పేద ప్రజల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేసారు.మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.నల్లగొండ జిల్లాలోని హలియా మండల కేంద్రంలో నిరుపేద క్రిస్టియన్లకు ప్రభుత్వం తరపున ఉచితంగా వస్ర్తాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు నిరుపేదలను ఓటు బ్యాంకుగానే చూశారని చెప్పారు. కానీ తమ ప్రభుత్వం పేదల కోసం …
Read More »Blog Layout
రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తాం..ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్ఫష్టం చేశారు. ఇవాళ ఆమె ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ నిర్మాణ పనులను ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక యువత ఉద్యోగాల కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఐటీ హబ్ పూర్తయితే ఖమ్మంలోనే ఉపాధి దొరుకుతుందని భరోసానిచ్చారు. ఖమ్మంతో పాటు …
Read More »రాహుల్ గాంధీ పై బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన వాఖ్యలు
రాహుల్ గాంధీ గాలిలో తిరిగి చెప్పిన గాలి మాటలు గాలిలోనే కొట్టుకుపోయాయని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు . గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు.గుజరాత్లో బీజేపీ విజయానికి కార్యకర్తలు ఎంతో కృషి చేశారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ ఫథకాలను బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారన్నారు.గుజరాత్లో అభివృద్ధి ఎజెండానే తప్ప ఎలాంటి …
Read More »రెండు రాష్ట్రాల్లో విరబూసిన కమలం
గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే..ఈ నేపధ్యంలో ఇటు గుజరాత్, అటు హిమాచల్ ప్రదేశ్ లలో బీజీపీ తన విజయపతాకం ఎగురవేసింది. గుజరాత్ లోని మొత్తం 182 స్థానాల్లో వందకు పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో ఉంది. మరో వైపు హిమాచల్ ప్రదేశ్ లోని 68 స్థానాల్లో దాదాపు 40 కిపైగా స్థానాలను కైవసం చేసుకుంది. గుజరాత్ తో ఆరోసారి అధికారం …
Read More »2017 – ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఇయర్ ”దిల్రాజు”
సినీ ఇండస్ర్టీలో నిర్మాతగా కొనసాగడం అంత ఈజీ కాదు. అందులోనూ స్టార్ హీరోలతో సినిమాలు రూపొందిస్తూ.. చిన్న సినిమాలకు సైతం ప్రాణం పోస్తూ ఏళ్ల తరబడి స్టార్ ప్రొడ్యూసర్గా ఉండటం నిజంగా గొప్ప విషయమే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ కోవకే చెందుతాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కాదు.. కాదు.. ఒప్పుకుంటున్నారు. రెండు, మూడేళ్లపాటు సరైన హిట్లులేక భారీ నష్టాల్లో కూరుకుపోయిన దిల్ రాజు గతేడాది వరకు ఇదే …
Read More »ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సినిమా గురించి మరో హట్ టాపిక్…
జూ.ఎన్టీఆర్ ఊసరవెల్లిలో చెప్పిన ‘కరెంట్ తీగ కూడా నాలానే సన్నగా ఉంటుంది.. కానీ పట్టుకుంటే దానమ్మ షాకే అనే డైలాగ్ చాలా పాపులర్. ఇప్పుడు మళ్లీ ఆ కరెంట్ తీగ తరహాలో సన్నగా మారడానికి సిద్దమైపోతున్నారట. తాజాగా త్రివిక్రమ్తో సినిమా మొదలుకావడంతో.. బరువుపై మరోసారి ఆయన ఆలోచనలో పడ్డారట.యంగ్ టైగర్ ఎన్టీఆర్ 28వ సినిమా అక్టోబర్ నెలలో హైదరాబాద్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. …
Read More »జగన్ దెబ్బకి.. టీడీపీ బ్యాచ్ మొత్తం ఈ స్థాయిలో భయపడుతుందా..?
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో భాగంగా ప్రజల పై కురిపిస్తున్న హామీల వర్షంలో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో పాదయాత్రలో ఉన్న జగన్ తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పెన్షన్లు వెయ్యి నుంచి రెండువేల రూపాయలకు పెంచుతామని, నిరుద్యోగ భృతి చేనేతలకు 45 ఏళ్ళకే పెన్షన్లు, విద్యార్థులకు భారీ ఉపకార వేతనాలు ఇలా …
Read More »రామన్నా కంగ్రాట్స్.. థ్యాంక్స్ అర్జున్ రెడ్డి.. కేటీఆర్
ఇప్పటికే పలు జాతీయ అవార్డులను దక్కించుకొన్న ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావుకు ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తు తున్నాయి … Ramanna, congratulations on winning "Leader of the Year" award! Wishing you super duper health selfishly because we need you …
Read More »ఆదివారం తవ్వకాల్లో కొన్ని బయటపడ్డాయి…అవి..ఏంటివి…?
కొన్నేళ్లుగా కర్నూల్ జిల్ల చెన్నంపల్లి కోటలో గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అధికారులే ఏకంగా రంగంలోకి దిగి పోలీసు బందోబస్తు మధ్య ఈనెల 13 నుంచి కోటపై తవ్వకాల పనులు చేపట్టారు. మొదటి రోజు గ్రామస్తులు అడ్డుకోవడంతో వారితో ఓ కమిటీని ఏర్పాటు చేసి తవ్వకాల పనులు ముమ్మరం చేశారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ …
Read More »అమ్మతోడు.. ఇక పవన్ కళ్యాణ్ జోలికి రాను … కత్తి మహేష్
మొన్నటి వరకు పవర్స్టార్ పవన్ కల్యాణ్పై అన్ని విధాలా సందర్భానుసారంగా విమర్శల దాడి చేస్తూ చివరికి ఆయన అభిమానులను, జనసేన పార్టీని సైతం విడిచిపెట్టకుండా తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అమ్మతోడు ఇక పవన్ కల్యాణ్ జోలికి రానంటున్నాడు. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించాడు కత్తి మహేష్. అయితే, తాజాగా.. తన ఫేస్బుక్లో లైవ్ నిర్వహించిన …
Read More »