ‌యంతోనే చంద్ర‌బాబు హ‌డావుడి..! బీజేపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు, ఏపీ కో – ఆర్డినేట‌ర్ పురిఘ‌ల్ల రఘురామ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.కాగా, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పురిఘ‌ల్ల ర‌ఘురామ్ మాట్లాడుతూ.. నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాద‌యాత్ర చేసి స‌క్సెస్ అయ్యారు. అలాగే ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నాడు పాద‌యాత్ర చేసి సీఎం అయ్యారు. అలాగే నేడు పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ …

Read More »

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 64,801 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,634 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.29 కోట్లుగా ఉంది అని అధికారులు …

Read More »

లంచం అడిగితే చెప్పుతో కొట్టండి : సీఎం కేసీఆర్‌

కార్మికులు ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇప్పటి నుంచి లంచం అడిగిన వాణ్ని తన్నాలని అన్నారు సీఎం కేసీఆర్‌. లంచం అడిగితే అక్కడే చెప్పుతీసుకొని ఓ దెబ్బ కొట్టాలని సూచించారు. ఎవరైనా ఏమైనా అంటే తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. అడుగు తీసి అడుగు వేస్తే లంచాలు తీసుకొనే సంస్కృతి బంద్‌ కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో ప్రగతి మైదానంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat