విజయవాడ నేతల్లో సయోధ్యను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కుదిర్చారు. గత కొంతకాలంగా వంగవీటి రాధ పార్టీని వీడుతున్నట్లుప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో రాధా వెనక్కు తగ్గారు. అయితే ఇటీవల పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన గౌతంరెడ్డి జగన్ పాదయాత్రలో కలవడంతో మళ్లీరాధాలో అసంతృప్తి బయలుదేరిందంటున్నారు. జగన్ పాదయాత్ర వద్దకు వెళ్లి గౌతమ్ రెడ్డి కలిసిన ఫొటోలో సోషల్ …
Read More »Blog Layout
మేడారం జాతరను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు..కడియం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర…దక్షిణ భారతదేశ కుంభ మేళా…తెలంగాణ రాష్ట్ర పండగ…సమ్మక్క-సారక్కల మేడారం జాతర…ఈసారి కనివినీ ఎరుగని రీతిలో గొప్పగా జరిగింది. ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసింది. ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి తరలి వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారాన్ని భక్తితో సమర్పించి మొక్కులు చెల్లించి అమ్మల ఆశీర్వాదాలు పొందారు. మేడారం జాతర ప్రారంభానికి 15 రోజుల ముందునుంచే తరలి …
Read More »శృంగార పాఠాలు నేర్పించి.. రూ.40 కోట్లు సమర్పించుకున్నాడు..!!
జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ శృంగార పాఠాలు నేర్పించి.. రూ.40 కోట్లు సమర్పించుకున్నాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వక ముందే పవన్ కల్యాణ్ రేణూదేశాయ్తో సహజీవనం చేసి కుమారుడికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ మరో ఇద్దరిపై కన్నేశాడు. అంతేకాకుండా వారిని కూడా రేణుదేశాయ్ లానే వాడుకున్నాడు. అంతటితో ఆగక వారిద్దరికి సంబంధించిన విషయాలను.. ఒకరి గురించి మరొకరికి తెలియకుండా మెయింటెన్ చేశాడు. …
Read More »కేఆర్టీఏ నూతన అధ్యక్షుడిగా సందీప్ కుమార్ మక్తాల
న్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ (కేఆర్టీఏ)నూతన అధ్యక్షుడిగా సందీప్ కుమార్ మక్తాల ఎన్నికయ్యారు.2018-21 ఏడాదికి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించనున్నసందీప్ కుమార్ కేఆర్టీఏకు రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు .కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ లోని కబ్బన్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు శనివారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో కేఆర్టీఏ ప్రకటించింది.ఈ క్రమంలో అధ్యక్షుడితో పాటుగా రాష్ట్ర కమిటీను ఈ సందర్భంగా ప్రకటించారు.కన్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ సరిగ్గా ఆరేండ్ల …
Read More »టీడీపీ ముఖ్యమైన నాయకుడ్ని.. అడ్డంగా బుక్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే..!
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డికి హైదరాబాద్ నాంపల్లి ఎరమంజిలి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు తెలిసింది. వైసీపీ నాయకురాలు ఎమ్మెల్యే ఆర్కే రోజా పై గతంలో ఆనం వివేకానందరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన కొత్తలో ఆనం వివేకానందరెడ్డి వైసీపీ నేతల పై తెగ విరుచుకుపడేవారు. ఆ క్రమంలో రోజాను టార్గెట్ చేసుకుని ఆనం వివేకానందరెడ్డి అనుచితంగా …
Read More »కనివినీ ఎరుగని రీతిలో గొప్పగా జరిగిన సమ్మక్క-సారక్కల మేడారం జాతర…
ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర…దక్షిణ భారతదేశ కుంభ మేళా…తెలంగాణ రాష్ట్ర పండగ…సమ్మక్క-సారక్కల మేడారం జాతర…ఈసారి కనివినీ ఎరుగని రీతిలో గొప్పగా జరిగింది. ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసింది. ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి తరలి వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారాన్ని భక్తితో సమర్పించి మొక్కులు చెల్లించి అమ్మల ఆశీర్వాదాలు పొందారు. మేడారం జాతర ప్రారంభానికి 15 రోజుల ముందునుంచే తరలి …
Read More »జగన్కి ఫోన్ చేసిన ఎమ్మెల్యే ముస్తఫా.. అలాంటి రోజే వస్తే.. రాజకీయాలకు గుడ్ బై చెబుతా.. ఇప్పుడు మళ్ళీ రాసుకోండహే..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తుంటే.. వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా గుంటూరులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో టీడీపీ అనుకూల మీడియాలు ఎడా పెడా తమ బుర్రతక్కువ బుర్రలకు పని చెప్పి టీడీపీలోకి జంప్ అవనున్న వైసీపీ ఎమ్మెల్యే అంటూ పచ్చా రాతలు రాసి సోషల్ మీడియాలో వదిలారు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే.. గుంటూరులో …
Read More »4ఏళ్ళుగా కేంద్రం ఇస్తోన్న నిధులతోనే లోకేష్ కు 19 అవార్డులు..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో సహా తెలుగు తమ్ముళ్ళు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన బీజేపీ పై చేసే ప్రధాన ఆరోపణలు రాష్ట్ర విభజన వలన ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నిదులివ్వడంలేదు.పైగా ఇటివల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి కేటాయింపులు చాలా తక్కువ చేసిందని ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే. గత కొద్ది రోజులుగా తమ్ముళ్ళు తమపై …
Read More »చంద్రబాబును కలిసిన.. వైసీపీ ఎమ్మెల్యే.. రాసుకోండహే..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా కలిశారు. గుంటూరులోని ఒమేగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబును ముస్తాఫా హెలిఫ్యాడ్ వద్ద కలుసుకున్నారు. చంద్రబాబుతో కొద్దిసేపు ముస్తఫా భేటీ అయ్యారు. ఇక ముస్తఫాను చంద్రబాబు వద్దకు ఎంపీ రాయపాటి సాంబశివరావు తీసుకెళ్ళడం…బాబుతో ఏకాంతంగా కొద్దసేపు ముస్తఫా మాట్లాడంతో ఎల్లో మీడియా అప్పుడే టీడీపీలోకి ముస్తఫా అంటూ ప్రచారం మొదలు పెట్టేసింది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. …
Read More »యాంకర్ సుమ- రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే..!
టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవి (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. స్వతహాగా డ్యాన్సర్ అయిన లక్ష్మీదేవి తమ నటన శిక్షణాలయంలో ఎంతో మందికి డ్యాన్స్ లో మెళకువలను నేర్చించేవారు.. భర్త దేవదాస్ కనకాలతో కలిసి లక్ష్మీదేవి తమ నట శిక్షణాలయంలో వందల మంది నటులను తీర్చిదిద్దారు.ఇక దేవదాస్, లక్ష్మీదేవి కనకాల …
Read More »