Blog Layout

ఆస్ట్రేలియాలో ఘనంగా దీక్షా దివాస్..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏనిమిది సంవత్సరాల క్రితం కేసీఆర్   చేపట్టిన ‘దీక్ష’ ను గుర్తుచేసుకుంటూ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ రాపోలు , న్యూ వేల్స్ ఇంచార్జి విక్రమ్ కటికనేని ఆధ్వర్యంలో ‘కేసీఆర్  దీక్ష దివస్’ ను ఘనంగా నిర్వహించారు. ప్రవాస తెలంగాణ బిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముందుగా శాంతి యాత్ర ప్రారంభించారు,గులాబీ జెండాలు …

Read More »

నాలుగు రోజుల కిందటే పూడ్చిపెట్టడానికి గుంత తవ్విన దుర్మార్గుడు

వివాహమై విడాకులు తీసుకున్న యువతిని మోసం చేయడంతో పాటు పెళ్లికి ఒత్తిడి చేయడంతో దారుణంగా హత్య చేసిన ఉదంతమిది. కర్నూల్ జిల్లా డోన్‌ లోని కొండపేటకు చెందిన వివాహిత రమిజ దారుణహత్యకు గురైంది. ఆమె ప్రియుడు సిద్ధూ ఆమెను నమ్మించి ఓ పథకం ప్రకారం దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా డోన్‌ పట్టణానికి చెందిన సిద్ధు, రమిజ …

Read More »

‘మన నగరం’ పేరుతో టౌన్‌హాలు సమావేశాలు..మంత్రి కేటీఆర్

‘మన నగరం / ఆప్నా షెహర్’ పేరుతో వచ్చే వారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో టౌన్ హాలు సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రికల్వకుంట్ల తారకరామారావు ట్వీట్ చేశారు. హైదరాబాద్ నగరంలో సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు, ఎన్జీవోలతో నేరుగా చర్చించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజల ప్రాధాన్య అంశాలపై టౌన్‌హాలు వేదికగా చర్చిస్తామని …

Read More »

చంద్ర‌బాబుకు మ‌రో షాక్.. పోల‌వ‌రంపై సీబీఐ విచార‌ణ‌కు మోడీ స‌ర్కార్ ఆదేశం..!?

కేంద్ర ప్ర‌భుత్వంతో పోట్లాడి మ‌రీ.. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ను తీసుకున్న చంద్ర‌బాబు స‌ర్కార్.. ప్రాజెక్టు నిర్మాణాన్ని అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేస్తుందా..? ఇదే ఇప్పుడు నీటి రంగ నిపుణుల‌ను, రైతు సంఘాల నేత‌ల‌ను వెంటాడుతున్న ప్ర‌శ్న‌. నిజం చెప్పుకోవాలంటే పోల‌వ‌రం ప్రాజెక్ట్ ఎప్పుడో జాతీయ హోదా పొందింది. అయితే, దీని నిర్మాణ బాధ్య‌త‌ను తామే చూసుకుంటామ‌ని కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు అంటున్నా.. వినిపించుకోని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. లేదు.. …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు

తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్ చరణ్ దంపతులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనార్ధం నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న రామ్ చరణ్ దంపతులకు టిటిడి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని రామ్ …

Read More »

బ్యాకే అదిరింది.. దిమ్మే తిరిగింది..!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ, నితిన్ కాంబోలో తెర‌కెక్కిన జ‌యం చిత్రంలో హీరోయిన్‌గా న‌టించి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది స‌దా. మ‌హారాష్ట్ర‌కు చెందిన ఈ బ్యూటీ త‌న పాస్‌పోర్టులో ఉన్న స‌దాహ్ మ‌హ్మ‌ద్ స‌య్య‌ద్ అనే త‌న పేరులోని మొద‌టి రెండు అక్ష‌రాల పేరుతో ఇండ‌స్ర్టీలో సెటిలైంది. అయితే, వెళ్ల‌వ‌య్యా వెళ్లూ.. అంటూ జ‌యం సినిమాలోని త‌న డైలాగ్‌తో ఫేమ‌స్ అయిన ఈ భామ‌కు కెరియ‌ర్ ప్రారంభంలో మంచి అవ‌కాశాలే వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌రువాత …

Read More »

ప్ర‌తి రోజు స్వ‌ర్గం చూస్తుంది..!!

అక్కినేని నాగార్జున హీరోగా న‌టించిన సూప‌ర్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండ‌స్ర్టీలోకి ఆరంగ్రేటం చేసింది అనుష్క‌. అనుష్క లెగ్ మ‌హిమో.. మ‌రేమోగాని.. ఆమెను వ‌రుస అవ‌కాశాలు చుట్టుముట్టాయి. ఒకానొక టైమ్‌లో ఆమె కాల్షీట్లు లేక కొన్ని భారీ సినిమాల‌ను సైతం వ‌దులుకుంది ఈ స్వీటి. అంతేకాదు, ఒక‌ప్పుడు లేడీ ఒరియంటెడ్ సినిమాలంటే విజ‌య‌శాంతేన‌ని బ్రాండ్ ఉండేది.. కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ అనుష్క‌ సొతం. అంత‌లా త‌న బ్రాండ్ ఇమేజ్‌ను …

Read More »

దివ్యాంగుల కోసం ప్రత్యేక ఐటీ పార్కు..మంత్రి తుమ్మల

ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… తెలంగాణలో ఏ ఒక్కరూ అన్యాయానికి గురి కావొద్దనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారని అన్నారు. దివ్యాంగులకు రిజర్వేషన్ ను 3 శాతం నుంచి 4 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకున్నామని, నెలకు …

Read More »

శ్రీ‌కాంతాచారికి…తెలంగాణ ఘ‌న నివాళి

తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి ఎనిమిదో వర్థంతిని తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి మరణం బాధాకరమన్నారు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి. హైదరాబాద్ గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర శ్రీకాంతాచారికి ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడులో మంత్రి జగదీష్‌ రెడ్డి, విప్ …

Read More »

కొలువుల పై కొట్లాట ఏందీ…. మీ కథ ఏందీ?  టీఆర్ఎస్ డెన్మార్క్‌

లక్షకు లోపు కొలువులు ఇంకా ఒక సంవత్సరం లోపే  ప్రభుత్వం ఇస్తామంటుంది కదా  అయినా ఆగకుండా  ఎందుకింత షో చేస్తుండ్రు? మీ లెక్క చుస్తే వచ్చే ఎన్నికల తర్వాత మీ కొలువుల కొరకు చేస్తున్నట్లుంది. ప్రతి పక్షాలను చుస్తే బాధ వేస్తుంది,సరైన దిశలో పోరాటం చేపించే నాయకుడు కరువైండు.ప్రతిపక్షాలు పోరాడడం లో తప్పు లేదు కానీ సరైన సమస్యని ఎంచుకొని చేస్తే బాగావుంటది. ఈ మూడు ఏండ్ల లో జరుగుతున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat