ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా సాధన కోసం ఒక జేఏసీను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ ,మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలుస్తాను అని చెప్పిన సంగతి తెల్సిందే.అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. see also :62,907 పోస్టులకు నోటిఫికేషన్ …
Read More »Blog Layout
అతను ఎవరంటే ..బయటపెట్టిన రాశీ ఖన్నా
రాశీఖన్నా మొదట్లో యంగ్ హీరో మూవీతో అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కానీ ఇంతవరకు టాప్ పొజిషన్ కు చేరుకోలేకపోయింది.తనతో పాటే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయిలో ఉంది.ఒకపక్క అందం ..మరో పక్క చక్కని అభినయం ఉన్న రాశీ కథలను ఎంచుకోవడంలో తప్పటడుగులు వేస్తుందని సినీ వర్గాల టాక్ . అసలు ముచ్చటకు వస్తే అమ్మడు ప్రేమలో పడ్డట్లు ఒప్పేసుకుంది …
Read More »లసిత్ మలింగ క్రికెట్కు రిటైర్మెంట్ గురించి ప్రకటన..!
ప్రపంచ క్రికెట్లో శ్రీలంక పేసర్ లసిత్ మలింగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. విభిన్నమైన బౌలింగ్ శైలితో పదునైన యార్కర్లు, స్వింగ్ బంతులు వేసే మలింగ.. బ్యాట్స్మెన్ పాలిట సింహస్వప్నమే. శ్రీలంక జట్టు ఆటగాడైనా భారత్లో ఎంతో మంది ఫ్యాన్స్ అతని సొంతం. ముంబై ఇండియన్స్ తరపున ఆడే ఈ బౌలర్ ఇక క్రికెట్ ఆడనని సంచలన నిర్ణయానికి వచ్చాడు. త్వరలో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తా అంటున్నాడు. తాజాగా మలింగ …
Read More »మంథని నియోజకవర్గ ప్రజల మదిలో చెరగని ముద్రవేసుకుంటున్న పుట్ట మధు
తెలంగాణ రాష్ట్రంలో మంథని అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడి పంతొమ్మిది ఏండ్లు అవుతున్న సంగతి తెల్సిందే.అయితే ఉమ్మడి రాష్ట్రంలో మంథని అసెంబ్లీ నియోజక వర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ప్రజలకు సేవ చేయకుండా ..సమస్య అని తన దగ్గరకు వస్తే పరిష్కరించకుండా తన అనుచవర్గంతో పలు దందాలను అక్రమాలను చేయించేవాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించడం మనం చూస్తూనే …
Read More »62,907 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల ..
ప్రస్తుతం డిగ్రీ పీజీ చదివిన కానీ ఉద్యోగం దొరకడం కష్టమవుతున్న రోజులివి.అలాంటిది ఏకంగా పదోతరగతి అర్హతతో సర్కారు నౌకరి దొరికితే అంతకంటే ఏముంది కదా .అలాంటి వాళ్ళ గురించి ఈ వార్త .అసలు విషయానికి వస్తే దేశ రైల్వే సంస్థలో ఖాళీగా ఉన్న మొత్తం అరవై రెండు వేల తొమ్మిది వందల ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలన్నీ గ్రూపు డీ పరిధిలో ఉద్యోగాలు.వీటిన్నటికి …
Read More »బంద్ చేస్తున్న వారిపై పోలీసుల ముందే టి.డి.పి ఎమ్మెల్యే బూతు..! వీడియో వైరల్
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపునకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, కాంగ్రెస్లు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గురువారం తెల్లవారుజాము నుంచే విద్యార్థులు, నేతలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు ఆరంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని అన్ని డిపోల ఎదుటా సీపీఐ, సీపీఎం, వైసీపీ నేతలు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రహదారులకు అడ్డంగా నిలబడి నిరసన …
Read More »కొండ చిలువ, నాగుపాము భీకరమైన కొట్లాట…సోషల్ మీడియాలో తెగ వైరల్
కొండ చిలువ కంటే బలం తక్కువగా ఉన్నా నాగు పాము విషానికి పవర్ ఎక్కువ. ఇది కరిచిందంటే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అలాంటిది కొండ చిలువ, నాగుపాము కొట్లాటకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొండ చిలువ, నాగుపాము రెండూ భయంకరమైన సర్పాలే. ఒకదానికి బలమెక్కువైతే, మరొకదాని విషం ప్రాణాంతకమైనది. ఈ రెండింటి మధ్య ఏకాంత ప్రదేశంలో ఫైట్ జరిగింది. కొండ చిలువ …
Read More »ఫిరాయింపు ఎమ్మెల్సీకి షాకింగ్ ట్రీట్మెంట్ | ఇప్పుడు జగన్ గుర్తుకొస్తున్నాడా.?
విదేశాల నుండి ఫోన్లో వాకబు చేసిన చంద్రబాబు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డ్డి గత ఎనబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ గల్లీలో ఉన్న టీడీపీ నేతల దగ్గర …
Read More »