ప్రముఖ సినీనటుడు రాజశేఖర్ను యాక్సిడెంట్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని పీవీ ఎక్స్ప్రెస్ హైవే పై రాజేంద్రనగర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వేగంగా వచ్చిన రాజశేఖర్ కారు.. రామిరెడ్డి అనే వ్యక్తి ఫార్చూనర్ కారును ఢీ కొట్టినట్టుగా సమాచారం. దీనిపై రాజశేఖర్తో వాగ్వాదానికి దిగిన రామిరెడ్డి, రాజశేఖర్ తన కారును ప్రమాదానికి గురి చేశాడని పోలీసులకు …
Read More »Blog Layout
బీజేపీ బలోపేతం..ఓ అందమైన కల అంటున్న మంత్రి కేటీఆర్
దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరణ గురించి బీజేపీ ప్రణాళిక వేయడం గురించి మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన రీతిలో స్పందించారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ అనేక అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీ విస్తరణ గురించి సదరు జర్నలిస్ట్ ప్రస్తావించడంతో…‘కలలు కనడంలో తప్పేం లేదు. బీజేపీ నేతలు తమది తాము జాతీయ పార్టీగా భావించుకుంటున్నప్పటికీ… దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటక మినహా మిగతా చోట్ల …
Read More »సంచలనం సృష్టిస్తున్న మంత్రి కేటీఆర్ కొత్త పాయింట్..!
టీం ఇండియా స్పూర్తితో ముందుకు సాగాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆచరణలో ఆ వైఖరిని ప్రదర్శించడం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి విషయంలో శీతకన్ను వేసినట్లు పలు ఉదంతాల్లో స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం చేయాల్సిన హామీలు కూడాఅమలు కాలేదని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన …
Read More »ఏర్పాట్లు భారీగా ఉండాలి…మంత్రి కేటీఆర్
కేసీఆర్ దయవల్ల జిల్లా వచ్చినందున తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు భారీగా ఉండాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు భారీ ఎత్తున స్వాగతం పలికి విజయవంతం చేయాలి అని మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 11న సిరిసిల్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకను పురస్కరించుకుని ఆదివారం మంత్రి కేటీఆర్ బైపాస్రోడ్డులోని సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలంతో పాటు సీఎం సభా స్థలి కోసం …
Read More »అశ్లీల వెబ్సైట్ల నిర్వాహకుడు దాసరి ప్రదీప్ అరెస్ట్
అశ్లీల వెబ్సైట్ల నిర్వాహకుడు దాసరి ప్రదీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. టాలీవుడ్లో ప్రముఖ హీరో, హీరోయిన్లు, సినీ ఆర్టిస్టుల ఫొటోలను మార్ఫింగ్ చేసి వెబ్సైట్లు నిర్వహిస్తున్నాడంటూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేయడంతో దాసరి ప్రదీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రదీప్ మొత్తం నాలుగు వెబ్సైట్లు నడుపుతున్నాడు. దాసరి ప్రదీప్ బిటెక్ చదివాడు. ప్రదీప్పై ఐటి యాక్ట్ ప్రకారం సెక్షన్ 67, సెక్షన్ 67ఏ ప్రకారం కేసులు నమోదు చేశారు. …
Read More »రేపు సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా
రేపటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు.మొదటి పర్యటనను సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ నియోజకవర్గం నుంచి ప్రారంబించాలని అనుకున్నారు . ఈ నేపధ్యంలో రాష్ట్ర౦లో భారీ వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో రేపు సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. తిరిగి ఈ నెల 13న నారాయణఖేడ్ లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.
Read More »కీలక అంశంపై కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ..!
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేంద్ర మంత్రికి కీలక సూచన చేస్తూ లేఖ రాశారు. విద్యుత్, టెలిఫొన్ మాదిరే ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ఒక ప్రాథమిక వినియోగ సేవగా (యూటిలీటీ) గుర్తించాలని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి మనోజ్ సిన్హాకు ఒక లేఖ రాశారు. జాతీయ స్ధాయిలో ఇంటింటికి ఇంటర్నెట్ ఏర్పాటు కార్యక్రమం ఏర్పాటు కోసం రైట్ అప్ వే చట్టం చేయాలని కోరారు. …
Read More »త్వరలో సింగరేణి యాత్ర చేపడుతా.. సీఎం కేసీఆర్
ప్రగతిభవన్లో సింగరేణి కార్మికులతో సీఎం కేసీఆర్ ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సింగరేణిలో పరిస్థితులు చక్కదిద్దాలని..త్వరలో సింగరేణి యాత్ర చేపడతానని సీఎం కేసీఆర్ అన్నారు.అంబేద్కర్ జయంతి రోజు సింగరేణికి సెలవుదినం. ఐఐటీ, ఐఐఎంలలో సింగరేణి కార్మికుల పిల్లలకు సీట్లు దొరికితే ఆ ఫీజంతా కంపెనీయే భరిస్తుందని సీఎం హామీనిచ్చారు. . ఆస్పత్రుల విషయంలో మీకు పూర్తి న్యాయం జరిగేటట్లు చూస్తమని సీఎం పేర్కొన్నారు. ఆరు …
Read More »ఏపీని మరోసారి ఘోరంగా మోసం చేసిన ప్రధాని మోదీ…!
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం.. అద్భుతమైన రాజధాని కట్టిస్తాం..పోలవరం పూర్తి చేయిస్తాం..అత్యుత్తమ విద్యా , వైద్య సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం..విభజనతో నష్టపోయిన ఏపీని అన్ని విధాల ఆదుకుంటాం అని 2014 ఎన్నికలకు ముందు తిరుమల వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు మోదీ..తీరా అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రజల ముఖాన పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు కొట్టాడు..ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు నోటుకు కేసులో దొరికిపోవడంతో మోదీకి …
Read More »కార్మికులకు రూ.10 లక్షలు వడ్డీలేని రుణం ..సీఎం కేసీఆర్
కార్మికుల ఇంటి నిర్మాణంకోసం 10లక్షలు వడ్డీలేని రుణాలిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు ప్రగతిభవన్లో సింగరేణి కార్మికులతో సీఎం కేసీఆర్ ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..టీబీజీకేఎస్ గెలించింది 2012లో..ఆ తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సింగరేణి గురించి ప్రజాప్రతినిధులతో గంటర్నరకుపైగా మాట్లాడినట్లు చెప్పారు. గతంలో కూడా టీబీజీకేఎస్ను గెలిపించారు. ఈ సారి గెలుపు సింగరేణి కార్మికుల గెలుపు కావాలన్నారు.కార్మికులు …
Read More »