Classic Layout

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుజనా చౌదరి..!

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనాచౌదరి ఈ మధ్య రూట్ మార్చారు. కాషాయ పార్టీలో చేరినా.. పాపం మన సుజనాగారి మనసు బాబుగారి చుట్టే తిరుగుతుంది. అందుకే టీడీపీ హయాంలో భారీగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన మంత్రులు, కీలక నేతలు రైతులను మోసం చేసి, వందలాది ఎకరాలు బినామీల పేరుతో కొల్లగొట్టి, వేల కోట్లు సంపాదించారంటూ..రాజధానిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలంటూ… …

Read More »

మహేష్ కు పోటీగా అక్కినేని కోడలు..ఎందుకంటే ?

సూపర్ స్టార్ మహేష్, పూజ హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి. ఈ చిత్రానికి గాను వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. మరో పక్క అక్కినేని కోడలు నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ఓ బేబీ. ఈ రెండు చిత్రాలు విజయదశమి సందర్భంగా జెమినీ టీవీ మరియు మా టీవీలో వచ్చాయి. ఈ రెండు చిత్రాల ప్రీమియం షోల టీఆర్పీ రేటింగ్స్ ముగిసాయి. తాజా సమాచారం ప్రకారం మహర్షికి 9.2 …

Read More »

ఎన్టీఆర్ మామ శ్రీనివాసరావుపై ఐటీ దాడులు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తండ్రి నార్నె శ్రీనివాసరావుపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన స్టూడియో ఎన్ ఛానల్ కార్యాలయంలో సోదాలు చేశారు. ఎన్నికలకు ముందు నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. మేఘా కృష్ణారెడ్డిపై ఐటీ దాడులు జరిగిన రోజుల వ్యవధిలోనే నార్నె శ్రీనివాసరావుపై కూడా దాడులు జరగడం గమనార్హం.

Read More »

ప్రజా సేవకులుగా.. ఉత్సాహంగా పని చేయాలి

రైతులకు సేవ చేయడం.. మనమెంతో అదృష్టంగా భావించాలి.! వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.! ఇందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం గొప్ప అడుగు వేసింది.! ఈ సమయంలోనే మీరు ఏఈఓలుగా ఈ కార్యక్రమంలో మీ భాగస్వామ్యులు కావడం మీ అదృష్టం.! మీరంతా యంగ్ స్టర్స్ వ్యవసాయ రంగంలో వచ్చే కొత్త కొత్త మార్పుల పై అవగాహన కలిగి ఉంటూ.., రైతుల్లో ఒక విశ్వాసాన్ని కలిగించాలి. సేంద్రీయ …

Read More »

రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం

దేశంలో రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.హాసన్ పర్తి మండలం మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన దండ్రి భద్రయ్య గారు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు 5లక్షల రూపాయల రైతు భీమా చెక్కును ఎమ్మెల్యే అరూరి రమేష్ అందజేశారు.       ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ రైతు బంధు, రైతు భీమా పథకాలతో …

Read More »

కొరటాల సినిమాలో పేరుకే హీరోయిన్..మరి మెగాస్టార్ కు అదే వర్తిస్తుందా..?

దర్శకుడు కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తరువాత చిరంజీవితో తప్ప వేరే వాళ్ళతో తీయకూడదని ఫిక్స్ అయ్యాడు. అయితే మెగాస్టార్ సైరా చిత్రంతో బిజీ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ కాస్తా లేట్ అయ్యింది. అయితే ఇప్పుడు సైరా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ అందుకుంది. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసింది. దాంతో ఫ్రీ అయిన చిరు కొరటాల సినిమాకు సంబంధించి అప్పుడే …

Read More »

ఏపీపీఎస్సీపై ముఖ్యమంత్రి జగన్ చరిత్రాత్మక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. 2020 జనవరి నుండి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగాలకు ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చెయ్యాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ప్రఖ్యాత ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా ఆలోచన చేయాలని సీఎం ఆదేశించారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్‌ కోర్టు కేసులకు దారితీస్తుందన్న అధికారులు ఇకపై ఎలాంటి తప్పులు జరగకూడదన్నారు. అత్యవసర …

Read More »

మహేష్ ను ఇబ్బంది పెడుతున్న అగ్ర దర్శకుడు

టాలీవుడ్ స్టార్ హీరో ,ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ హీరో స్థాయికెదిగారు. ఒకవైపు విజయవంతమైన సినిమాలతో.. మరోవైపు సమాజానికి సందేశాలను ఇస్తూ చిత్రాల్లో నటిస్తూ వరుస చిత్రాలను చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న చిత్రం రానున్న సంక్రాంతికి విడుదల కానున్నది. ఆ తర్వాత ఏ మూవీ సెట్ పైకి వస్తుందో ఆయన అభిమానులతో పాటు.. తెలుగు సినిమా …

Read More »

భారీ ఆఫర్..ఐదు పైసలకే బిర్యానీ..హోటల్ ఎక్కడో తెలుసా

ఒక హోటల్ పెట్టిన ఆఫర్ కు ఊహించని రీతిలో భారీ స్పందన వచ్చిందట. తమిళనాడులోని దిండుక్కల్ కు చెందిన హోటల్ లో ఈ అదిరే ఆఫర్ పెట్టారు. అయితే.. ఒక కండిషన్ పెట్టారు. తాము పెట్టిన ఆఫర్ ను దక్కించుకోవాలంటే పాత కాలం నాటి ఐదు పైసల నాణెం తీసుకురావాలని.. అది కూడా మొదట వచ్చిన వందమందికి మాత్రమే ఇస్తామన్నారు. బ్యానర్ కట్టి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం …

Read More »

చంద్రబాబుకు మైకు పట్టనిదే నిద్ర పట్టదట..ముద్ద దిగదట..!

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డాడు. ప్రతి రోజు కనీసం మూడు గంటలైనా మైకులో మాట్లాడక పోతే చంద్రబాబు గారికి భోజనం సహించదు, నిద్ర పట్టదు. ఏ మీటింగు లేక పోతే వీడియో కాన్ఫరెన్స్ పేరుతో తమను హింసిస్తాడని ఆ పార్టీ నాయకులు చెప్పి బాధ పడుతున్నారు. బానిస మీడియాలో తన వీడియోలు, వార్తలు చూసుకుంటే తప్ప ఆయనకు తృప్తిగా ఉండదని మండిపడ్డారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat