KSR
January 20, 2020 SLIDER, TELANGANA
725
అమ్మకు అన్నంపెట్టని కొడుకు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తనన్న డట, అలాగున్నది బీజేపీ పద్దతి. రాష్ట్రానికి చిల్లిగవ్వ ఇవ్వని బీజేపీ, మున్సిపాల్టీ లను బాగు చేస్తా దా? ఢిల్లీ నుంచి వచ్చి మన గల్లీల లను వూ డు స్తదా? దీన్ని ఎవరైనా నమ్ముతారా?! అని అన్నారు శాసన మండలి సభ్యుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. సోమవారం ఆయన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో …
Read More »
KSR
January 20, 2020 TELANGANA
865
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సిద్దిపేట జిల్లాలో అర్భన్ మండలం నాగులబండ లో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేటలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇందుకు జీఎన్ రావు, పార్థసారథికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఇంత మంచి కంటి ఆస్పత్రిని అందరూ వినియోగించుకోవాలని …
Read More »
KSR
January 20, 2020 NATIONAL, POLITICS, SLIDER
1,195
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పార్టీ సీనియర్ నేత జేపీ నడ్దాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రోజు సోమవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు,కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు,మంత్రులు జేపీ నడ్డాను జాతీయ అధ్యక్షుడిగా …
Read More »
KSR
January 20, 2020 TELANGANA
603
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బోడుప్పల్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ..”తెలంగాణ తెచ్చిన పార్టీ టీఆర్ఎస్. ఆరేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన … నడిపిస్తున్న పార్టీ టీఆర్ఎస్. అందుకే అభివృద్ధి చేసే పార్టీకి పట్టం కట్టండి. ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త. కానీ ఇప్పుడు కరెంటు పోతే వార్త. పవర్ హాల్ …
Read More »
KSR
January 20, 2020 POLITICS, SLIDER, TELANGANA
842
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్ర్తెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ” ఆరవై ఏళ్లలో ఏనాడు కూడా పట్టణాల అభివృద్ధికై ఆలోచించలేదు. ఎలాంటి పథకాలను అమలు చేయలేదు. కాంగ్రెస్ హాయాంలో తెలంగాణ అభివృద్ధికై చేసింది శూన్యం అని …
Read More »
shyam
January 20, 2020 ANDHRAPRADESH
984
ఏపీ అసెంబ్లీలో అధికార వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన చంద్రబాబు, లోకేష్, టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల వివరాలను బయటపెట్టారు. అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయచ్చు అని ముందే భావించిన చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు, పారిశ్రామికవేత్తలు ఇన్సైడర్ ట్రేడింగ్ కింద రైతులను మభ్యపెట్టి భూములు …
Read More »
shyam
January 20, 2020 ANDHRAPRADESH
2,566
నందమూరి బాలయ్య సినిమా, సినిమాకు హెయిర్స్టైల్స్ మారుస్తుంటారు..అదే విగ్లండీ….సింహా, లెజండ్ వంటి సినిమాల్లో విగ్లు సెట్ అయినా..మిగతా సిన్మాలలో మాత్రం బాలయ్యకు విగ్లు అంతగా సెట్అవడం లేదు..ఇటీవల విడుదలైన రూలర్ మూవీలో బాలయ్య గెటప్లు, విగ్లు చూసి తట్టుకోలేక ఆయన ఫ్యాన్సే థియేటర్ల నుంచి పారిపోయారంటే నమ్మండి..ఆ సిన్మాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ ధర్మ క్యారెక్టర్కు పెట్టిన విగ్పై అయితే సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ నడిచింది. ఒక్క సిన్మాల్లో …
Read More »
shyam
January 20, 2020 ANDHRAPRADESH
1,843
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ సర్కార్ ముందడగు వేసింది. తాజాగా ఏపీ అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖలో పరిపాలన రాజధాని , కర్నూలులో , న్యాయ రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక రాజధాని గ్రామాల రైతుల సమస్యల …
Read More »
rameshbabu
January 20, 2020 SLIDER, TECHNOLOGY
5,672
మీరు పేటీఎం వాడుతున్నారా..?. ఆర్థిక లావాదేవీలన్నీ ఇదే యాప్ లో జరుపుతున్నారా..?. అయితే ఇది మీకోసమే..?అసలు విషయం ఏమిటంటే మీ పేటీఎం కేవైసీ సస్పెండైంది . 9330770784 మొబైల్ నెంబరుకు కాల్ చేయండి.లేకపోతే మీ ఖాతా క్లోజ్ అవుతుంది అని ఇలా ఒక మెసేజ్ పేటీఎం వినియోగదారులకు వస్తుంది. దీంతో కొంతమంది పేటీఎం వినియోగదారులు ఇది నిజమా కాదా అని పేటీఎం యజమాన్యాన్ని సంప్రదించారు. దీనిపై సదరు యజమాన్యం స్పందిస్తూ” …
Read More »
rameshbabu
January 20, 2020 ANDHRAPRADESH, SLIDER
1,856
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం అమరావతి ప్రాంత రైతులకు శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా అమరావతి ప్రాంత రైతులకు మెరుగైన ఫ్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతం కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు ఇచ్చే కౌలు డబ్బులను పది నుండి పదిహేను ఏళ్లకు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సమావేశమైన కేబినెట్ …
Read More »