rameshbabu
October 15, 2019 SLIDER, TELANGANA
1,101
తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది గత పదకొండు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఆర్టీసీ సమ్మెపై ఈ రోజు మంగళవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. సుధీర్ఘంగా విచారించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అందులో భాగంగా హైకోర్టు సమ్మె చేయడం మంచి పద్ధతి కాదు. నిరసన తెలపడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో నిరసన చెబుతే బాగుంటుంది. ముందు సమ్మె విరమించండి. సమ్మెను విరమించి ప్రభుత్వం …
Read More »
sivakumar
October 15, 2019 18+, MOVIES
19,170
టైమ్ ఎప్పుడూ అందరికి ఒకేలా ఉండదు. నేడు మంచి అన్నవాళ్ళే రేపు చెడ్డ అంటారు. ముఖ్యంగా ఇది సినిమా వాళ్లకి బాగా సూట్ అవుతుంది. సినిమా విషయానికి వస్తే సినిమా హిట్ అయితే హీరో, హీరోయిన్లు సూపర్ అంటారు. అదే ఫ్లాప్ అయితే వాళ్ళు చాలు వారి కెరీర్ పోగొట్టడానికి. ప్రస్తుతం అదే ట్రెండ్ నడుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే శ్వేతా బసు ప్రసాద్..ఈ పేరు చెబితే ముందుగా …
Read More »
rameshbabu
October 15, 2019 SLIDER, TELANGANA
919
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో విప్ చాంబర్ లో కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ కుచ్ కుల దామోదర్ రెడ్డి.. అనంతరం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నాగర్ కర్నూల్ శాసనసభ్యులు రెడ్డి. నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు. నాగర్ …
Read More »
rameshbabu
October 15, 2019 LIFE STYLE, SLIDER
1,321
ఈ రోజుల్లో ఆనందంగా ఉండటానికి ఈ ఐదు సూత్రాలు పాటిస్తే చాలు. ఆనందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అందుకే మీరు ఈ ఐదు సూత్రాలను పాటించండి. ఆ ఐదు సూత్రాలు ఏమిటంటే.. * అందరూ అలవాటు పడే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి * అవసరం లేనిది స్మార్ట్ ఫోన్లను వాడకండి * నిద్రకు ఆర్ధగంటకు ముందు ముబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి * వీలైనంతగా ఎక్కువగా వాకింగ్ …
Read More »
shyam
October 15, 2019 ANDHRAPRADESH
1,116
ఏపీ పోలీసులు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా పని చేస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. తాను అధికారంలో ఉండగా పోలీసులతో నాటి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్, వైసీపీ నేతలను నానా ఇబ్బందులు పెట్టించిన చంద్రబాబు..ఇప్పుడు అదే పోలీసులపై విరుచుకుపడుతున్నాడు. ఏకంగా డీజీపీ స్థాయి వ్యక్తులు అధికారపార్టీ నేతలు ఏం చెబితే అదే చేస్తున్నారంటూ చంద్రబాబు తీవ్ర …
Read More »
siva
October 15, 2019 ANDHRAPRADESH
1,222
‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. మంగళవారం నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రైతు భరోసా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. రైతు భరోసా చెక్కులు అందించిన తర్వాత ఏర్పాటు చేసి బహిరంగసభలో సీఎం వైఎస్ జగన్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. రైతు భరోసా కార్యక్రమం ప్రారంభోత్సవంలో అనిల్కుమార్యాదవ్ ఉద్వేగంగా మాట్లాడారు. ‘మన జిల్లాలో …
Read More »
sivakumar
October 15, 2019 ANDHRAPRADESH, POLITICS
804
పాపం పవన్ కళ్యాణ్ ఏదో చెయ్యాలనుకుంటే ఏదేదో అయిపోతుంది. ప్రస్తుతం తన పరిస్థితి ఏమిటో తనకే అర్ధం కావడంలేదని తెలుస్తుంది. ఎన్నికలకు ముందు హడావిడి చేసిను పవన్ ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడట. కనీసం తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక్క దగ్గర గెలిచినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఎక్కువగా ఉండేది. కాని ఇప్పుడు ఆటలు సాగడంలేదు. దాంతో ట్విట్టర్ కే పరిమితమయ్యాడు. ఎంత ట్విట్టర్ ఐనా రోజు …
Read More »
rameshbabu
October 15, 2019 SLIDER, SPORTS
1,007
బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టకముందే ఐసీసీకు తొలి వార్నింగ్ బెల్ మ్రోగించాడు సౌరవ్ గంగూలీ. కెప్టెన్ గా.. ఓపెనర్ గా టీమిండియాకు దూకుడు నేర్పిన దాదా తన తొలి అస్త్రాన్ని ఐసీసీపై ప్రయోగించబోతున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో సౌరవ్ గంగూలీ జాతీయ మీడియాకు ఇంటర్వూ ఇచ్చాడు. ఈ ఇంటర్వూలో దాదా మాట్లాడుతూ” కొద్ది కాలం ముందు వరకు బీసీసీఐ ఐసీసీ నుండి భారీ …
Read More »
rameshbabu
October 15, 2019 HYDERBAAD, SLIDER, TELANGANA
764
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డును తన సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే వివధ మార్గాల్లో 3.80 లక్షల మంది మెట్రోలో ప్రయాణించి సరికొత్త రికార్డును లిఖించుకుంది. హైదరాబాద్ మెట్రో ప్రారంభమైన తర్వాత ఇది సరికొత్త రికార్డు అని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు సుమారు 3.65 లక్షల మంది ప్రయాణించడం రికార్డుగా నమోదు అయింది. తాజా ఈ రికార్డుతో ఆ …
Read More »
rameshbabu
October 15, 2019 SLIDER, SPORTS
967
బీసీసీఐ చీఫ్ గా టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ ఎన్నిక లాంఛనమే ఇక. నిన్న సోమవారం నామినేషన్ పర్వానికి అఖరి రోజు కావడంతో బీసీసీఐ చీఫ్ పదవీకి కేవలం గంగూలీ ఒక్కడే నామినేషన్ వేశాడు. బీసీసీఐ పదవీకాలం మూడేండ్లు . కానీ గంగూలీ మాత్రం కేవలం ఏడాది మాత్రమే ఈ పదవీలో ఉంటాడు. బీసీసీఐ అధ్యక్షుడుగా గంగూలీ వచ్చే ఏడాది సెప్టెంబర్ …
Read More »