శాసనమండలిలో విద్యుత్ సరఫరాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగావిద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడారు. ఇవాళ రాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 24 లక్షల కనెక్షన్లకు 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఐదు రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ప్రకటించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 9 గంటల విద్యుత్ సరఫరా జరిగిందన్నారు. …
Read More »Blog Layout
జగన్ స్పీచ్ నుండి పేలిన హైలెట్ డైలాగ్..!
ఏపీ ప్రజల కోసం వైసీపీ అధినే జగన్ మోమన్ రెడ్డి నవంబర్ 6న అంటే సోమవారం ప్రజాసంకల్ప యాత్ర గ్రాండ్గా ప్రారంభిచారు. మొదట వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించిన జగన్.. కుటుంబసభ్యులతో కలిసి.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జనసంద్రమైన ఇడుపులపాయ నుంచి ప్రజలతో మమేకమై.. పార్టీ నేతలు వెంటరాగా తొలి అడుగులు వేశారు. ఇక ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ అదరిపోయే ప్రసంగం చేశారు. …
Read More »ఇడుపులపాయలో మననేత వైఎస్ ను గుర్తు తెచ్చిన జగన్ స్పీచ్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు ఉదయం జగన్ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించారు. మొదట మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించిన వైఎస్ …
Read More »‘షాక్ థెరపీ’ పేరుతో సీక్రెట్ కెమెరా శృంగార వీడియోలు హల్ చల్
స్మార్ట్ఫోన్తో యావత్ ప్రపంచాన్నీ అందుబాటులోకి తెచ్చుకున్నామని ఒకవైపు మనం సంబర పడుతుంటే.. దాని దుష్ప్రభావాలూ చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం అరచేతిలో అశ్లీల చిత్రాలు చూస్తున్నారు. అయితే దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫి పెద్ద సమస్యగా మారింది. రహస్యంగా అమర్చిన కెమేరాల కారణంగా ప్రతి ఏడాది వేల కొద్ది లైంగిక నేరాలు జరుగుతున్నాయి. ఇలా రహస్యంగా చిత్రీకరించిన దృశ్యాల కోసం ఆన్లైన్లో వెతికేవారు ఎక్కువ అవుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు దక్షిణ …
Read More »చిన్నారి పెళ్లి కూతురా! నువ్వెక్కడ?
ఇక్కడ ఎవరు ఎవరినీ తొక్కేయరు.. తొక్కేయబడరు అంటూ రొటీన్ స్టేట్మెంట్లు ఇస్తుంటారు సినిమావాళ్లు. అవి విని నిజంగా అది నిజమో ఏమో అనుకుంటాం. కానీ, సరిగ్గా అలాంటి డైలాగ్లు చెప్పేటప్పుడే అతివీర భయంకరంగా నటించేస్తున్నారన్న విషయాన్ని గ్రహించలేం. ఇక్కడ తొక్కేయడం.. అరటిపండు తొక్క తీసి పండు మింగేయడం అన్నంత వీజీ అయిపోయింది. కాస్త పలుకుబడి, ఇంకాస్త క్రేజ్, చేతిలో రెండు హిట్లు ఉంటే చాలు తమకంటే తక్కువ రేంజ్ ఉన్న …
Read More »మాహానేత వైయస్ఆర్ గురించి.. జగన్ బ్లాస్టింగ్ స్పీచ్..!
రాష్ట్ర ప్రజలసమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మకమైన ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. కనీవినీ ఎరుగని రీతిలో.. అట్టహాసంగా ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ బ్లాస్టింగ్ ప్రసంగం చేశారు. ఇక ఆ ప్రసంగంలో జగన్ మాట్లాడుతూ.. దివంగత మహానేత రాజశేఖర రెడ్డికి మరణం లేదని… ఎందుకంటే ఆయన చనిపోయినా, ప్రతి గుండెలో ఆయన నిలిచే ఉన్నారని జగన్ …
Read More »ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలో బీజేపీకి బిగ్ షాక్ ..
ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో బీజేపీ పార్టీకి ఎవరు ఊహించని షాక్ తలిగింది .ఈ క్రమంలో నియోజక వర్గంలో ఒక ప్రముఖ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విభాగం ఏబీవీపీ ఘోర పరాజయం చవిచూసింది. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్ధిపై స్వతంత్రంగా పోటి చేసిన అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవడం విశేషం . అసలు విషయానికి వస్తే స్థానికంగా మహాత్మా గాంధీ …
Read More »జగన్ పాదయాత్ర కోసం.. పల్లె ప్రజలంతా ఏం చేసారో తెలుసా..?
ఏపీ ప్రజల కోసం, ప్రగతి కోసం ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కోసం 13 జిల్లాల్లో పాదయాత్ర చేసే జననేతకు స్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర గతిని మలుపుతిప్పే మహాక్రతువులో తాము సైతం భాగస్వాములం అవుతామని స్పష్టంచేస్తున్నారు. ఇక మహనేత వైఎస్ తనయుడుగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. దీంతో నాడు ప్రజల కోసం కనీ …
Read More »ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపుతా౦..మంత్రి ఈటల
ఎస్సీ వర్గీకరణ న్యాయమైన అంశమని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శాసనసభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఏవరూ కోరకపోయినప్పటికీ 29 నవంబర్ 2014 నాడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం పెట్టిందని గుర్తు చేశారు. ఆ రోజు ఎస్సీ వర్గీకరణపై ఈ సభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం అందరికీ తెలుసన్నారు. ఇప్పటి దాకా వాకౌట్ చేసిన కాంగ్రెస్.. పది సంవతసరాల పాటు …
Read More »మరో కథతో రెడీ అవుతోన్న ఎన్టీఆర్!
నట రుద్రుడు ఎన్టీఆర్ కథానాయకుడుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్ర పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై క్లాప్ కొట్టారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అంతలోపు సినిమాలో తమ పాత్రకి తగ్గట్టుగా ప్రత్యేకంగా సన్నద్ధమవుతారు. అయితే, ఆ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా రెండు నెలల సమయ ముంది. …
Read More »