rameshbabu
October 1, 2019 MOVIES, SLIDER
677
టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా .. పద్నాలుగు రీల్స్ ప్లస్ బేనర్ పై రాము ఆచంట,గోపి ఆచంట నిర్మాతలుగా హారీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గద్దలకొండ గణేష్. ఈ చిత్రం గత నెల సెప్టెంబర్ 20వ తారీఖున విడుదలైన మంచి హిట్ టాక్ ను తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రంలో …
Read More »
sivakumar
October 1, 2019 18+, ANDHRAPRADESH
639
మాజీ సీఎం గత ఐదేళ్ల పాలనలో ఎన్నో నష్టాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ నష్టాలన్నిటినీ పూడ్చేందుకు ప్రయత్నిస్తోంది. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే, నష్టపోయిన ప్రభుత్వ సంస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైఇప్పటికి మూడునెలలు మాత్రమే అయినా చంద్రబాబు ప్రభుత్వంపై తనఅక్కసును తొలిరోజునుంచే ప్రదర్శిస్తున్నాడు. చిన్నచిన్న సమస్యలను సైతం రాద్ధాంతం చేస్తున్నాడు. కానీ జగన్ వాటిని …
Read More »
sivakumar
October 1, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,051
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తాను చేసిన పనికి రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఇక అసలు విషయానికి తిరుమల బ్రహ్మోత్సవాలు సందర్భంగా జగన్ వస్తారని అందరికి తెలిసిన విషయమే. ఆ విషయం తెలుసుకున్న ఇద్దరు అమ్మాయిలు జగన్ ను కలసి తమ భాదను చెప్పుకోవలనుకున్నారు. చాందినీ, రజనీ అనే ఈ ఇద్దరూ చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన వారు. ఎలాగైనా జగన్ …
Read More »
shyam
October 1, 2019 ANDHRAPRADESH
562
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30న అంటే సోమవారం నాడు అధికారికంగా ప్రారంభయ్యాయి. తిరుమలలలో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం తొలిరోజు స్వర్ణ తిరుచిలో ఉత్సవమూర్తులను ఊరేగించారు. తదనంతరం ధ్వజారోహణం కార్యక్రమంతో అధికారికంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కాగా బ్రహ్మోత్సవాల తొలి రోజు ఆనవాయితీ ప్రకారం రాత్రి 7.21 …
Read More »
sivakumar
October 1, 2019 18+, ANDHRAPRADESH
666
మాజీ సీఎం గత ఐదేళ్ల పాలనలో ఎన్నో నష్టాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ నష్టాలన్నిటినీ పూడ్చేందుకు ప్రయత్నిస్తోంది. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే, నష్టపోయిన ప్రభుత్వ సంస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైఇప్పటికి మూడునెలలు మాత్రమే అయినా చంద్రబాబు ప్రభుత్వంపై తనఅక్కసును తొలిరోజునుంచే ప్రదర్శిస్తున్నాడు. చిన్నచిన్న సమస్యలను సైతం రాద్ధాంతం చేస్తున్నాడు. కానీ జగన్ వాటిని …
Read More »
shyam
October 1, 2019 ANDHRAPRADESH
729
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30 న అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. పత్రి ఏటా బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొలి రోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున స్వయంగా ముఖ్యమంత్రి స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు సోమవారం సా.6.32గంటలకు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈఓ అనిల్కుమార్ సింఘాల్, తదితరులు సీఎంకు …
Read More »
sivakumar
October 1, 2019 INTERNATIONAL, NATIONAL
1,331
చరిత్రలో ఈరోజుకోసం మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రతీరోజుకు ఏదో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈరోజు అంతకుమించిన ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఇక ఆ విషయాల్లోకి వెళ్తే..! *భారతీయ న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్ జననం *విద్యావేత్త రఘుపతి వెంకటరత్నం నాయుడు జననం *నటుడు అల్లు రామలింగయ్య జననం *నటుడు శివాజీ గణేషన్ జననం *తొలి దళిత స్పీకర్ బాలయోగి జననం *కర్నూల్ రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు *తెలుగు సినిమా దర్శకుడు ఆదుర్తి …
Read More »
siva
October 1, 2019 BUSINESS
1,689
అక్టోబరు 1 నుంచి బ్యాంకుల వేళలు మారనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఇకపై ఒకేరకమైన సమయ పాలనను పాటించనున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పనిచేయనున్నాయి. మధ్యాహ్నం 2.00-2.30 గంటల మధ్య బ్యాంకు ఉద్యోగులకు భోజన విరామం ఉంటుంది. ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీలో సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో.. ప్రతి ఆదివారం, రెండు, నాలుగు శనివారాల్లో బ్యాంకులకు సెలవు …
Read More »
shyam
October 1, 2019 ANDHRAPRADESH, TELANGANA
863
తెలంగాణ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ సాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు ఉమ్మడి వరంగంల్ జిలాల్లో పర్యటిస్తున్నారు. రెండవ రోజు ఉదయం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు నివాసంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రుల కార్యక్రమంలో పాల్గోన్న స్వామివారు రాజశ్యామలా దేవికి పీఠ పూజ, చండీపూజ, దుర్గా సప్తశతి సహిత పూజ, రుద్రాభిషేకం వంటి పూజలు చేశారు. . ఈ సందర్భంగా చండీపారాయణం, …
Read More »
sivakumar
October 1, 2019 18+, ANDHRAPRADESH
1,039
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేసి ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడనే కారణంతో శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త పనతల హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం జగన్పై ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టాడంటూ అతనిపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో హరిపై కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు హరిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా …
Read More »