Classic Layout

రూ. 2.3 లక్షల కోట్లకు చేరిన అదానీ అప్పులు

 అఖండ భారత రాజకీయాలను షేక్ చేసిన అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ నివేదిక ఆరోపణలతో అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ. 12 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్‌ ఎడాపెడా అప్పులు చేసుకొంటూపోతున్నది. ఏడాది వ్యవధిలో అదానీ గ్రూప్‌ 20.7 శాతం మేర ఎక్కువ రుణాలు తీసుకొన్నదని, దీంతో మార్చి 31 నాటికి గ్రూపులోని 7 నమోదిత కంపెనీల రుణాలు రూ. 2.3 లక్షల …

Read More »

ఓటీటీలోకి దసరా మూవీ – తేది ఖరారు

అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి క్లాస్ మాస్ అని తేడా లేకుండా అందర్ని ఆకట్టుకుంటూ  ఇప్పటివరకు రూ.120 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్‌ చేసిన తాజా మూవీ  దసరా.. ఈ సినిమాలో నేచూరల్ స్టార్ హీరో నాని ధరణి గా.. మహానటి కీర్తి సురేష్  వెన్నెలగా నటిచింది. కన్నడ నటుడు దీక్షిత్‌ శెట్టి సూరి పాత్రలో నటించగా ప్రముఖ సీనియర్ హీరోలు  సముద్రఖని, సాయికుమార్‌ కీలకపాత్రలో ప్రేక్షకుల …

Read More »

కర్ణాటక అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్

కర్ణాటక లో ఉన్న  మొత్తం 224 అసెంబ్లీ  స్థానాలకు వచ్చే నెల పదో తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అదే నెల పన్నెండో తారీఖున ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అయిన తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం  224 అసెంబ్లీ  స్థానాలకు అభ్యర్థులను బరిలో  నిలుపుతూ తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ఐదుగురు అభ్యర్థులతో కూడిన చివరిదైన  ఆరో జాబితాను విడుదల …

Read More »

మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర రోజు రోజుకూ ఉదృతమౌతున్నది.నిన్న బుధవారం నాడు బీఆర్ఎస్ అధినేత .. సీఎం కేసీఆర్ సమక్షంలో ఔరంగాబాద్ ప్రాంతం నుంచి ప్రముఖ కీలక నేతలు పలువురు పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాకప్పి అధినేత పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినవారిలో ఎన్ సి పి పార్టీ నుండి..ఔరంగాబాద్ జడ్పీ చైర్మన్ ఫిరోజ్ ఖాన్, ఔరంగాబాద్ ఎన్ సి పి పార్టీ …

Read More »

ఎస్.ఎన్.డి.పి పనుల పురోగతిపై ఎమ్మెల్యే Kp సమీక్ష…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.84 కోట్లతో.. జిహెచ్ఎంసి పరిధిలో రూ.95 కోట్లతో జరుగుతున్న ఎస్.ఎన్.డి.పి పనుల పురోగతిపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు, ఏజెన్సీ, కార్పొరేటర్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏయే ప్రాంతాల్లో పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఎమ్మెల్యే గారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. …

Read More »

ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్‌ !!

గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం అనేక హార్మోన్‌ సంబంధ మార్పులకు లోనవుతుంది. దీనివల్ల వజీనాలో చెమటలు, స్రావాలు అధికం అవుతాయి. కాబట్టి, పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ☛ తరచూ చేతులు శుభ్రం చేసుకోండి. శాని టైజర్‌ అందుబాటులో ఉంచుకోండి. ☛ ఈ దశలో వజీనాలో స్రావాల ఊట అధికంగా ఉంటుంది. దీంతో హానికర బ్యాక్టీరియా పోగవుతుంది. ఫలితంగా ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. సాధ్యమైనంత వరకూ తేమను …

Read More »

సత్తుపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి

తెలంగాణలో సత్తుపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణి చేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు.నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో వారు పలు రకాలు అనారోగ్యానికి గురై కార్పొరేట్ హాస్పిటల్ లలో చికిత్స చేయించుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాల వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యగారి కృషితో నియోజకవర్గ వ్యాప్తంగా 3813 మంది లబ్ధిదారులకు రు 21 కోట్ల 81 లక్ష …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat