sivakumar
February 4, 2020 TELANGANA
1,715
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని జుక్కల్ గురుకుల పాఠశాల ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూన్నస్టాఫ్ నర్స్ సునీత ను ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు గురిచేయడం చాలా భాదకర మైనా విషయం.ఆయన పెట్టే బాధలు తట్టుకోలేక సునీత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు మాత్రమే కాదు ప్రభుత్వం తక్షణమే ప్రిన్సిపాల్ ను తన విధుల నుండి సస్పెండ్ చెయ్యాలి మరియు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న నర్సస్ అందరికి తగిన రక్షణ …
Read More »
siva
February 4, 2020 MOVIES
1,311
తెలుగులో చిన్న చిన్న పాత్రలను చేస్తూ ‘బిగ్ బాస్ 3’ రియాలిటీ షోతో ఒక్కసరిగా పెద్ద పాప్యులర్ అయిన అందాల భామ పునర్నవి భూపాలం. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె పేరు తెలియాని వారే లేరు . అంతలా తెలుగు ప్రజలకు సుపరిచితురాలు. అయితే తాజాగా పునర్నవి ఒక సినిమాలో ప్రదాన పాత్ర పోషిస్తుంది. ‘ఒక చిన్న విరామం’. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా, ఈ నెల …
Read More »
shyam
February 4, 2020 ANDHRAPRADESH
1,438
తాడిపత్రిలో మూడు దశాబ్దాలకు పైగా సాగిన జేసీ బ్రదర్స్ హవాకు ఈసారి వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి గండి కొట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అశ్మిత్రెడ్డిపై సంచలన విజయం సాధించారు. ఇక అనంతపురం లోక్సభ ఎన్నికలలో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ ప్రభాకర్ రెడ్డి పరాజయం పాలయ్యారు. దీంతో తాడిపత్రితో పాటు జిల్లాలో తొలిసారిగా జేసీ …
Read More »
rameshbabu
February 4, 2020 SLIDER, TELANGANA
780
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు త్వరితగతిన అందే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ ఆదేశించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్థకశాఖ డైరెక్టర్ కార్యాలయంలోని చాంబర్ లో మంత్రి శ్రీనివాసయాదవ్ ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్వేతమహంతి మర్యాదపూర్వకంగా …
Read More »
sivakumar
February 4, 2020 18+, MOVIES
2,499
టాలీవుడ్ లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. తాతయ్య, తండ్రి ఆశీస్సులతో ముందడుగు వేసాడు. ఈ చిత్రం హిట్ అవ్వడంతో మంచి పేరు వచ్చింది. అనంతరం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమాతో ఒక్కసారిగా సినిమా ఛాన్స్ లు మరియు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయాయి. ఆ తరువాత ఎన్నో సినిమాలు తీసాడు. ఇక తాజాగా వచ్చిన అల వైకుంఠపురంలో …
Read More »
siva
February 4, 2020 MOVIES
1,077
ప్రముఖ హీరో నిఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ వివాహం చేసుకోనున్నారు. కొద్దికాలంగా పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న నిఖిల్ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్దమయ్యాడు. దీంతో శనివారం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య నిఖిల్, పల్లవిల నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. ఏప్రిల్ 16న ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒకటి కానున్నట్టుగా సమాచారం. దీంతో పలువురు సినీ ప్రముఖులు నిఖిల్కు విషెస్ …
Read More »
rameshbabu
February 4, 2020 BHAKTHI, SLIDER
1,086
రేపటి నుండి సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న సంగతి విదితమే. అయితే సమ్మక్క ఎవరు.. సారలమ్మ ఎవరు..? అనే విషయం ఎవరికి తెలియదు.. అయితే సమ్మక్క ఎవరో తెలుసుకుందామా..?. 13వ శతాబ్ధంలో కోయరాజ్యం (ప్రస్తుతం మేడారం) కాకతీయ రాజ్యంలో సామంత రాజ్యంగా ఉండేది. ఆ రాజ్యాన్ని కోయలే పాలించుకుంటూ ఉండేవారు. ఒకరోజు వేటకు వెళ్ళిన కోయలకు ఓ దృశ్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పాము పుట్టపై ఒక చిన్నారి పడుకుని ఉంటుంది. …
Read More »
rameshbabu
February 4, 2020 ANDHRAPRADESH, NATIONAL, SLIDER
2,004
ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ గత యాబై రోజులుగా పలు విధాలుగా నిరసనలు వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన …
Read More »
shyam
February 4, 2020 ANDHRAPRADESH
1,839
అమరావతిలో గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబుతో సహా టీడీపీ మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఒక సామాజికవర్గానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని… బినామీల పేరుతో 4075 ఎకరాలు కొట్టేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్లు గడించారని వైసీపీ సర్కార్ ఆరోపించింది. ఈ మేరకు అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్పై సీఐడీ విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా తెల్ల రేషన్ కార్డులున్న 790 మందికి …
Read More »
sivakumar
February 4, 2020 INTERNATIONAL
1,500
ఫిబ్రవరి 8 నుండి హాంకాంగ్ కు వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లు నిలిపివేస్తున్నారు. దీనంతటికి ముఖ్య కారణం కరోనా వైరస్. ఈ వైరస్ ప్రస్తుతం చైనా నుండి ఇతర దేశాలకు పాకిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే హాంకాంగ్ కు కూడా సోకింది. అయితే అక్కడ కరోనా వైరస్ సోకడంతో ఒకరు చనిపోయారు అని నిర్దారించడంతో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందే ఇండిగో ఈ నిర్ణయం …
Read More »