Blog Layout

2019లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతేరాజకీయ సన్యాసం తీసుకుంటా..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ఇవాళ గద్వాల జిల్లాలో పర్యటించారు . పర్యటనలో భాగంగా ఇవాళ రూ.14.98 కోట్లతో చేనేత పార్క్ కు ,రూ 26 కోట్లతో మున్సిపల్ శాఖ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే,కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోతే …

Read More »

బ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన ల‌గ‌డ‌పాటి లేటెస్ట్‌ స‌ర్వే..!

ఎన్నికలు ఏవైనా..సర్వేల రారాజుగా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై తాజాగా ఓ రహస్య సర్వే చేశారు.ఆ సర్వే ఫలితాలు చూస్తే టీడీపీ అధినేత,ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా వున్నాయి.అయితే ఇప్ప‌టికే రిప‌బ్లిక్ టీవీ నిర్వ‌హించిన స‌ర్వేలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారం చేప‌డుతుంద‌నే విష‌యం తెలిసిందే.కాగా ల‌గ‌డ‌పాటి నిర్వహించిన ఈ సర్వేలో కూడా …

Read More »

జగన్‌ది పాదయాత్ర కాదు.. అది పాడు యాత్ర..అనురాధ తీవ్ర వ్యాఖ్యలు

ఏపీలో ప్రజా సమస్యలకోసం వైసీపీ అదినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయవంతంగా ఆశేశ జనాల మద్య నెల్లూరు జిల్లాలో జరుగుతున్నది. ఈనెల 29 న ప్రపంచ వ్యాప్తంగా వాక్ విత్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ను నిర్వహించారు వైసీపీ నేతలు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం బాగా హైలేట్ అయ్యి ప్రజల్లో ఒక నమ్మకం రావడంతో తెలుగు తమ్ముళ్లు జీర్ణంచుకోలేక పోతున్నారని వైసీపీ అభిమానులు అంటున్నారు. …

Read More »

కర్నూల్ జిల్లా తవ్వకాల్లో సుమారు పది అడుగుల ఓ సొరంగం…అందులో దొరికినవి ఇవే

ఏపీలోని కర్నూల్ జిల్లా శ్రీశైలం రుద్రాక్ష మఠంలో ఓ సొరంగం బయటపడింది. దేవాలయ అభివృద్ధి పనుల కోసం దేవస్థానం, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాల్లో సుమారు పది అడుగుల లోతైన సొరంగాన్ని గుర్తించారు. ఈ తవ్వకాలలో పురాత‌న వ‌స్తువులు లభించాయి. అవి ఎనిమిదో శతాబ్ధానికి చెందినవిగా గుర్తించారు. వాటిల్లో పూజ, వంట సామగ్రి అధికంగా ఉన్నాయి. దీపం పెట్టుకునేందుకు వీలుగా కొన్ని వస్తువులు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఈ …

Read More »

మేడారం జాతరలో నాలుగు రోజుల పాటు ఉచిత వైఫై సేవలు

అదో చిన్న గ్రామం.. గూగుల్‌లో గాలించినా వెంటనే కనిపించదు..యూట్యూబ్‌లో వెతికినా అట్టే వినిపించదు.. మొత్తానికి వందలోపు ఇళ్లు, ఐదు వందలు దాటని జనం. ఇదీ మేడారం ముఖ చిత్రం.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరతో తన స్వరూపాన్నే మార్చేసుకుంది. హలో..హలోకే నలుదిక్కులు చూడాల్సిన చోట ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తపుంతలు తొక్కింది. మహానగరాలకు దీటుగా అరచేతిలోనే ప్రపంచాన్ని వీక్షించేలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అధునాతన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. మేడారం మహాజాతరలో …

Read More »

సీఎం కేసీఆర్ పనితీరుకు కేంద్రంలో ప్రశంసలు..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు కేంద్రంలో ప్రశంసలు అందుతున్నాయని కరీంనగర్ ఎంపీ వినోద్అన్నారు . ఇవాళ ( బుధవారం ) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పంట పెట్టుబడి దేశంలోని రైతులందరికి ఇవ్వాల్సిన అవసరం ఉందని మేధావి వర్గాలు చెబుతున్నాయని తెలిపారు. రైతు అప్పుల పాలు కాకుండా, భరోసా ఇచ్చేలా, ఆర్థికంగా కూడా నిలదొక్కు కుంటారని ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.ఈ సారి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat