Blog Layout

కేసీఆర్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు..!

ఎన్నో ఉద్యమాలు ,పోరాటాలనడుమ సాధించి  తెచ్చుకున్న స్వరాష్ట్రన్ని బంగారు  తెలంగాణ దిశగా నడిపిస్తున్నటీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందనే విషయం మనందరికీ  తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్, ‘పెళ్లిచూపులు’ మూవీ నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి నిర్మించనున్నారు. అయితే  ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ కావటంతో ప్రస్తుతం చిత్రబృందం నటీనటుల ఎంపిక మీద దృష్టిసారించినట్లు తెలుస్తోంది. దాంతో అందరీ …

Read More »

షారుఖ్‌ ఖాన్‌ కూతురు వేసుకున్న దాని ఖరీదు ఎంతో తెలుసా..?

బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌, సైఫ్‌ కూతురు సరా అలీఖాన్‌ ఎప్పుడు మీడియాకు కనిపించినా ఫ్యాషన్‌ ప్రపంచంలో అదొక సంచలనమే. అంతగా తమ ఫ్యాషన్‌తో, స్టైల్‌తో ఆకట్టుకోవడం ఈ టీనేజ్‌ గర్ల్స్‌ ప్రత్యేకత. ఇక ఈ లిస్ట్‌లోకే వస్తారు షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా.. లెటెస్ట్‌ స్టైల్‌ ఫాలో కావడంలో.. పాపులారిటీలో తను ఇతర సెలబ్రిటీ కిడ్స్‌కు ఏమాతం …

Read More »

ఆదోనిలో అంగన్‌వాడీ టీచర్‌నని చెప్పి ఆమె చేసే పని…ఇదా

ఏపీలో విచ్చలవిడిగా వ్యహిచారం నడుస్తున్నది. తాజాగా కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. వ్యహిచార నిర్వాహకురాలు, ముగ్గురు విటులను అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ అంకినీడు ప్రసాద్‌ నిందితుల వివరాలను వెల్లడించారు. ఎమ్మిగనూరు పట్టణం ఉప్పర కాలనీకి చెందిన గాండ్ల పద్మ అలియాజ్‌ రాధమ్మ అంగన్‌వాడీ టీచర్‌నని చెప్పి ఆదోని శ్రీనగర్‌ కాలనీలో 15 రోజుల క్రితం ఇల్లు అద్దెకు తీసుకుంది. ఎమ్మిగనూరు పరిసర …

Read More »

ఎమ్మెల్యే చింతమనేని పై పోలీస్ కేసు ..

ఏపీ అధికార పార్టీ టీడీపీ నేత ,దెందులూరు నియోజక వర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద కేసు నమోదు అయింది .గత మూడున్నర ఏండ్లుగా ఎమ్మెల్యే చింతమనేని మహిళలు, చిన్నారులపై దౌర్జన్యం చేస్తోన్న సంగతి విదితమే . ఈ క్రమంలో ఎమ్మెల్యే పై ,అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఇటీవల ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి శివారు లింగారావుగూడెంలో డ్రైనేజ్, రోడ్డు …

Read More »

రాధా, అవినాష్ రెడ్డి ల మధ్య చిచ్చు పెట్టిన గౌతమ్ రెడ్డి …

ఏపీ లో విజయవాడ మహానగర వైసీపీ పార్టీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్ధం కావడంలేదు .గతంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా,వైసీపీ మాజీ నేత గౌతమ్ రెడ్డి మధ్య చెలరేగిన వివాదం ఏర్పడిన సమయంలో తప్పు చేసిన గౌతమ్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు అయిన వైఎస్సార్ కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తీరుతో మళ్లీ …

Read More »

అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో ఆర్11ఎస్…

ఒప్పో ఆర్11ఎస్ ఫీచర్లు… 6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, …

Read More »

బిగ్ బ్రేకింగ్‌.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌.. చంద్రబాబు పాత్రలో న‌టించేది ఆ న‌టుడేనా..?

రామ్ గోపాల్ వర్మ త్వరలో తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లకల్లోలం సృష్టించడం ఖాయమేనా.. అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వర్మ ఎంచుకున్న సబ్జెక్ట్ అత్యంత వివాదాస్పదమైన అంశం. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి.. నివురుగప్పిన నిప్పులా కొందరి గుండెల్లో మాత్రమే రగిలిపోతున్న అంశాలపై వర్మ తన సినిమా ద్వారా …

Read More »

రొనాల్డో ఈ అవార్డు అందుకోవడం ఇది ఐదోసారి

పోర్చుగల్‌ దిగ్గజ ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రతిష్ఠాత్మక ‘ఫిఫా ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు-2017’ను అందుకున్నాడు. రొనాల్డో ఈ అవార్డు అందుకోవడం ఇది ఐదోసారి. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పోలింగ్‌లో మెస్సి, నెయ్‌మర్‌ నుంచి రొనాల్డో గట్టి పోటీ ఎదుర్కొన్నాడు. చివరికి వారిని వెనక్కినెట్టి రొనాల్డో ఫిఫా ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఎన్నికయ్యాడు. 2016లో కూడా ‘ఫిఫా ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు’ను రొనాల్డో అందుకున్న …

Read More »

గడువులోగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేస్తాం.. మహేందర్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం లో 52 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పైలాన్ పనులను, మహేశ్వరం మండలం కొత్తూరులో 3 కోట్లతో నిర్మించిన వ్యవసాయ మార్కెటింగ్ గోదాంను ఈరోజు  రవాణా మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఎల్ఏ తీగల కృష్ణారెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రం లో మహిళల కన్నీటి కష్టాలు లొలగించేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి …

Read More »

దేశ‌భ‌క్తి నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. సుప్రీం కోర్టు సంచ‌ల‌నం..!

దేశ ప్ర‌జ‌లు ఇక నుంచి సినిమా హాల్స్ లో జాతీయ గీతం వినిపించినపుడు తప్పనిసరిగా నిలబడి త‌మ దేశ భ‌క్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయ‌ప‌డింది. గతంలో సినిమా హాల్స్‌లో జాతీయ గీతం వినిపించాలని, ఆ సమయంలో ప్రతి ఒక్కరు లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని ఇచ్చిన తీర్పును సవరించేందుకు సుప్రీం కోర్టు అంగీక‌రించింది. జాతీయ జెండా నిబంధనల్ని సవరించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat