సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ టీబీజీకేఎస్ విజయం సాధించడంతో సీఎం మీడియాతో మాట్లాడుతూ టీబీజీకేఎస్ను గెలిపించినందుకు కార్మికులకు కృతజ్ఞతలు చెప్పారు. కార్మికులకు అద్భుతమైన వెసులుబాటు కల్పించామని, చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయలేదని అన్నారు. ఉద్యోగాలు ఇప్పించేందుకు తప్పకుండా కారుణ్య నియామకం కింద పరిగణించి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. అలా కాని పక్షంలో రూ. 25 లక్షలు ఇస్తామని చెప్పామని, ఇచ్చిన హామీలన్నీ తూ.చ. తప్పకుండా నెరవేరుస్తామని …
Read More »Blog Layout
మహేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇలియానా..!
దేవదాసు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా గురువారం ముంబయిలో జరిగిన ఓ ఫ్యాషన్ కార్యక్రమానికి ఇలియానా హాజరైంది. ఈ సందర్భంగా తన సినిమాల గురించి, దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఇల్లి బేబి మహేష్ పై హాట్ కామెంట్స్ చేసింది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మహేష్ అంటే అసలు తెలియదని, ఆ తర్వాత మహేష్ గురించి తెలుసుకున్నానని పోకిరి సినిమా తర్వాత మహేష్ …
Read More »టీబీజీకేఎస్ను గెలిపించిన కార్మికులకు ధన్యవాదాలు…సీఎం కేసీఆర్
అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా..కార్మికులు టీబీజీకేఎస్ను ఏకపక్షంగా గెలిపించారన్నారు. కార్మికులంతా టీబీజీకేఎస్ను గెలిపించినందుకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.. ఇవాళ ప్రగతి భవన్లో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.సింగరేణి కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను తూచూ తప్పకుండా నెరవేరుస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కట్టారన్నారు. సింగరేణి ఎన్నికల్లో గతంలో 45 శాతం …
Read More »తల్లీకూతుళ్లకు ఒకేసారి పిల్లలు పుట్టడం నిజంగా అద్భుతం
తల్లీకూతుళ్లు ఒకేసారి తల్లులయితే? నిజంగా అద్భుతం కదూ. సిరియాకు చెందిన ఓ తల్లి, ఆమె కూతురు ఇలాగే ఒకేసారి మగ బిడ్డలకు జన్మనిచ్చారు. 42 ఏళ్ల ఫాతిమా బిరిన్సీ, ఆమె కుమార్తె 21 ఏళ్ల గేడ్ బిరిన్సీ టర్కీలోని కొన్యా నగరంలో సిజేరియన్ ద్వారా ఒకే సమయంలో పిల్లలకు జన్మనిచ్చారు. టర్కీకి చెందిన న్యూస్ వెబ్సైట్ ఎన్సాన్హబెర్ ఈ వార్తను ముందుగా ప్రచురించింది. తల్లీకూతుళ్లకు ఒకేసారి పిల్లలు పుట్టడం నిజంగా …
Read More »‘సింగరేణికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష’
సింగరేణికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. సింగరేణి చరిత్రలో ఎన్నడూలేని విధంగా 9 డివిజన్లను తెలుచుకున్నామని బాల్కసుమన్ తెలిపారు. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఎంపీ బాల్కసుమన్ మాట్లాడుతూ విపక్ష సంఘాల కుట్రలను కార్మికులు తిప్పి కొట్టారన్నారు. కోదండరాం పిలుపును సింగరేణి కార్మికులు తిప్పికొట్టారని, ఇప్పటికైనా కోదండరాం ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సింగరేణి …
Read More »టీడీపీతో పవన్ కటీఫ్.. ఇవిగో సాక్ష్యాలు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గురువారం టీడీపీ మంత్రి పితాని పవన్ గురించి మాట్లాడుతూ ఏ జెండా, ఎజెండా లేని పవన్ గురించి ఆలోచించే తీరిక సమయం తనకు లేవని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ.. వారికి తానెవరో తెలియదు, సంతోషమని పవన్ …
Read More »మృతదేహాలను ఇంత దారుణంగా
ఏపీలో కలకలం రేపిన ఒంగోలు నగరానికి చెందిన పాత ఇనుము వ్యాపారి పల్లపోతు శ్రీనివాసరావు, ప్రమీలారాణి దంపతుల మృతదేహాలను గురువారం పోలీసులు వెలికితీశారు. నిందితులు పూడ్చిన మృతదేహాలను డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు, రిమ్స్ వైద్యుల సమక్షంలో బయటకు తీశారు. దంపతులను అత్యంత కిరాతకంగా హతమార్చిన హంతకులు అంతే కిరాతకంగా నాలుగు అడుగుల గుంతలో పాతి పెట్టారు. మృతదేహాలను గోనె సంచిలో కుక్కినట్లు గోతిలో కుక్కారు. ఇదంతా చేసింది …
Read More »ప్రాక్టీస్లో స్మిత్కు గాయం.. టీ20 సిరీస్కు
భారత్తో టీ20 సిరీస్కు ముందు ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్కు గాయమైంది. గురువారం ప్రాక్టీస్లో పాల్గొన్న సమయంలో స్మిత్ భుజానికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన మేనేజ్మెంట్ సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎమ్మారై స్కాన్ నిర్వహించిన వైద్యులు గాయం తీవ్రమైందేమీ కాదని చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. టీ20కి సిద్ధం కావొచ్చని చెప్పడంతో వారంతా వూపిరి పీల్చుకున్నారు. మూడు టీ20 మ్యాచుల సిరీస్లో భాగంగా రాంచీలో తొలి …
Read More »యాంకర్ లాస్య ఎందుకు ఏడ్చింది.. షోలో ఏం జరిగిందో తెలియాలంటే..!
తెలుగు బుల్లితెర పై ఈ మధ్య ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ళు టీఆర్పీ పెంచుకోవడానికి ప్రోమోలతో ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయి. ఏదో హైప్ క్రియేట్ చేసి.. టీఆర్పీ పెంచుకోవడం కోసం ఇలా చేస్తున్నరన్న విషయం ప్రేక్షకులకు ఈజీగా అర్దం అవుతోంది. ప్రతి ఎపిసోడ్ కి అదే విధంగా క్రియేట్ చేయడంతో ఆఖరికి వారు నిజంగా ఏడ్చినా నటనే అనుకునే స్థాయికి ప్రేక్షకులు వెళ్లిపోయారు. ఈ మధ్య హీరో రానా ఒక టీవి …
Read More »పవన్ ట్వీట్ సాక్షిగా టీడీపీతో జనసేన తెగతెంపులు..బాబు కలవరం..
ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. అధికార టీడీపీ, జనసేనల మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండే అవకాశాలు దూరమవుతున్నాయి..చంద్రబాబు మాత్రం జనసేనతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాడు.. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే జనసేనతో పొత్తు కుదిరే అవకాశం కనిపించడం లేదు..వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించాడు. దీంతో మూడు పార్టీలు పోటీ చేస్తే ఓట్లు చీలి …
Read More »