Classic Layout

మంత్రి పాదాలను తాకిన ఓ మహిళా అధి​కారి..వీడియో వైరల్‌

మధ్యప్రదేశ్‌ మంత్రి పాదాలను ఓ మహిళా అధి​కారి తాకిన వీడియో వైరల్‌ కావడంతో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. రాష్ట్ర ప్రజా పనుల మంత్రి సజ్జన్‌ సింగ్‌ వర్మ దెవాస్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనగా ఓ మహిళా అధికారి ఆయన పాదాలకు నమస్కరించడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజేష్‌ లునావత్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘నూతన మధ్యప్రదేశ్‌ ఇదే..అధికార …

Read More »

నువ్వు నా గుండెళ్లో ఉన్నావ్..!

బిగ్ బాస్ 3లో సందడి చేసిన పునర్నవి – రాహుల్ జంటకు జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ పుణ్యామా అని వీరిద్దరు తెగ ఫేమస్ అయిపోయారు. ఒకటి రెండు సినిమాల్లో నటించిన పునర్నవి.. బిగ్ బాస్ కంటే ముందు తక్కువ మందికే తెలుసు. సినిమాల్లో పాటలు పాడే రాహుల్ సిప్లిగంజ్ కూడా జనాలకు పెద్దగా తెలియదు. బిగ్ బాస్ తెలుగు 3 వీరిని సెలబ్రిటీలను చేసింది. ఇక …

Read More »

చంద్రబాబు,పవన్‌ కల్యాణ్‌‌లపై మంత్రి బొత్స ఫైర్..!

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయ విమర్శల నుంచి వ్యక్తిగత ఆరోపణలకు దారితీస్తోంది. ఇంగ్లీష్‌మీడియంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు చేసిన విమర్శలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు..నలుగురో, ఐదుగురో పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు..చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు మనవడు ఇంగ్లీష్‌లో చదవడం లేదా..పేద పిల్లలు మాత్రం …

Read More »

పూర్తిగా కలిసిపోయిన టీడీపీ, జనసేన.. ఇక నుండి తెలుగుసేన..!

2014 ఎన్నికల్లో ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన జనసేన ఈ ఎన్నికల్లో మా మాత్రం పైకి విడివిడిగా పోటీ చేస్తున్న లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారని, ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలు గానే ఎన్నికలకు రాష్ట్ర ప్రజలకు కనిపించారు. అయితే ఎన్నికల అయిపోయిన తర్వాత కూడా ఈ రెండు పార్టీలు కలిసి చేస్తున్న రాజకీయం పట్ల ప్రజలు విసుగు చెందుతున్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనలో వైసీపీకి ఓటేసిన మూడో …

Read More »

ప్రపంచ రికార్డును నెలకొల్పిన ఆటగాడిని అథ్లెటిక్స్ నుంచి సస్పెండ్

కెన్యా మారథాన్ వీరుడు, హాఫ్ మారథాన్‌లో ప్రపంచ రికార్డును నెలకొల్పిన అబ్రహం కిప్టుమ్‌హాస్‌పై వేటు పడింది. డోప్ పరీక్షలో విఫలమైన కారణంగా అతనిని నాలుగు సంవత్సరాల పాటు అన్ని స్థాయిలో పోటీల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రపంచ అథ్లెటిక్స్ క్రమశిక్షణ ట్రిబ్యునల్ ప్రకటించింది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య విధించిన నిషేధంపై కిప్టుమ్‌హాస్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేశాడు. సాక్ష్యాధారాలు, ఇతర సమాచారాన్ని పరిశీలించిన తర్వాత అతను డోపింగ్‌కు పాల్పడినట్టు ట్రిబ్ల్యునల్ ధ్రువీకరించింది. …

Read More »

మహార్షికి మరో ఘనత..!!

టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు,సి అశ్వనీదత్ ,పీవీపీ సంయుక్తంగా నిర్మించిన చిత్రం మహార్షి. ఈ చిత్రంలో పూజా హెగ్డే ,సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోయిన్ హీరోలుగా నటించారు. ఇదే ఏడాది మే నెల 9న విడుదలైన ఈ మూవీ సూమారు నూట ముపై కోట్లతో నిర్మితమై బాక్స్ ఆఫీసు దగ్గర రూ.170కోట్లను కొల్లగొట్టింది. అయితే ఈ చిత్రం …

Read More »

100శాతం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి..సీపీ

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు వాహనదారులకు అనేక అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తున్నామని హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. నగరంలోని నాంపల్లి ట్రాఫిక్ కంట్రోల్ రూంలో సిపి అంజనీకుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల మరణాలు 25శాతం తగ్గాయన్నారు. వాహనదారులు 100శాతం ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై …

Read More »

అనుపమ మొహంపై పడిన ఆ శిరోజాలు చూస్తుంటే..!

కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకుల లో మంచి గుర్తింపు సాధించిన హీరోయిన్. ఈమె కేరళ నుంచి వచ్చిన హీరోయిన్ కానీ చూడడానికి అచ్చ తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. ఆమె మాటలు ఆమె భాష ఆమె మాట్లాడే తెలుగు అన్ని తెలుగు వ్యక్తిలా అనిపిస్తాయి. ‘శతమానం భవతి’ లాంటి సూపర్ హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి .అయితే సోషల్ మీడియాలో అనుపమ ఏదో ఒక అప్డేట్ తో నెటిజన్ల ను …

Read More »

జగన్ మరో సంచలనం..రాజకీయాలకతీతంగా ప్రజలకు నీటికొరత తీర్చేందుకే ఇదంతా..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ సమస్యలను ఆయన తన మనసులో ఉంచుకున్నారు. ముఖ్యంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో జిల్లాలో ఒక సమస్య ఉండగా అన్ని జిల్లాల్లో మాత్రం ఏదో ఒక రకంగా తాగునీటి సమస్య ఉందని జగన్ గ్రహించారు. పాదయాత్రలో ఉండగానే ప్రతి నియోజకవర్గంలోనూ నీటి సమస్య తీరాలని సంకల్పించారు. ఈ క్రమంలో అధికారంలోకి …

Read More »

ఆపన్న హస్తం ఎమ్మెల్యే అరూరి..

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పార్టీ కార్యక్రమాలలో చెప్పడమే కాకుండా ఆపదలో ఉన్న కార్యకర్తలను ఆదుకోవడంలో ముందుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మరోసారి నిరూపించారు.   గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ బట్టుపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు దేశిని రవీందర్ తీవ్ర అనారోగ్యంతో భాదపడుతుండడంతో ఆయనను పరామర్శించి ఆర్ధిక సహాయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat