Classic Layout

వినూత్న పాత్రలో బాలకృష్ణ..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటసింహాం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో బాలయ్య బాబు రెండు కోణాలుండే పాత్రలో నటిస్తున్నారని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది. కొన్ని కొన్ని సీన్లలో ఆయన అఘోరగా కన్పిస్తారని కూడా ఆ వార్తల సారాంశం. ఈ పాత్రకోసమే బాలయ్య గుండు గీయించుకున్నారు అని అంటున్నారు. అయితే మిర్యాల రవీందర్ రెడ్డి …

Read More »

తెలంగాణలో మరో రెండు రెవిన్యూ డివిజన్లు

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవిన్యూ డివిజన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో జోగిపేట,సిరిసిల్ల జిల్లాలో వేములవాడలను కొత్త రెవిన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ తెలిపింది. దీని ప్రకారం ఆయా ప్రాంతాల్లోని స్థానికులు,ప్రజాప్ర్తతినిధులు,అభ్యర్థుల నుండి అభ్యంతరాలను ప్రభుత్వం స్వీకరించనుంది. ఈ రెండు డివిజన్లతో రాష్ట్రంలో రెవిన్యూ డివిజన్లు డెబ్బై నాలుగుకు చేరనున్నాయి..

Read More »

తూటాల్లాంటి ప్రశ్నలతో చంద్రబాబును ఇరుకునపెట్టిన మంత్రి పేర్నినాని..!

టీడీపీ అధినేత చంద్రబాబుపై తూటాల్లాంటి ప్రశ్నలతో ఏపీ మంత్రి పేర్నినాని విరుచుకుపడ్డారు. తాజాగా చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ వల్లనో…ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తేనో అభివృద్ధి జరగదు అని చంద్రబాబు సెలవిచ్చారు. ప్రభుత్వ తీరు వల్ల సింగపూర్ కంపెనీలు వెనక్కిపోయాయని విమర్శించారు. ఎవరిచ్చారు మీకు అధికారం…అంటూ షరామామూలుగా ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు. చంద్రబాబు విమర్శలపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఎమ్మెల్యే సతీమణి

టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పినపాక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి గారు మొక్కలు నాటారు . వారితో పాటు కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక గారు కూడా పాల్గొన్నారు. కాంతారావు గారు ఎంపీ సంతోష్ గారి పిలుపు మేరకు పినపాక నియోజకవర్గాన్ని మొక్కలు నాటి , రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాలని …

Read More »

కాసేపట్లో దాయాదుల పోరు..చితక్కొట్టేదెవరు ?

సౌతాఫ్రికా వేదికగా అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా భరిలోకి దిగింది. దానికి అనుగుణంగానే ఇప్పటివరకు అద్భుతంగా రాణించి సెమీస్ కు చేరుకుంది. ఇక సెమీస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ తో సమానమని చెప్పాలి. ఎందుకంటే మరికాసేపట్లో జరగబోయే మ్యాచ్ పాకిస్తాన్ తో కాబట్టి. ఇండియా ఈ మ్యాచ్ గెలిచి వరుసగా రెండోసారి కప్ ను ముద్దాడాలని అనుకుంటుంది. …

Read More »

హ్యాట్సాఫ్…ప్రతిభకు వైసీపీ నేత చేయూత.. పర్వతారోహణకై పేద యువకుడికి ఆర్థిక సాయం..!

వెనుకబడిన రాయలసీమలో ప్రతిభావంతులకు కొదువలేదు..ఎంతో మంది పేదరికం వల్ల తమ ప్రతిభకు ప్రోత్సాహం లేక వెనుకబడి పోతున్నారు. అయితే ప్రతిభావంతులైన నిరుపేద యువతను గుర్తించి..వారికి సాయం చేసి చేయూతనందించడంలో వైసీపీ నేతలు ముందు వరుసలో ఉంటారు. తాజాగా నిరుపేద ఔత్సాహిక పర్వతారోహకుడికి వైసీపీ నేత అమర్‌నాథ్ రెడ్డి ప్రోత్సాహం అందించారు. కర్నూలు జిల్లాలో తుగ్గలి మండలం రోళ్లపాడు గ్రామానికి చెందిన పి. సురేష్‌ నాయక్ ఔత్సాహిక పర్వతారోహకుడు. ట్రెక్కింగ్‌లో అసాధారణ …

Read More »

నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం..!

కాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి మరియు దాని నివారణ, గుర్తింపును మరియు చికిత్సను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ రోజుగా గుర్తిస్తారు.ప్రపంచ క్యాన్సర్ దినం యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) చే స్థాపించబడింది, 2008 లో వ్రాసిన వరల్డ్ క్యాన్సర్ డిక్లరేషన్ యొక్క లక్ష్యాలకు మద్దతుగా ఉంది.2020 నాటికి క్యాన్సర్ వల్ల అనారోగ్యం మరియు మరణం గణనీయంగా తగ్గించటమే దీని లక్ష్యం .

Read More »

క్యాన్సర్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన రోజా.. సీఎంపై ప్రసంశలు !

మహిళల్లో క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించేలా ప్రోగ్రాం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్స సులభం అన్నారు. మాహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులపై మరింతగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్స సులభమవుతుందన్నారు.     మాహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులపై మరింతగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, …

Read More »

మేడారం జాతరకు రెడీ అవుతున్నారా.. ఆర్టీసీ బస్సు ఛార్జీల వివరాలివిగో..!

మేడారం వెళ్లాలనుకునే భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా.. అక్కడికి వెళ్లాలనుకునేవారి కోసం బస్సు ఛార్జీల వివరాలను ప్రకటించింది.ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అది.. దట్టమైన అడవుల్లో, కొండ కోనల మధ్య జరిగే జాతర అది.. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం అది.. మొత్తంగా చెప్పాలంటే ‘తెలంగాణ కుంభమేళా’ అది.. గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ఆ పండుగే.. ‘‘సమ్మక్క-సారలమ్మ జాతర’’. మేడారంలో జరిగే …

Read More »

మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం..!

హైదరాబాద్ బేగంపేట్ లోని పాత ఎయిర్ పోర్ట్‌లో మంత్రి హెలికాఫ్టర్ సేవలు ప్రారంబించారు. ఈ టూరిజం ప్యాకేజీలో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మేడారం, మేడారం నుంచి హైదరాబాద్ బేగం పేట ఎయిర్ పోర్టు వరకు  సేవలు నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుండి 6 గురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలు తో పాటు జీఎస్టీ ఉంటుందన్నారు. దీంతో పాటు మేడారం జాతర వ్యూ హెలిక్యాప్టర్ వ్యూలో చూసేందుకు ప్రతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat