Blog Layout

చంద్ర‌బాబు ఖాతాలో మ‌రో ‘కేంద్ర ప‌థ‌కం ఖేల్ ఖ‌తం’!

కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాల‌కు చంద్రబాబు స‌ర్కార్ తూట్లు పొడుస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేసే ప‌థ‌కాల రూపురేఖ‌లను మార్చి త‌న ఖాతాలో వేసుకునే ప‌నిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. పోనీ పేరు మార్చిన కేంద్ర ప్ర‌థ‌కాల ఫ‌లితాలు ప్ర‌జ‌ల‌కు అందుతున్నాయా? అంటే అదీ లేదు. వాటి ఫ‌లితాల‌ను కేవ‌లం టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ద‌క్కేలా ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తున్నారు ఆ పార్టీ …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర.. తొలివారం హైలైట్స్ ఇవే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర తొలివారం స‌క్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని ఎనిమిద‌వ‌రోజుకు చేరుకుంది. ఇక జగన్ పాదయాత్ర మొత్తం.. సభలు, సమావేశాలు, వివిధ సామాజిక వర్గాల నేతలతో భేటీలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. రెండు రోజుల పాటు వైసీపీ నేతలు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం సక్సెస్ అయిందని వైసీపీ వ‌ర్గీయులు చెబుతున్నారు. …

Read More »

మంచి నీటి కొరత లేకుండా చేశా౦.. కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మంచి నీటి కొరత లేకుండా చేశామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. నగరంలో మంచినీటి సమస్య లేదన్నారు. మంచినీటి సరఫరా విషయంలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీలో గత సంవత్సరంలోనే వెయ్యి కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ …

Read More »

క‌ర్నూలు గ‌డ్డ‌పై.. అడుగు పెట్టిన‌ క‌డ‌ప కింగ్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత పాద‌యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. పాద‌యాత్ర ఎనిద‌వ‌రోజున జ‌గ‌న్ క‌ర్నూలులో అడుగు పెట్టారు. గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ తరుపున గెలిచిన‌ క‌ర్నూలు జిల్లాలోని నేత‌లు టీడీపీ లోకి దూకారు. దీంతో క‌ర్నూలులో జ‌గ‌న్ పాదయాత్ర‌ను వైసీపీ సీరియ‌స్‌గా తీసుకుంది. జగన్ పాదయాత్రని ఎట్టి ప‌రిస్థితిలో అయినా సక్సెస్ చేసేందుకు వైసీపీ వర్గాలు తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. ఇలాంటి నేప‌ద్యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా క‌ర్నూలులో …

Read More »

గోడౌన్ల నిర్మాణానికి 1,024 కోట్లు.. మంత్రి హరీష్‌

తెలంగాణ రాష్ట్రంలో గోడౌన్ల నిర్మాణానికి రూ. 1,024 కోట్లు ఖర్చు చేసినట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గిడ్డంగుల నిల్వ సామర్థ్యం పెంపుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు 14.67 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్‌లను పూర్తి చేశామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోప్రభుత్వ గోడౌన్‌లు ఖాళీగాపెట్టి ప్రయివేటు గోడౌన్లలో మెటీరియల్ పెట్టేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వ …

Read More »

అందరం కలిసికట్టుగా బంగారు తెలంగాణను నిర్మించుకుందాం..ఈటెల

శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు.ప్రజా ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని మంత్రి ఈటల  స్పష్టం చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది అనడం తప్పు అని స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేసుకునేందుకే అప్పులు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  ప్రభుత్వ ప్రాధాన్యాలు మారుతున్నాయి …

Read More »

నా మొద‌టి కిస్‌ను డ‌బ్బుకోసం అమ్మేశా!.. లావ‌ణ్య త్రిపాఠి

ప్ర‌స్తుతం తెలుగు ఇండ‌స్ర్టీలో వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతున్న న‌టీమ‌ణుల్లో లావ‌ణ్య త్రిపాఠి ఒక‌రు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని అయోధ్యలో జ‌న్మించిన ఈ అమ్మ‌డు అందాల ర‌క్ష‌సి సినిమాతో తెలుగు ఇండ‌స్ర్టీలో అడుగు పెట్టింది. అందాల రాక్ష‌సి ఇచ్చిన హిట్ కిక్‌తో వ‌రుస ఆఫ‌ర్ల‌ను చేజిక్కిచుకుంటూ వ‌స్తోంది ఈ భామ‌. అంతేకాదు. ఈమె ఉంటే చాలు సినిమా స‌గం హిట్టే అన్న వ‌దంతు కూడా ఉంది సినిమా ఇండ‌స్ర్టీలో. అయితే, లావ‌ణ్య త్రిపాఠి …

Read More »

గుజ‌రాత్ డ‌ర్టీపాలిటిక్స్‌.. హార్ధిక్ ప‌టేల్‌ వీడియో లీక్‌..?

గుజరాత్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యాన ప‌టేల్ రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మ నేత హార్దిక్ ప‌టేల్‌కి షాక్ త‌గిలిందా.. ఓ హోట‌ల్ గ‌దిలో అమ్మాయితో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్న ఈ వీడియో రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద దుమార‌మే రేపుతోంది. సీడీలో వున్నది హార్ధిక్‌ తరహాలోవున్న వ్యక్తి ఓ మహిళతో క్లోజ్‌గా ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్ప‌టికే మోడీ టీమ్‌ను ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న ప‌టేల్ ఈ లీక్‌డ్ వీడియోతో బీజేపీకి త‌లొగ్గుతాడా..గుజ‌రాత్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న …

Read More »

విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై చంద్ర‌బాబు స‌ర్కార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు ఈ ఏడాది ఎక్కువే అని చెప్పాలి. అక్టోబ‌ర్ మాసంలో అయితే ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం. అందులోను కార్పొరేట్ క‌ళాశాల‌లైన‌ నారాయ‌ణ‌, శ్రీ చైత‌న్య కాలేజీల్లో చ‌దివే విద్యార్థులే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన వారిలో ఎక్కువ‌. ఓ వైపు త‌మ క‌ళాశాల ప్ర‌తిష్ట‌ను కాపాడుకునేందుకు ర్యాంకుల వేట‌లోప‌డి విద్యార్థుల‌పై ఒత్తిడి పెంచ‌డం.. మ‌రో వైపు త‌ల్లిదండ్రులు క‌ట్టిన‌ ఫీజుకు త‌గ్గ సౌక‌ర్యాలు …

Read More »

లక్షదాటిన కేసీఆర్ కిట్లు పంపిణి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్లు పంపిణి లక్షకు దాటింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించిన మహిళలకు 15 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను పెంచాలనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అలోచనలకు అనుగుణంగా దీనిని రూపొందించారు. ఈ సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సోమవారంనాటికి 1,00,160 బాలింతలకు కేసీఆర్ కిట్లను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat