Blog Layout

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యేంత‌వ‌ర‌కు.. నా ఊపిరి ఆగ‌దు..!

జ‌గ‌న్ చేపట్టిన పాద‌యాత్ర అనంత‌పురం జిల్లాలో దుమ్మురేపుతోంది. టీడీపీ కంచుకోట‌గా ఉన్న అనంతలో చాలా ఏళ్ళ‌గా ప‌రిటాల హావా కొన‌సాగుతోంది. దీంతో అక్క‌డ టీడీపీ ఆధిప‌త్యాన్ని బ్రేక్ చేయాడానికి వైసీపీ కూడా గట్టిగానే ప్ర‌య‌త్నిస్తోంది. ఇక ఈ నేప‌ధ్యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో రాప్తాడు ఇన్‌చార్జ్ తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి మాట్లాడుతూ.. అనంతో ప‌రిటాల కుటుంబం చేస్తున్న దాడులకు.. దౌర్జ‌న్యాల‌కు భ‌య‌ప‌డే ప్ర‌శ‌క్తే లేద‌ని ఫైర్ …

Read More »

మోదీ అడ్డాలో.. నువ్వా-నేనా.. గెలిచేది ఎవ‌రో తేల్చేసిన లగడపాటి స‌ర్వే..!

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల మొదటి దశతో సగభాగం పోలింగ్‌ పూర్తయింది. మిగిలిన సగభాగం నియోజకవర్గాలకు డిసెంబర్‌ 14వ తేదీన పోలింగ్‌ జరగబోతోంది. పశ్చిమ భారతదేశంలోని ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. గుజరాత్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలే 18 మాసాలలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయని దేశంలో చాలామంది భావిస్తున్నారు. ఇక మోదీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్‌లో జరగతున్న ఎన్నికలు మోడీకి …

Read More »

పెళ్లి కొడుకు ఎవరో తెలియకుండానే పెళ్లికి సిద్ధంకండి అన్నట్టుగా ఉంది…పవన్ కల్యాణ్ మాటలు

పవన్‌ కల్యాణ్‌ రాజకీయంపై ప్రొఫెసర్‌ నాగేశ్వర ఘాటైన విశ్లేషణ చేశారు. పవన్‌ కల్యాణ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ పాలిటిక్స్‌ చేస్తున్నారని మండిపడ్డారు. పవన్‌ తాజా పర్యటనలో కొత్తదనం ఏమీ లేదన్నారు. మీడియా హడావుడి మాత్రమే ఉందన్నారు. పవన్‌ కల్యాణ్‌ వీడియోలు య్యూటూబ్‌లో అప్‌లోడ్ చేస్తే లక్ష మంది చూస్తారన్న ఉద్దేశంతోనే మీడియా సంచలనం చేస్తోందన్నారు.విరామం ఉన్నప్పుడు పవన్‌ కల్యాణ్ రాజకీయ తీర్థ యాత్రలు చేస్తున్నారని నాగేశ్వర్ విమర్శించారు. ప్రతిపక్షంపై రాళ్లేయడం బాగానే …

Read More »

ప‌వన్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ అంద‌రూ గూండాలే.. క‌త్తి మ‌హేష్‌

బిగ్‌బాష్ షో (తెలుగు) పుణ్య‌మా అంటూ అటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌తోపాటు.. ఇటు వెండితెర ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్‌. మ‌రి బిగ్‌బాస్ షో ద్వారా వ‌చ్చిన క్రేజ్ స‌రిపోలేదో ఏమో గానీ.. ఆ షో నుంచి బ‌య‌టికి వ‌చ్చిన వెంట‌నే ప‌వ‌ర్ స్టార్‌ను టార్గెట్ చేస్తూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు యాంటీగా మారారు క‌త్తి మ‌హేష్‌. ఆ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో విలేక‌రి …

Read More »

గుజరాత్ ఎన్నికలు -గెలుపు ఎవరిది .లేటెస్ట్ సర్వే ..?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో నేడు రెండో దశ పోలింగ్ జరుగుతున్న సంగతి తెల్సిందే .ఇప్పటికే ముగిసిన తొలిదశ పోలింగ్ లో మొత్తం అరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదు అయింది .తొలిదశలో మొత్తం ఎనబై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది.రెండో దశలో మిగిలిన తొంబై మూడు స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది .ఎంతో రసవత్తరంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎనిమిది వందల యాబై …

Read More »

వచ్చే ఎన్నికల్లో పరిటాల కుటుంబాన్ని ఓడించేందుకు సిద్ధం..ఎవరో తెలుసా..?

రాప్తాడు నియోజక వర్గంలోని పాపంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రకాశ్ రెడ్డి… పల్లెల్లో రైతులు లేకుండా చేసిన ప్రభుత్వం ఇది అని విమర్శించారు. తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేని మంత్రి పదవి ఉంటే ఎంత ఊడితే ఎంత అని పరిటాల సునీతను ప్రశ్నించారు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం దౌర్జన్యాలు ఇక ఎంతో కాలం సాగవన్నారు జగన్ పాదయాత్రలో భాగంగా నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ తోపుదుర్తి …

Read More »

సొంత వదినతో ఇలా చేయ్యడం దారుణం…

దేశంలో నేరాలు..హత్యలు..ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వదినతో బలవంతంగా తన పెళ్లి చేయడాన్ని జీర్ణించుకోలేని వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని గయా జిల్లా వినోబానగర్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న మహదేవ్ దాస్‌(15)కి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తన సొంత వదినతో ఇటీవల వివాహం జరిపించగా.. ఈ తంతు పూర్తయిన కొద్దిగంటల్లోనే మహదేవ్ తనువు చాలించాడు. ఇద్దరు పిల్లలు, తన కంటే పదేళ్లు పెద్దవయసు ఉన్న …

Read More »

ఈ నెల 22న ఘనంగా క్రిస్మస్ విందు

గులాబీ ద‌ళ‌పతి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స‌ర్వ‌మ‌త‌స్థుల సుఖ‌సంతోషాల కోసం కృషి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బతుకమ్మ, బోనాలతో పాటు రంజాన్, క్రిస్మస్ లకు కూడా భారీగా నిర్వహించడం ద్వారా అన్ని మ‌త‌స్థులు ఆనందోత్సాహాల మ‌ధ్య ఉండేలా…ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపధ్యంలో ఈ నెల 22న నగరంలోని నిజాం …

Read More »

ప‌రిటాల రవి చనిపోయినప్పుడు ఎంత జనం వచ్చారో… అంతకంటే ఎక్కువగా వైఎస్ జగన్ ప్రజా సంకల్పాయాత్రకు..!

వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ప్ర‌స్తుతం అనంత‌పురుం జిల్లాలో కొన‌సాగుతోంది. రోజు రోజుకి పాద‌యాత్ర‌కు ప్ర‌జాస్పంద‌న పెరుగుతోందే త‌ప్ప త‌గ్గ‌డంలేదు. అదికూడా టీడీపీకి కంచుకోట‌లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రూ ఊహించ‌నంత ప్ర‌జా స్పంద‌న పాద‌యాత్ర‌కు వ‌స్తోంది. ప్రజాసంకల్పయాత్ర బుధవారం రుద్రంపేట బైపాస్‌ శివార్ల నుంచి మొదలైంది. జగన్‌ను కలిసేందుకు యువకులు, మహిళలు, వృద్ధులు ఉదయం నుంచే శిబిరానికి భారీగా తరలివచ్చారు. ప్రతీ ఒక్కరినీ జగన్‌ ఆప్యాయంగా పలకరించారు. పరిటాల కోటలో జగన్మోహన్ …

Read More »

అమ‌రావ‌తి డిజైన్స్‌.. తెలుగు త‌నం ఉట్టి ప‌డేలా నేను ఇచ్చిన‌ డిజైన్లు చెత్త‌బుట్ట‌లో వేశారు..!

అమరావతి రాజధాని భవన నిర్మాణాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శకుడు రాజమౌళి సూచనలు, సలహాలు కోరిక సంగతి తెలిసిందే.  కొన్ని నెల‌ల క్రితం నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించిన భావన నమూనాలు ప‌రిశీలించిన చంద్ర‌బాబు.. వాటికి తెలుగుదనం ఉట్టిపడేలా మార్పులు చేర్పులు చేయాలనీ సూచించారని.. అందుకోసం దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని ఆయనను పిలిపించి లండన్ పర్యటించాలని కోరిన సంగ‌తి తెలిసిందే. అయ‌తే తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన రాజ‌మౌళి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat