Blog Layout

జ‌గ‌న్‌కు అనుకూలంగా.. ఆంధ్రజ్యోతి రాత‌లు.. పెద్ద వ్యూహ‌మే దాగుందా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ వెనకేసుకొని రావ‌డం.. ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కేసులకు సంబంధించి 2జి స్పెక్ట్రమ్ కేసు తీర్పు గురించి తన కాలంలో రాస్తూ జగన్ పై సీబీఐ నమోదు చేసిన కేసులు కేవలం రాజకీయ ప్రేరేపితాలే అంటూ స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి, సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఉంటే జగన్ …

Read More »

వారిద్ద‌రిని మ‌ళ్లీ క‌ల‌ప‌నున్న ”అజ్ఞాత‌వాసి”..!?

అవును మీరు చ‌దివింది నిజ‌మే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రేణుదేశాయ్ మ‌ళ్లీ క‌ల‌వ‌నున్నారు. అయితే, త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం అజ్ఞాత‌వాసి. ఇప్ప‌టికే 99 శాతం చిత్ర షూటింగ్‌తోపాటు.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మిగ‌తా 1 శాతం ప‌నుల‌ను పూర్తిచేసే ప‌నిలో ఉన్నారు అజ్ఞాత‌వాసి చిత్ర బృందం. అంతేగాక‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌చే ప్ర‌త్యేకంగా పాడించిన పాట …

Read More »

”ఫేస్‌బుక్‌ కొత్త రూల్‌”.. పాటించ‌క‌పోతే ఇక అంతే..!!

ఫేస్‌బుక్. నేటి ప్ర‌పంచంలో ఫేస్‌బుక్ అంటే తెలియ‌నివారంటూ ఎవ‌రూ ఉండ‌రన‌డంలో అతిశ‌యోక్తి కాదు. మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ ఏ నిమిషాన ఫేజ్‌బుక్‌ను త‌యారు చేశాడోగానీ.. మ‌నిషి దైనంద‌నీయ జీవితంలో భాగ‌మైపోయింది ఫేస్‌బుక్‌. అందుకు కార‌ణం కూడా లేక పోలేదు. ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఎవ‌రైనా.. ఎక్క‌డైనా.. క్రియేట్ చేయొచ్చు. ఇలా సుల‌భ‌త‌ర‌మైన విధానాల‌తో ఫేస్‌బుక్ అంద‌రికి అందుబాటులోకి రావ‌డంతో అంద‌రూ సంతోషించారు. ప్ర‌పంచంలో ఎక్క‌డో ఉన్న వ్య‌క్తితో ఫ్రెండ్‌షిప్ చేసేలా.. ఒక‌రితో మ‌రొక‌రు …

Read More »

రాంగోపాల్‌వర్మపై ఏపీ మంత్రి ఫైర్..!

‘కడప’ పేరుతో రాయలసీమ రెడ్ల చరిత్రను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ చిత్రీకరించబోతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాంగోపాల్‌వర్మపై ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప పేరుతో సినిమా తీయడం సరికాదన్నారు. బెజవాడ సినిమా మాదిరిగా కడప సినిమాలోనూ మార్పులు చేయాలని చెప్పారు. లేకపోతే కడప ప్రజలు రాంగోపాల్‌వర్మకు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.

Read More »

వారిద్దరూ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు..మంత్రి జూపల్లి

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ యాదాద్రి భువనగి జిల్లాలో పర్యటించారు.ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడారు.. 2019 ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గ స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ప్రస్తుతం బీరాలు పలుకుతున్న సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిపోనున్నారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో తిరిగి మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీనే అధికారంలోకి …

Read More »

ఏపీ టెట్‌ వాయిదా..!

ఏపీ టెట్‌ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) వాయిదా పడింది. ఈ పరీక్షను ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సమయం తక్కువగా ఉందన్న విద్యార్థుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇవాళ ఆయన మీడియాకు తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 17 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష జరగాల్సి …

Read More »

కేఈ కృష్ణమూర్తి కుమారుడిపై కేసు నమోదు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్‌బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపి పార్టీ నేత నారాయణరెడ్డి హత్యకేసులో శ్యామ్‌బాబు పేరు తొలగింపుపై భార్య శ్రీదేవి డోన్ కోర్టును ఆశ్రయించింది. ఈమేరకు ముగ్గురిపై సీఆర్పీసీ 190, 200 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం చేరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసుకు సంబంధించి, జనవరి 25లోపు పూర్తి వివరాలు స్పందించాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ …

Read More »

మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన ఆహ్వానం

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ఆరుదైన ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనమిక్‌ సదస్సులో పాల్గొనాల్సిందిగా కోరుతూ ఫోరం నిర్వాహాకులు కేటీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. 48వ వరల్డ్ ఎకనమిక్‌ సమావేశాలు స్విట్జర్లాండ్‌లోని దావోస్ పట్టణంలో రెండు రోజులపాటు(జనవరి 18, 19వ తేదీలు) జరగనున్నాయి. సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెయ్యి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, ఎంపిక చేసిన రాజకీయ నాయకులు, అకాడమీషియన్లు, ఎన్జీవో ప్రతినిధులు, ఆధ్యాత్మికవేత్తలు, మీడియా ప్రముఖులు …

Read More »

బ్రేకింగ్ న్యూస్ …కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణ..!…

వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో కాళీ ఏర్పడిన కర్నూల్ స్థానిక సంస్థల స్థానానికి 2018 జనవరి 12 న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికకుగానూ దాఖలైన నామినేషన్లలో బీఎస్పీ అభ్యర్ధి దండు శేషుయాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. బుధవారం నామినేషన్ల పరిశీలనలో శేషుయాదవ్ పై గూడూరు ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాడు. దీనిపై అధికారులు విచారణ చేయగా వాస్తవమని తేలడంతో …

Read More »

విజయ్ సాయి మరణం గురించి షాకింగ్ నిజాలు చెప్పిన వనితా రెడ్డి.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ విజయ్ సాయి ఇటివల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెల్సిందే .అయితే తన మరణానికి భార్య అయిన వనితా రెడ్డి కారణం అని ఏకంగా సెల్ఫి వీడియో తీసుకొని మరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు .ఈ వీడియోలో విజయ్ సాయి తన భార్యపై పలు ఆరోపణలు కూడా చేశారు . విజయ్ సాయి మరణం తర్వాత అతని భార్య వనితా రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు .తాజాగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat