rameshbabu
February 8, 2020 SLIDER, TELANGANA
572
కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఇటీవల నియామకమైన ఐఎఎస్ డా.శరత్ శనివారం మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర రోడ్లు,భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నూతన కలెక్టర్ శరత్ ను అభినందించారు.ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు,కొత్త స్కీమ్ లు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కృషి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలెక్టర్ కు …
Read More »
sivakumar
February 8, 2020 ANDHRAPRADESH, POLITICS
895
పోలీసులు 24 గంటలూ అందుబాటులో దిశ కంట్రోల్ రూమ్ ఉండేలా ప్రత్యేక యాప్ ను ప్రారంభించనున్నారు. రాజమహేంద్రవరంలో ‘దిశ’ మహిళా పోలీస్ స్టేషన్ ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటల పాటు దిశ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండనుంది. దిశ చట్టానికి …
Read More »
sivakumar
February 8, 2020 18+, MOVIES
1,975
శ్రియ..టాలీవుడ్ లో డాన్స్, యాక్షన్, మాటలు ఇలా అన్ని విభాగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. రెండు దశాబ్దాలు పూర్తి అయినా ఇప్పటికీ అదే అందం అదే నటన. ప్రస్తుతం ఎంతమంది అంతగత్తేలు ఉన్నా వారితో పోటీపడి నిలబడింది. అయితే పెళ్లి తరువాత ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ తగ్గిపోయిందనే చెప్పాలి. ఛాన్స్ లు మొత్తం తగ్గిపోయాయి. దీంతో తన సొంత టాలెంట్ బయటపెడుతుంది శ్రీయ. మొన్నటి వరకు బికినీలో కుర్రకారును …
Read More »
sivakumar
February 8, 2020 SPORTS
769
ఆక్లాండ్ వేదికగా శనివారం నాడు భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది కోహ్లి సేన. దాంతో బ్యాట్టింగ్ కు వచ్చిన కివీస్ ఓపెనర్స్ అద్భుతంగా రాణించారు. గుప్తిల్ 79 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. కెప్టెన్ లాథమ్ తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక మొదటి మ్యాచ్ లో సెంచరీ సాధించిన టేలర్ మరోసారి అద్భుతమైన బ్యాట్టింగ్ తో …
Read More »
sivakumar
February 8, 2020 18+, MOVIES
1,383
జబర్దస్త్ కామెడీ షో విషయంలో రోజురోజుకి వ్యవహారం వేడెక్కుతుంది. నాగబాబు, మల్లెమాల మధ్య విబేధాలు రావడంతో ఆయన షో ని వదిలేసి బయటకు వచ్చేసారు. ఇప్పుడు అదిరింది, లోకల్ గ్యాంగ్స్ షో లలో నటిస్తున్నారు. నాగబాబు జబర్దస్త్ ను వదిలేసినప్పటికీ అందులో జరిగే స్కిట్స్ లో మాత్రం ఆయనను వదలడం లేదు. అయితే ప్రస్తుతం అదిరింది షో లో జబర్దస్త్ పై పంచ్ లు వేస్తూ వస్తున్నారు. దీంతో మండిపడుతున్న …
Read More »
sivakumar
February 8, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,258
గత రెండురోజులుగా చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. దాంతో టీడీపీ నేతలనుకలవరపడుతున్నారు. శ్రీనివాసరావుకు సంబంధించిన ప్రతీచోట అనగా హైదరాబాద్, విజయవాడలో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే రూ.150 కోట్ల నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈయన ఎన్నికలకు ముందు బాబుకు పీఎస్గా పనిచేసారు. అయితే ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అనుమానంతో సోదాలు …
Read More »
shyam
February 7, 2020 ANDHRAPRADESH
1,460
ఏపీలో అధికార. పరిపాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు నినాదంతో గత 50 రోజులుగా రాజధాని గ్రామాల రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని రైతులను రెచ్చగొడుతూ ఆందోళనలను నడిపిస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి అంటూ జేఏసీని ఏర్పాటు చేసి…జిల్లాలలో తిరుగుతూ జోలె పట్టుకుని భిక్షాటన చేస్తూ.. రాజధాని ఆందోళనలను ఉద్యమంగా మల్చాలని చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. కాగా ఉత్తరాంధ్ర, …
Read More »
shyam
February 7, 2020 TELANGANA
708
విశ్వనగరం కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. భాగ్యనగర వాసుల కల సంపూర్ణమైంది. ఇవాళ జూబ్లీ బస్స్టేషన్ నుంచి ఎంజీబీఎస్(కారిడార్-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని జేబీఎస్ స్టేషన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు మెట్రో ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్ ఎంజీబీఎస్ వరకు ప్రయాణించారు. ఎంజీబీఎస్ ఇంటర్ ఛేంజ్ మెట్రోస్టేషన్లో మెట్రో ఉన్నతాధికారులు, ఉద్యోగులు సీఎం కేసీఆర్తో ఫొటోలు దిగారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11 కి.మీ మార్గంలో …
Read More »
shyam
February 7, 2020 ANDHRAPRADESH
816
కేంద్రలో మోదీ సర్కార్ తీసుకువచ్చిన ఎన్నార్సీ,. సీఏఏ., ఎన్పీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లింములు, వివిధ సామాజిక సంస్థలు, వివిధ జాతీయ. ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఎన్నార్సీని ఒప్పుకునేది లేదని ప్రకటించారు. అయితే ఎన్నార్సీ, సీఏఏలను పైకి వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు ఈ విషయంపై పెద్దగా మాట్లాడడం లేదు. రీసెంట్గా పార్లమెంట్లో ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు …
Read More »
sivakumar
February 7, 2020 NATIONAL
889
ఉడాన్పథకంలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలందిస్తున్న ట్రూజెట్ నెట్వర్క్పరిధిలోకి ఉత్తర కర్ణాటకలోని బీదర్తాజాగా చేరింది. కొత్తగా ప్రారంభించిన బీదర్ఎయిర్పోర్టు నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు విమాన సర్వీసు అందించిన తొలి సంస్థగా ట్రూజెట్నిలిచింది. రాజధాని బెంగళూరుకు విమాన సర్వీసులు నడపాలని బీదర్వాసులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. రోడ్డు మార్గంలో బీదర్నుంచి బెంగళూరుకు దాదాపు 12 గంటలు పడుతుంది. కొత్తగా ప్రారంభించిన ట్రూజెట్విమాన సర్వీస్ ద్వారా గంట …
Read More »