sivakumar
September 10, 2019 INTERNATIONAL, SPORTS
1,821
శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆ దేశ ఆటగాళ్ళు షాక్ ఇచ్చారు. బోర్డు పాకిస్తాన్లో పర్యటించాలని నిర్ణయించుకుంది.మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు ఆడాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆటగాళ్ళకు తెలియజేసింది. కానీ శ్రీలంక ప్లేయర్స్ మలింగ, మాథ్యూస్, పెరేరా మరియు మరో 10మంది ఆటగాళ్ళు పాక్ పర్యటనకు నిరాకరించారు. ఇది బోర్డు కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మెజారిటీ ఆటగాళ్ళు పాక్ కి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. గతంలో …
Read More »
sivakumar
September 10, 2019 CRIME, INTERNATIONAL, NATIONAL
2,097
ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయమా అందరికి తెలిసిన విషయమే. దీనినే సాకుగా తీసుకున్న పాకిస్తాన్ భారత్ పై ఉగ్రదాడులకు స్కెచ్ వేస్తుందని. ఇప్పటికే దక్షణాది రాష్ట్రాలలోకి ఉగ్రవాదులను పంపిస్తుందని సమాచారం కూడా ఉంది. మరోపక్క కాశ్మీర్ లో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తుంది. మే నెలలో జరిగిన ఐఖ్యరాజ్య సమితి లో జేఈఎం నాయకుడు అజార్ అంతర్జాతీయ ఉగ్రవాది అని తేల్చి చెప్పించి. అయితే ప్రస్తుతం అతడిని పాక్ …
Read More »
sivakumar
September 10, 2019 POLITICS, TELANGANA
1,873
టీఆర్ఎస్ పార్టీ నూతన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సబితా ఇంద్రారెడ్డి ఒక అరుదైన రికార్డు సాధించింది. అదేమిటంటే నలుగురు ముఖ్యమంత్రులు దగ్గర మంత్రిగా పనిచేసిన రికార్డు ఆమెదే. ఈమె భర్త ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. భర్త మరణం తరువాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయంలో మంత్రి అయ్యారు. అనంతరం 2009 ఎన్నికల్లో మరోసారి గెలిచిన సబితా ఈసారి …
Read More »
sivakumar
September 10, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,488
అధికారంలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటే చివరికి బొక్కబోర్ల పడేది మనమే అని ఈ వ్యక్తిని చూస్తే అర్ధమయిపోతుంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను చేసిన అన్యాయాలు, దౌర్జన్యాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అదే ఊపూను అధికారం లేనప్పుడు కూడా చూపించాలి అనుకుంటే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చింతమనేని అనుభవిస్తున్నాడు. దెబ్బకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని …
Read More »
sivakumar
September 10, 2019 SPORTS
1,547
టీమిండియాలో మరో ఓపెనర్ ఔట్..ఒకప్పుడు మూడు ఫార్మాట్లో మంచి ఫామ్ లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్. ప్రస్తుతం తన పేలవ ఫామ్ తో ఇబ్బందుల్లో పడ్డాడు. వెస్టిండీస్ టూర్ లో భాగంగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కూడా అదే ఆటను కొనసాగించాడు ఫలితం ఇప్పుడు తెలిసింది. అయితే భారత్ ఓపెనర్ హిట్ మాన్ రోహిత్ శర్మ ను రెండు మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితం చేసిన …
Read More »
sivakumar
September 10, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,327
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు హయంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలుసు. మాయమాటలు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి ఎలాగో గెలిచాడు. తీరా గెలిచాక అందరికి చుక్కలు చూపించాడు. ప్రభుత్వాన్ని తన సొంత ప్రయోజనాలు కోసం వాడుకున్నాడు తప్ప ప్రజలకు మాత్రం ఏమి చెయ్యలేదు. ఇక ఈ ఏడాది జగన్ ని నమ్మి గెలిపించిన ప్రజలు సరైన సీఎం ను ఎన్నుకున్నామని ఎంతో ఆనందంతో ఉన్నారు. పంటలకు …
Read More »
KSR
September 9, 2019 MOVIES
911
గోపీచంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం `చాణక్య`. ఈ సినిమా టీజర్ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. యాక్షన్ ప్యాక్డ్ టీజర్కు ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే విడుదలైన గోపీచంద్ లుక్, పోస్టర్స్తో పాటు ఇప్పుడు విడుదలైన టీజర్తో అంచనాలు మరింతగా పెరిగాయి. బాలీవుడ్ హీరోయిన్ జరీన్ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తిరు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామ బ్రహ్మం …
Read More »
KSR
September 9, 2019 TELANGANA
484
సోమవారం హాకాభవన్లో యూరియా సరఫరా అవుతున్న తీరుపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని జిల్లాల నుండి రబీ సాగుకు సంబంధించిన సమాచారం సేకరించండి. ఈ నెల 11న ఢిల్లీలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ సమావేశంలో రబీకి అవసరమయిన ఎరువుల అంచనాలపై నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే యూరియా సరఫరా త్వరితగతిన సాగేందుకు …
Read More »
KSR
September 9, 2019 TELANGANA
642
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి పథకాలకు తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలిసారిగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ అధ్వర్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. పల్లెల అభివృద్ధే …
Read More »
KSR
September 9, 2019 TELANGANA
577
ఈ నెల 11వ తేదీన శాసన మండలి ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు మండలి సమావేశాలు జరుగనున్నాయి. అక్టోబర్లో రెవెన్యూ బిల్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. అక్టోబర్లో మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు 21 రోజుల …
Read More »