Blog Layout

కర్నూల్ జిల్లాలో టీడీపీ సీనియర్‌ నాయకుడు మృతి

ఏపీలోని కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు, టీడీపీ సీనియర్‌ నాయకుడు సంపతి ధనారెడ్డి(68) మంగళవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్నూలులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పార్థివ దేహాన్ని స్వగృహానికి తరలించారు.ఈ విషయం తెలిసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ మైనార్టీ …

Read More »

మెగా మేన‌ల్లుడు మ‌ళ్లీ ఆక‌ట్టుకున్నాడు.. ఈ సారి ఏకంగా..!

ప్ర‌స్తుతం తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌, అచ్చు చిరు డ్యాన్స్‌ను యాజ్‌టీజ్‌గా దించేయ‌గ‌ల హీరోల‌లో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఒక‌రు. సాయి ధ‌ర‌మ్‌తేజ్‌ను సినీ ఇండ‌స్ర్టీకి ప‌రిచ‌యం చేసింది ప‌వ‌న్ క‌ల్యాణే అయినా.. సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టన మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేస్తుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. అయితే, సాయి ధ‌ర‌మ్‌తేజ్ మెగా కుటుంబం నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ సినీ ఇండ‌స్ర్టీలో మాత్రం అంద‌రివాడుగా గుర్తింపు పొందాడు. …

Read More »

ఆ వార్తల్లో నిజం లేదు..

ఈరోజు ప్రారంభమైన  మెట్రోరైల్  ప్రారంభోత్సవ పలకపై తన పేరు లేకపోవడంతో తాను రాజీనామా చేశానంటూ, బీసీ లకు చెందిన వ్యక్తిని కాబట్టే తన పేరు వెయలేదంటూ తాను పేర్కొన్నట్టు నేడు కొన్ని సోషల్మీ డియా లో వచ్చిన తప్పుడు వార్తలపై కఠిన చర్యలను తీసుకోవాలని కోరుతూ నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేడు సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మెట్రో రైల్ ప్రారంభోత్సవ౦ సందర్బంగా అవమానం జరిగిందని ఈ విషయం …

Read More »

జీఈఎస్ తో భారత్-అమెరికా బంధం బలోపేతం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కేవలం సిలికాన్ వ్యాలీతో హైదరాబాద్ ను అనుసంధానం చేసేది మాత్రమే కాదని, భారతదేశం-అమెరికా మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడి అభిప్రాయపడ్డారు. భారత్ లో పెట్టుబడులు పెట్టాలని, మేకిన్ ఇండియాలో, దేశ అభివృద్ధి కథలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. హెచ్‌ఐసీసీలో జీఈఎస్-2017 ను ఆయన ప్రారంభించి, ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని …

Read More »

ఇవాంకకు మోదీ స్పెషల్‌ గిఫ్ట్‌

గ్లోబల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ సమ్మిట్‌ 2017 కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు, కూతురు ఇవాంక ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రత్యేక బహుమతిని అందించారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న సాదేలీ రకానికి చెందిన రేఖాగణిత పునారావృత నమూనాలతో కూడిన మైక్రో మోజాయిక్ బాక్స్‌ను ఆమెకు అందజేశారు. అత్యంత నైపుణ్యంతో తయారుచేసే ఈ బాక్స్‌ ను ప్రధాని సూరత్ నుంచి తెప్పించి …

Read More »

నేను తెలంగాణకు చిన్నమ్మను.. సుష్మాస్వరాజ్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఈ రోజు మంగళవారం ప్రారంభ‌మైన (జీఈఎస్‌) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు ..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…తనకు ఇక్కడి సంస్కృతి సుపరిచితమని.. తనను అందరూ తెలంగాణ చిన్నమ్మ అని పిలుస్తారన్నారు. సాంప్రదాయ, ఆధునీకరణ పరిపూర్ణ మేళవింపు తెలంగాణ అన్నారు. మహిళా సాధికారత కోసం ఎన్నో చర్యలు చేపట్టాం. అమెరికా చూపిస్తున్న ఆసక్తి ప్రశంసదాయకం. మోదీ …

Read More »

చరిత్రలో మొదటి సారి మహిళా డ్రైవర్లతో మెట్రో ప్రారంభం..

హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత ఆయన మెట్రో రైల్‌లో ప్రయాణించారు. మియార్‌పూర్ నుంచి కూకట్‌పల్లి వరకు, కూకట్‌పల్లి నుంచి మియాపూర్‌ వరకు ఆయన ప్రయాణించారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్, మెట్రో రైల్ …

Read More »

ఆ హీరోను ముద్దు పెట్టుకోవాలని ఉంది.. ప్రపంచ సుందరి

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్‌ను వెండితెరపై ముద్దు పెట్టుకోవాలని ఉందని ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ మనసులోని మాటను వెల్లడించింది. అందమంటే శారీరక సౌందర్యం కాదు.. మానసిక సౌందర్యమన్నారు. భారత్‌లో మహిళలందరూ ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్నారని, స్నేహపూర్వక సమాజాన్ని వారు కోరుకుంటున్నట్లు చెప్పారు. బాలీవుడ్ మూవీ ‘పద్మావతి’ పెను వివాదంలో చిక్కుకున్నా.. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్న నటి దీపికా పదుకొనేను చూసి …

Read More »

అమెరికాకు భారత్‌ అసలైన మిత్ర దేశం..ఇవాంకా

వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్)లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా.. హైదరాబాద్‌పై ప్రశంసలు కురిపించారు. భాగ్యనగరాన్ని ఇన్నోవేషన్ హబ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇండియా అని, ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముత్యాల నగరం తొలిసారి ఆతిథ్యమిచ్చిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్‌కు వచ్చిన 150 దేశాలకుపైగా ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఇండియా, అమెరికా మధ్య …

Read More »

“దేవుడి”తో సురేష్ రైనా పుట్టిన రోజు వేడుకలు ..

టీంఇండియా స్టార్ ఆటగాడు సురేష్ రైనా తన ముప్పై ఒక్కటి వ జన్మదిన వేడుకలను నిన్న సోమవారం జరుపుకున్నారు .అయితే రైనా పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ క్రికెట్ గాడ్ ,టీం ఇండియా లెజండరీ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆయన కుటుంబాన్ని తన ఇంటికి ఆహ్వానించాడు .ఈ సందర్భంగా తన కుటుంబంతో సహా ఇంటికి వచ్చిన రైనా చేత కేకును కట్ చేయించాడు మాస్టర్ బ్లాస్టర్ .ఆ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat