Classic Layout

మహ్మద్ అజారుద్దీన్ కు హైకోర్టు నోటీసులు

తెలంగాణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, ప్రతినిధులు ఆర్.విజయానంద్, మీర్సమి అలీ, మహమ్మద్ యూసుఫ్ కు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు నోటీసులు జారీచేసింది. 2021-22లో హెచ్సీఏ నిర్వహించిన లీగ్ తమను అనుమతించాలంటూ 2021 ఆగస్టులో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్.. కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.

Read More »

పార్టీ మార్పుపై ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ

తెలంగాణ బీజేపీ బహిష్కృత నేత .. ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. గత కొన్ని రోజులుగా  తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ‘నేను టీడీపీలోకి వెళ్లడం లేదు. టీడీపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం. టీడీపీ నేతలతో చర్చలు జరపలేదు. బీజేపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా’ అని స్పష్టం చేశారు. కాగా రాజాసింగ్ టీడీపీలో చేరుతున్నారని జోరుగా …

Read More »

హైదరాబాద్‌ కు రెడ్ అలెర్ట్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్‌  నగరవాసులను పొద్దుపొద్దున్నే వరణుడు   పలకరించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాదాపూర్‌, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసూఫ్‌గూడ, అమీర్‌పేట, మలక్‌పేట, షేక్‌పేట్‌, మెహదీపట్నం, లక్డీకపూల్‌, నాచారం, పంజాగుట్ట, హిమాయత్ నగర్, నారాయణగూడ, కోఠి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, సైదాబాద్‌, కార్వాన్‌, షేక్‌పేట్‌, రాయదుర్గం, …

Read More »
cm jagan join at kadapa steel plant bhumi pooja program

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అగ్రహాం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పై ఆ రాష్ట్ర  బీజేపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్  తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందన్నారు. సీత కొండ వ్యూ పాయింట్.. వైఎస్సార్ వ్యూ పాయింట్‌ గా మార్చడం సరికాదన్నారు. తక్షణమే వారం రోజుల్లో వైఎస్సార్ వ్యూ పాయింట్ పేరు మార్చాలని.. లేదంటే తీవ్ర …

Read More »

కోటికి తగ్గనంటున్న సంయుక్త మీనన్

తెలుగు సినిమా పరిశ్రమలో సెంటిమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువమంది అది ఫాలో అవుతూ వుంటారు, కొందరు అది ఫాలో ఎవరు. ఒక నటీమణి వరసగా హిట్స్ ఇస్తుంటే ఆమెనే తమ సినిమాలో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. సాయి ధరమ్ తేజ్ , సంయుక్త మీనన్  నటించిన ‘విరూపాక్ష’  సినిమా పెద్ద విజయం సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇందులో నటించిన నటి సంయుక్త కి ఇది వరసగా నాలుగో హిట్ …

Read More »

మహారాణి అవతారమెత్తబోతున్న రష్మిక మందన్నా

నేషనల్‌ క్రష్‌ ..హాట్ బ్యూటీ  రష్మిక మందన్నా  మహారాణి అవతారమెత్తబోతున్నారు. గ్లామర్‌ డాల్‌గా తెరపై అలరించిన ఆమె మహారాణిగా తెరపై సందడి చేయనుందట. దీనికి సంబంధించి వార్తలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరాఠీ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌   పెద్ద కుమారుడు శంభాజీ భోంస్లే జీవితం ఆధారంగా హిందీలో ఓ పీరియాడికల్‌ సినిమా రూపొందడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి ఛావా’  అనే టైటిల్‌ కూడా …

Read More »

మహేష్ అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీలో  కొన్ని కాంబినేషన్స్‌ పట్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. అందులో సూపర్ స్టార్ మహేష్‌బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో గతంలో అతడు, ఖలేజా వంటి హిట్‌ చిత్రాలొచ్చాయి. దాంతో మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ రూపొందిస్తున్న తాజా హ్యాట్రిక్‌ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ త్వరలో మొదలుకానుంది. ఇదిలావుండగా ఈ చిత్ర టీజర్‌ను దివంగత …

Read More »

‘స్వరాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్.!.. ఉజ్వల భారత్‌ కోసం నేడు బీఆర్‌ఎస్‌.

ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారథ్యంలో 22 ఏండ్ల క్రితం పురుడుపోసుకున్న ఉద్యమ పార్టీ, స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసిందని మంత్రి హరీశ్‌ రావు   అన్నారు. అనతికాలంలోనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా నిలిచి, దేశానికే రోల్‌మోడల్ అయ్యిందని చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా బీఆర్ఎస్  పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశవిదేశాల్లోని ‘గులాబీ’ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన …

Read More »

కుత్బుల్లాపూర్ డివిజన్ సూర్యనగర్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 52వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సూర్యనగర్ లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించి, మిగిలి ఉన్న డ్రైనేజీ, సీసీ రోడ్డు సమస్యను తెలుసుకున్నారు. కాగా ప్రజలకు అసౌకర్యం లేకుండా వెంటనే భూగర్భడ్రైనేజీ పనులు చేపట్టి.. పూర్తయిన వెంటనే …

Read More »

తగ్గని కరోనా వ్యాప్తి

దేశంలో కరోనా వైరస్‌  వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 9 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ  వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 2,29,175 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిలో  9,355 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న ఒక్కరోజే 9,629 కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat