Classic Layout

రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌కే సానుకూలం

 తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జీలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమై మున్సిపల్‌ ఎన్నికల బీ ఫారాల జారీ విధివిధానాలను వివరించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఏ, బీ ఫారాలను సీఎం కేసీఆర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌కే సానుకూలంగా ఉందన్నారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేసుకుందామని సీఎం చెప్పారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆశావాహుల నుంచి తీవ్ర పోటీ …

Read More »

రజనీ ‘దర్బార్’ తో నరసింహా రేంజ్ హిట్ కొట్టాడా..?

చిత్రం: దర్బార్ నటీనటులు: రజనీకాంత్, నయనతార, సునీల్ శెట్టి దర్శకుడు: మురుగదాస్ సంగీతం: అనిరుద్ నిర్మాత: ఎన్వీ ప్రసాద్ విడుదల తేదీ: జనవరి 9   దర్బార్ 27 సంవత్సరాల తరువాత పోలీస్ గా కనిపించారు రజినీకాంత్. దీనికిగాను మురుగుదాస్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది. పబ్లిక్ టాక్ ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కధ : ఆదిత్య అరుణాచలం (రజినీకాంత్) ముంబై కి …

Read More »

తమిళనాడులో దారుణం

తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లాలో పోలీసులు వాహానాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్ స్పెక్టర్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇన్ స్పెక్టర్ విల్సన్ మృతి చెందాడు. కేరళ కన్యాకుమారి సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారులు ఆదేశాలతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Read More »

సరిలేరు నీకెవ్వరు మూవీకి ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా .. సీనియర్ నటులు విజయశాంతి, రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్,సంగీత ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ నెల పదకొండు తారీఖున ప్రపంచం వ్యాప్తంగా విడుదల కానున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కానుకగా సినీ థియేటర్లకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఏపీలో అన్ని థియేటర్లలో స్పెషల్ షోలకు ప్రభుత్వం …

Read More »

రాజధాని ప్రాంతంలో అరాచక శక్తులున్నాయా?

రాజధాని ప్రాంతంలో అరాచక శక్తులు ఉన్నాయా.. వాటిని గుర్తించటంలో నిఘా సంస్థలు విఫలం అయ్యాయా అనే ప్రశ్న ఇప్పుడు అందరిని ఆలోచింప చేస్తోంది.. తాజాగా జరిగిన జాతీయ రహదారిపై రాస్తారోకో ముందుగా నిఘా వర్గాల సమాచారం సేకరించటంలో విఫలం అయ్యాయనే వాదనలు వాస్తవమేననిపిస్తోంది. అంతమంది పోలీసులు ఉన్న ప్రాంతంలోనే క్యాబినెట్ ర్యాంక్ కలిగిన చీఫ్ విప్పై దాడి జరగటంలో అక్కడ విధులలో ఉన్న పోలీసుల వైఫల్యమా లేక గమ్యస్థానం చేరాల్సిందే …

Read More »

జమిలి ఎన్నికలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మనీ పవర్ ఇన్ ఎలక్షన్స్ పై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ”ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధికి ఆటంకం ఉండదు.పంచాయతీరాజ్ నుండి పార్లమెంట్ వరకు ఒకే సారి ఎన్నికలు జరిగితే మనీ ఆదా అవుతుంది. వాజపేయి వంటి మహనీయుల సభలకు వెళ్తే సొంత …

Read More »

సీఎం జగన్ ఆర్థిక క్రమశిక్షణతో సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నారు !

పెట్టుబడిదారులు మళ్లీ మళ్లీ పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీని తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి  గౌతమ్ రెడ్డి వెల్లడించారు.  వెలగపూడి సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఉన్న మంత్రి కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఐ.టీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కీలక రంగాలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఏకైక పాలసీగాని తీర్చిదిద్దాలన్నారు.  ముఖ్యంగా ఢిఫెన్స్ రంగంపై …

Read More »

రెండు సార్లు గర్భాస్రావమైందని హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

తనకు ఒకసారి కాదు రెండు సార్లు గర్భాస్రావం అయిందని టాప్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ హాట్ బ్యూటీ …బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ కాజోల్ తన గర్భాస్రావంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ” నేను సినీ హీరో అజయ్ దేవగన్ తో నాలుగేళ్లు ప్రేమ,డేటింగ్ చేశాను. ఆ తర్వాత పెళ్ళి అయింది. పెళ్ళి అనంతరం రెండు సార్లు తనకు గర్భాస్రావం …

Read More »

ప్రజల గురించి కాకుండా చంద్రబాబు గురించే జనసేన ఎక్కువ బాదపడుతున్నట్లుగా ఉంది..ఇదిగో సాక్ష్యం

విజయవాడ బెంజ్ సెంటర్ లో ట్రాపిక్ కు ఆటంకం కలిగిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భైటాయించినిప్పుడు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ఇంటికి తరలించడాన్ని జనసేన తప్పుపట్టింది.జనసేన ప్రకటన ఇలా ఉంది. పోలీసు బలంతో అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది రాజధాని అమరావతిని రక్షించుకొనేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసు బలంతో అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని …

Read More »

చంద్రబాబు అసాంఘిక శక్తి, హింసావాది..హోంమంత్రి !

చంద్రబాబు అసాంఘిక శక్తి. హింస లేనిదే బతకలేడు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఒడ్డున పడ్డ చేపలా తయారైందని హోమ్ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.. ఈరోజు విజయవాడలో, గుంటూరులో శాంతి భద్రతల సమస్య సృష్టించి తన బినామీ భూముల రేట్లు తగ్గకుండా కాపాడుకునేందుకు తెగించాడు. నిజానికి రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందన్న ప్రతిపాదనల్లో విజయవాడ తన ప్రాధాన్యతను ఎప్పటికీ నిలబెట్టుకునేలా లెజిస్లేటివ్‌ రాజధాని ఇక్కడే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat