rameshbabu
February 4, 2020 SLIDER, TELANGANA
1,665
అతనో నియోజకవర్గానికి ఎమ్మెల్యే మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకోవాలని తలచాడు.. అతనికి కారు ఉంది..వీఐపీ దర్శనానికి అవకాశం కూడా ఉంది.. కానీ వీఐపీ కల్చర్ వద్దనుకున్నాడు..ప్రజలకు ఇబ్బంది కలగకూడదనుకున్నాడు అందుకే TSRTC బస్సు ఎక్కాడు..అతనెవరో కాదు నర్సంపేట ఎమ్మెల్యే ఉద్యమనేత శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..వీఐపీ దర్శనం వద్దు సామాన్య దర్శనం ముద్దు అనే అతని నిర్ణయం ఇతర నేతలకు ఆదర్శంగా నిలుస్తుంది.. మేడారం జాతర నేపద్యంలో …
Read More »
rameshbabu
February 4, 2020 BHAKTHI, SLIDER, TELANGANA
891
ఈ నెల 5 నుండి మేడారం జాతర ప్రారంభం కానున్న సందర్భంగా యాత్రికుల సౌకర్యార్ధం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు పూర్తి స్ధాయిలో వినియోగంలో ఉండేలా చూడాలని, శాఖలన్ని సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.మంగళవారం బి.ఆర్.కే.ఆర్ భవన్ నుండి వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ నిరంతర విద్యుత్, మంచినీటి సరఫరా, పూర్తి స్ధాయిలో …
Read More »
siva
February 4, 2020 ANDHRAPRADESH
2,602
సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితులందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడంతో కర్నూల్ జిల్లా ప్రజలు నివ్వెరపోతున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ కనుసన్నల్లో నకిలీ మద్యం విక్రయ దందా ఆరేళ్లు జోరుగా కొనసాగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కేఈ ప్రతాప్తో పాటు మరో 35 మందికి సంబంధం ఉండగా …
Read More »
sivakumar
February 4, 2020 LIFE STYLE
2,230
పేదలు చికిత్స కోసం పెద్ద నగరాలకు రావాల్సిన అవసరం లేకుండా, వ్యాధి గురించి తెలీగానే వారికి చికిత్స ప్రారంభించేలా ప్రభుత్వం తరఫున ఈ నిబంధనలు రూపొందించారు అని డాక్టర్ నరేష్ ఎం రాజన్ చెప్పారు. దీనికోసమే నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఏర్పాటు చేశారు. ఈ గ్రిడ్లో 170 క్యాన్సర్ ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో డాక్టర్లు ప్రత్యేకంగా భారత్లోని క్యాన్సర్ రోగుల కోసం మార్గదర్శకాలు రూపొందించారు. అందులో, రోగులు భారత్లో …
Read More »
shyam
February 4, 2020 ANDHRAPRADESH
940
హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యపై వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ…. తన సైగ చేస్తే వైసీపీ నేతల పరిస్థితి ఏమయ్యేది..నా మౌనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు అంటూ బాలయ్య ఇచ్చిన వార్నింగ్పై రోజా స్పందించారు. నాడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బాలకృష్ణ సైగ చేసి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేది…రాయలసీమ నుంచి చంద్రబాబును, బాలకృష్ణను తరిమికొట్టే రోజు వస్తుందంటూ …
Read More »
rameshbabu
February 4, 2020 NATIONAL, SLIDER
1,160
ఎన్ఆర్సీ పై దేశ వ్యాప్తంగా నిరసన జ్యాలలు వినిపిస్తున్న సంగతి తెల్సిందే. ప్రతిపక్షాలు దేశంలో ఎక్కడ బడితే అక్కడ పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ఆర్సీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటనను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ …
Read More »
rameshbabu
February 4, 2020 LIFE STYLE, SLIDER
2,093
ప్రతి రోజూ అరటి పండు తింటే చాలా లాభాలున్నాయని అంటున్నారు పరిశోధకులు. అరటి పండు తినడం వలన లాభాలెంటో ఒక లుక్ వేద్దాము. * రోజూకి మూడు అరటి పండ్లు తింటే గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి * రక్తహీనత సమస్యలు తగ్గుతాయి * జీర్ణ సమస్యలు దగ్గరకు దరిచేరవు * రోజూ తినడం వలన శారీరక శక్తి స్థాయిలు మెరుగవుతాయి * మలబద్ధకాన్ని నివారిస్తుంది * రోజూ తినడం …
Read More »
rameshbabu
February 4, 2020 LIFE STYLE, SLIDER
2,253
ప్రస్తుత ఆధునీక కాలంలో సిగరేట్,మందు తాగడం పెద్ద లెవల్. మరియు యువతకు పెద్ద ఫ్యాషన్ గా పీలవుతారు కూడా. రకరకాల స్టైల్స్ లో సిగరేట్లు తాగుతూ గుప్పు గుప్పుమంటూ పొగను కూడా వదులుతుంటారు. ఇటు మందును కూడా పగలనక.. రాత్రి అనక.. ఎక్కడ బడితే అక్కడ ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగుతుంటారు. అయితే సిగరేట్ మందు తాగిన తర్వాత శరీరంలో ఏమవుతుందో తెలుసా..?. ఇలా తాగిన తర్వాత …
Read More »
rameshbabu
February 4, 2020 NATIONAL, SLIDER
887
ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేలింది. కాంగ్రెస్,బీజేపీలతో పాటుగా ప్రస్తుత అధికార పార్టీ అయిన ఆప్ కూడా తమదంటే తమదే అధికారమని ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో.. ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారో టైమ్స్ నౌ పోల్ లో నిర్వహించిన సర్వేలో తేలింది. మొత్తం డెబ్బై సీట్లలో యాబై రెండు శాతం ఓట్ల షేర్ తో 54-60స్థానాలను ప్రస్తుత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ …
Read More »
rameshbabu
February 4, 2020 MOVIES, SLIDER
838
గ్లామరస్ నటి.. అందాల రాక్షసి అమలా పాల్ సరికొత్త పాత్రలో నటించనున్నది. ఇందులో భాగంగా అమలా పాల్ వెబ్ సిరీస్లో నటించడానికి ఆసక్తి చూపుతుంది. హిందీలో మహేష్ భట్,జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో పర్వీణ్ బాబి అనే క్యారెక్టర్లో ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. ఈ కథ 1970నాటిది అని ఫిల్మ్ నగర్లో వార్త. అమలాపాల్ తో పాటుగా వెబ్ సిరీస్ లో చిచ్చోర్ గ్యాంగ్ తాహిర్ రాజ్ …
Read More »