Blog Layout

యువతకు స్వయం ఉపాధి కోసం రెండు లక్షలు ఆర్ధిక సహాయం …

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రి వర్గం ఈ రోజు సమావేశం అయింది .ఈ సమావేశంలో పలు అంశాల గురించి చర్చించారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టే అమలు చేసే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మైనార్టీలు తప్పనిసరిగా లబ్ధి పొందేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. అంతే కాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో మైనార్టీలకు కనీసం 10శాతం కోటా …

Read More »

వాట్సాప్‌ వినియోగదారులకు శుభవార్త ..

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫేస్బుక్ తర్వాత స్థానాన్ని ఆక్రమించింది వాట్సాప్‌.నిత్యం ఏదో ఒక సమాచారాన్ని వాట్సాప్ ద్వారా బంధువులకు మిత్రులకు చేరవేసుకుంటూ రోజులో సగం సమయం దానికోసం వెచ్చిస్తున్నారు .ఇలాంటి తరుణంలో వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా ఆండ్రాయిడ్‌ కొత్త బీటా వెర్షన్‌లో గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సౌకర్యం ఉండబోతుంది .ప్రస్తుతం ఈ కొత్త వెర్షన్‌ను పరీక్షిస్తున్న వాబీటాఇన్ఫో వెబ్‌సైట్‌ ఈ …

Read More »

భారీగా పడిపోయిన బంగారం ధర

వరుసగా మూడో రోజు బంగారం ధర పడిపోయింది. సోమవారం రూ.200 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,450కి చేరింది. పండుగ సీజన్‌ ముగియడం, అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ మందగిండంతో పసిడి ధర పడిపోయినట్లు బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. రూ.50 పెరిగి కిలో వెండి ధర రూ.40,900గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల …

Read More »

రిచా షాకింగ్ డెషిష‌న్‌….

దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి రానా హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ లీడర్ .ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన అందాల రాక్షసి రిచా గంగోపాధ్యాయ్ .లీడర్ తర్వాత డార్లింగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ హీరోగా వచ్చిన మిర్చి ,మాస్ మహారాజు రవితేజ హీరోగా వచ్చిన సారోచ్చారు ,మిరపకాయ్ ,విక్టరి వెంకటేష్ హీరోగా వచ్చిన నాగవల్లి …

Read More »

మైనారిటీ పాఠశాలలు భేష్..! అసదుద్దీన్ ఒవైసీ ప్రశంస

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఎంతో సామాజిక మార్పుకు దోహదపడుతున్నాయని, పదేళ్లలో ఓ విప్లవం చూస్తామని హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్ ఓవైసీ అన్నారు. మైనారిటీల సంక్షేమంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నిర్వహించిన రివ్యూలో రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్వహణపై అసదుద్దిన్ ప్రత్యేకంగా మాట్లాడారు. చాలా మంది ముస్లింలు తమ పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. మైనారిటీ …

Read More »

నమ్మండి.. ఇప్పుడిదే కొత్త ట్రెండ్‌

‘అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట’ అన్న చందంగా పాపులారిటీ కోసం పాకులాడి ఉన్న పేరు కూడా ఖరాబ్‌ చేసుకున్నడు డిజైనర్‌ మెయికో బాన్‌. ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే ఫ్యాషన్‌ ఇండస్ట్రీకి తానేంటో చూపిద్దామని ఆయన చేసిన ప్రయత్నం తీవ్ర విమర్శలపాలైంది. ‘తొంగ్‌ జీన్స్‌’  పేరుతో బాన్‌ రూపొందించిన ఈ దుస్తుల్ని ఇటీవల టోక్యోలో జరిగిన అమెజాన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ప్రదర్శించారు. ఫస్ట్‌లుక్‌లోనే చూపరులకు కిరాక్‌ పుట్టించింది తొంగ్‌ జీన్స్‌. …

Read More »

డార్లింగ్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన స్వీటీ..!

ఈరోజు 38వ పుట్టినరోజు జరుపుకుంటున్న యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కు అనుష్క ప్రత్యేక బహుమతి ఇచ్చిందట.ప్రభాస్ ను సర్‌ప్రైజ్‌ చేసేందుకు అనుష్క స్పెషల్‌గా ప్లాన్‌ చేసిందట. ఒక డిజైనర్‌ వాచీని గిఫ్ట్‌గా పంపి అతడిని ఆశ్చర్యానికి గురిచేసిందని ‘బాలీవుడ్‌లైఫ్‌’ వెల్లడించింది. ప్రభాస్‌కు వాచీలంటే ఇష్టమని అందుకే అతడికి డిజైనర్‌ చేతిగడియారాన్ని బహుమతిగా ఇచ్చిందని తెలిపింది. పలు సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ప్రభాస్-అనుష్క పెళ్లి …

Read More »

చంద్రబాబు రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పలేదంట….?

ఒక అబద్దాన్ని కవర్ చేయడానికి వంద అబద్దాలు ఆడాలన్నది ఒక సామెత.ఇప్పుడు ఏపీ తెలుగుదేశం నేతల పరిస్థితి అలాగే ఉన్నట్లుగా ఉంది. మంత్రి పరిటాల సునీత ఒక అబద్దాన్ని ఎలా కవర్ చేయడానికి ప్రయత్నించారో చూడండి. మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం ఆమె మాటలు ఇలా ఉన్నాయి.ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పింది లక్షన్నర రూపాయలేనని సునీత అన్నారట. ఆదివారం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం …

Read More »

గోల్డెన్ టెంపుల్ తరహాలో చార్మినార్‌..కేసీఆర్ ఆదేశం..!

భారతదేశంలోనే చార్మినార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు . చార్మినార్ వద్ద పర్యాటకులను ఆకర్షించేలా అన్ని రకాల ఏర్పాట్లు ఉండాలి, పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ తరహాలో చార్మినార్‌ను అభివృద్ధి చేయాలని, సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 42 కిలోమీటర్ల మూసీ పరివాహక ప్రాంతం సబర్మతి నది ఫ్రంట్ తరహా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం. …

Read More »

గుజరాత్ రాష్ట్రంలో సంచలనం -నేతలను కొంటూ అడ్డంగా దొరికిన బీజేపీ ..

ప్రధాని నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .అయితే ఎన్నికల నోటిపికేషన్ రాకముందే అప్పుడే ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి పావులు కదుపుతుంది బీజేపీ పార్టీ . ఈ సందర్భంగా తమను బీజేపీ పార్టీలోకి వస్తే తనకు కోటి రూపాయలు ఇస్తామని, అడ్వాన్సుగా 10 లక్షలు ఇచ్చారని నార్త్ గుజరాత్ లో పతీదార్ అనామత్ ఆందోళన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat