Classic Layout

తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు ఖరారు

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్టీసీకి చెందిన బస్ పాస్ ల ఛార్జీలను ఖరారు చేసింది. తాజాగా టికెట్ ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది.దీంతో ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులో కనీస ఛార్జీ రూ.8ఉండగా దీన్ని రూ.10లకు పెంచారు. ఇక సెమీ ఎక్స్ ప్రెస్ కనీస ఛార్జీ రూ.10గా నిర్ధారించారు. ఎక్స్ ప్రెస్ కనీస …

Read More »

ప్రియంకా రెడ్డి కేసు విచార‌ణ‌కు ప్ర‌త్యేక కోర్టు..మ‌ంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

డాక్ట‌ర్ ప్రియంకా రెడ్డి హ‌త్య కేసు విచారణను వేగంగా చేపట్టి దోషులకు క‌ఠినంగా శిక్ష‌ప‌డేలా స్పెష‌ల్ కోర్టుని ఏర్పాటు చేయాలని ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు ఆదేశించిన నేప‌థ్యంలో ….ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటుపై హైకోర్టుకు ప్ర‌తిపాద‌న‌లు పంప‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటైన వెంట‌నే రోజు వారీ పద్ద‌తిలో విచార‌ణ జ‌రిపి నిందితుల‌కు త్వ‌రిత‌గ‌తిన …

Read More »

ప్రియాంకరెడ్డి హత్య-షాద్ నగర్ లాయర్లు సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంతోనే కాకుండా యావత్తు దేశంలోనే సంచలనం రేకెత్తించిన వెటర్నీ డాక్టర్ ప్రియాంకరెడ్డి అత్యాచారం.. హత్య ఉదాంతంపై దేశ వ్యాప్తంగా స్పందన వచ్చింది. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని కూడా సర్వత్రా నిరసనలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ ఘటన జరిగిన షాద్ నగర్ కు చెందిన న్యాయవాదులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా షాద్ నగర్ కోర్టులో నిందితులకు న్యాయ సహకారం చేయకూడదని లాయర్లంతా ఏకగ్రీవ తీర్మానం …

Read More »

చంద్ర బాబుపై ధ్వజమెత్తిన ఎంపీ మార్గాని భరత్‌…!

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 6 నెలలలోపే 60% వరకు హామీలను అమలుచేసి నిరుద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా 4లక్షల ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారంటూ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. మద్యపాన నిషేధ విషయమై కేరళ తరహాలో నీరా డ్రింక్‌ తయారీపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఇసుక ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్‌ చేసుకోవాలని.. నేరుగా డబ్బులు …

Read More »

కార్మికుల సమ్మెపై హైకోర్టు వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన కార్మికులు దాదాపు యాబై రెండు రోజులు సమ్మె నిర్వహించిన సంగతి విదితమే. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో కార్మికులు విధుల్లోకి చేరారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కూడా కురిపించారు. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు స్పందిస్తూ” ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం సుఖాంతమైంది అని వ్యాఖ్యానించింది. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ పీఎల్ విశ్వేశ్వరరావు …

Read More »

హీరోలపై పవన్ షాకింగ్ కామెంట్స్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతి కార్యకర్తల సమావేశంలో పవన్ ముఖ్య అతిధిగా పాల్గొని.. సంచలన వ్యాఖ్యలు చేశారు.  ” తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు రోజు రోజుకు దిగజారిపోతున్నారు. ఇండస్ట్రీ కూడా దిగజారుతుంది. చాలా మంది తెలుగు సినిమా హీరోలకు తెలుగు మాట్లాడటం రాదు.. చదవడం రాదు అని అన్నారు. తెలుగు ప్రేక్షకుల ద్వారా డబ్బులు అవసరం. …

Read More »

మరో చెత్త రికార్డును సొంతం చేసుకున్న పాకిస్తాన్..!

ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్యన జరిగిన టెస్టులో  ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మరియు 48 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించిది. మొదటి ఇన్నింగ్స్ లో 302 పరుగులకు ఆల్లౌట్ అవ్వగా, ఫాల్లోవన్ ఆడిన పాక్ 239 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. ఇదంతా అటు బ్యాట్టింగ్ లో వార్నర్ రెచ్చిపోతే, మరోపక్క బౌలర్స్ కూడా విరుచుకుపడ్డారు. దాంతో ఈ సమయంలోను పాక్ కోలుకోలేకపోయింది. ఈ మ్యాచ్ తో పాకిస్తాన్ 1999 నుండి ఇప్పటివరకు 14టెస్టుల్లో …

Read More »

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి కన్నబాబు..!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో విలువలతో కూడిన పాలన సాగుతోందని  వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పిల్లనిచ్చిన మామతో సహా ఎవరినైనా ముంచే స్వభావం చంద్రబాబుకే ఉందని  నమ్మించి ముంచే పేటెంట్స్ బాబుకే దక్కుతాయని ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లోనే ఇటు ప్రజల్లోనూ, అటు దేశ వ్యాప్తంగా సీఎం వైఎస్‌ జగన్‌కు మంచి పేరు రావడంతో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, వారి అనుచరులకు  కడుపు మంట ఎక్కువై రగిలిపోతున్నారని …

Read More »

జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు..!

గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ‘ఆరోగ్యలో శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5వేలు చెల్లిస్తాం. వైద్యుల సిఫార్సుల మేరకు ఆర్థిక సాయం ఎంతవరకూ ఇవ‍్వాలో నిర్ణస్తాం. పాదయాత్ర సందర్భంగా నేను మాటిచ్చాను. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు …

Read More »

ఒకే ఒక్క మాటతో చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు చెంప చెళ్లుమనిపించిన సీఎం జగన్..!

గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం జగన్‌‌‌పై మతం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఎల్లోమీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయి. తిరుమల డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు నానా యాగీ చేస్తుంటే..మతమార్పిడులు కోసమే సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడంటూ..ఎల్లోమీడియా ఛానళ్లు అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నాయి. తాజాగా బాబుగారికి కమ్మగా వంతపాడే చంద్రజ్యోతి పత్రిక రాష్ట్రంలో మత విద్వేషాలు రగిలించేందుకు టీటీడీ క్యాలెండర‌‌లో యేసయ్య పదం అంటూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat